Grocery Prices: బయట మార్కెట్‌తో పోలిస్తే అక్కడ సగం రేటే.. కందిపప్పు, బియ్యం, నూనె ఏదైనా..! | బిజినెస్

Last Updated:Mar 20, 2026 2:33 PM IST Visakhapatnam: యుద్ధం కారణంగా బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు, బియ్యం ధరలు పెరుగుతూ చాలామందికి అందనంత దూరంలో ఉన్నాయి. ఆ ధరల్ని కాస్త తగ్గిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అక్కడ భారీగా తగ్గింపు ధరలే నిత్యవసరాలు అందుబాటులో ఉన్నాయి. + Visakhapatnam Visakhapatnam: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం పాక్షికంగా నిత్యవసరాలపై కూడా పడుతోంది. నిత్యం ఇంట్లో కావలసిన ఆహార పదార్ధాలైన బియ్యం, కందిపప్పు నూనె…

Read More

రూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌.. ప్రవేశపెట్టిన భట్టి

తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అటు శాసనమండలిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ స్వరూపంమొత్తం బడ్జెట్‌.. రూ.3,24,234 కోట్లురెవెన్యూ వ్యయం.. రూ.2,34,406 కోట్లుమూలధన వ్యయం.. రూ.47,267 కోట్లుబడ్జెట్‌ ముఖ్యాంశాలు..1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షలతో జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి రూ.4 వేల కోట్లుజూన్‌ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత…

Read More

Free Bus Scheme: దివ్యాంగులకు అదిరిపోయే వార్త.. ఈ 5 బస్సులతో పాటు ఏసీ బస్సులో ఉచిత ప్రయాణం! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 20, 2026 1:25 PM IST రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు పథకాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రారంభించారు. కాకినాడలో ఐదు రకాల బస్సులు ఉచితం. 40% పైగా వైకల్యం ఉన్నవారికి మాత్రమే అర్హత. + ఈ ఐదు బస్సులతో పాటు ఏసీ బస్సు సైతం రాయితీతో వికలాంగులకు అవకాశం వివరాలు ఇవే రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని గోదావరి జిల్లాలో…

Read More

రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

ఏపీలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా ఈ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.కొన్ని ప్రాంతాల్లో గంటకు గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్…

Read More

Success Story: ఆ చాయ్‌ టేస్ట్‌కి 50 ఏళ్ల హిస్టరీ ఉంది.. టీ తాగడానికి మైళ్ల దూరం నుండి వస్తుంటారు | బిజినెస్

Last Updated:Mar 20, 2026 12:05 PM IST Success Story: టీ అలవాటు నూటిలో 99శాతం మందికి ఉంటుంది. అయితే అన్నీ చోట్ల టేస్టీ టీ దొరకదు. కాని తాగక తప్పదు. ఆ విధంగా టీ అలవాటు అయిపోయింది. కాని అక్కడ దొరికే చాయ్ మాత్రం మరెక్కడ దొరకదంటున్నారు దాని రుచి చూసిన వాళ్లు. + ఇక్కడ టి తాగడం కోసం కిలోమీటర్ల దూరం నుండి వస్తారు.. Success Story: తండ్రి నుండీ వారసత్వం…

Read More

రంజాన్ సెలవు 21వతేదీకి మార్పు.. ఏపీ సీఎస్ సాయి ప్రసాద్

ఆంధ్రప్రదేశ్‌లో రంజాన్ పండుగ సెలవు తేదీలో ప్రభుత్వం మార్పు చేసింది. ముందుగా ప్రకటించినట్లు శుక్రవారం (మార్చి 20) కాకుండా, శనివారం (మార్చి 21)న రంజాన్ సెలవుగా నిర్ధారించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ నిన్న జీవో ఆర్టి నెం: 612 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శుక్రవారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేశారు.గురువారం నెలవంక కనిపించని నేపథ్యంలో, పండుగను శనివారం జరుపుకోనున్నట్లు ఏపీ వక్ఫ్…

Read More

Tirumala Temple: శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ప్రధాని మోదీ కోసం ప్రత్యేక ప్రార్థనలు.. |

Last Updated:Mar 20, 2026 10:29 AM IST కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది సందర్భంగా దేశం సుభిక్షంగా ఉండాలని, రైతులకు మంచి పంటలు పండాలని ప్రార్థించారు. + శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..! కలియుగ ప్రత్యక్ష దైవం, భూలోక వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. తెలుగు నూతన సంవత్సర ఆది పర్వదినమైన…

Read More

16 యుద్ధ విమానాలు కోల్పోయిన యూఎస్

వాషింగ్టన్: ఇరాన్ తో యుద్ధం ఆరంభం అయినప్పటి నుంచి అమెరికాకు చెందిన 16 యుద్ధ విమానాలు కుప్పకూలాయి. వీటిల్లో 10 MQ-9 ను రీపర్ డ్రోన్ లను శత్రు దళాలు కూల్చాయి. మరికొన్ని యుద్ధంలో కూలిపోయాయి. ఈ మేరకు బ్లూమ్ బర్గ్ తన కథనంలో పేర్కొంది. కువైట్ లో జరిగిన ఫ్రెండ్లీ ఫైర్ లో అమెరికాకు చెందిన మూడు ఎఫ్ – 15 యుద్ధ విమానాలు నాశనమయ్యాయి. ఇరాక్ లో అమెరికా వాయుసేనకు చెందిన రీఫ్యూయలింగ్ విమానం…

Read More

Digital Arrest Scam: ఒక్క క్లిక్‌తో బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. డిజిటల్ అరెస్ట్ పేరుతో మన దగ్గరే భారీ మోసం |

Last Updated:Mar 20, 2026 10:23 AM IST Digital Arrest Scam: శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల జరిగిన సైబర్ మోసాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఒక లింక్ క్లిక్ చేయడంతో రూ.2.49 లక్షలు పోవడం, “డిజిటల్ అరెస్ట్” పేరుతో రూ.56 లక్షలు మోసం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అనుమానాస్పద లింకులు, కాల్స్ నమ్మకూడదు. వ్యక్తిగత బ్యాంక్ వివరాలు ఎవరికీ ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండటం అత్యంత అవసరం. Source link

Read More

ఉగాది వేళ సింహాచలంలో ఆధ్యాత్మిక వైభవం.. స్వామివారి సన్నిధిలో విశేష ఘట్టాలు..! Ugadi festival celebrated grandly at Simhachalam Swamivari Temple. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 2:42 PM IST ఉగాది పర్వదినం సందర్భంగా సింహాచలం దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. విశేష అర్చనలు, పచ్చడి నివేదన, పంచాంగ పఠనం, కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. + సింహాచలంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోయింది. తెల్లవారుజామున నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడగా, శ్రీస్వామివారికి విశేష అర్చనలు, ఉగాది పచ్చడి…

Read More