అనకాపల్లిలో భారీ స్టీల్ ప్లాంట్ భూమిపూజ.. సీఎం, డిప్యూటీ సీఎం రాకతో హై అలర్ట్..!

అనకాపల్లి జిల్లాలో ArcelorMittal Nippon Steel (AM/NS) స్టీల్ ప్లాంట్ భూమిపూజకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి. Source link

Read More

పంట నష్టంపైరెండు రోజుల్లో నివేదిక – Visalaandhra

. ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు ఆటంకం రానివ్వొద్దు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో రాష్ట్రంలో సంభవించిన పంట నష్టంపై రెండు రోజుల్లో పూర్తిస్థాయి అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై శుక్రవారం క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి,…

Read More

Konark Sun Temple | కోణార్క్ సూర్యదేవాలయంలో బంగారు కిరణాల అద్భుతం | #local18V

ఏపీలో కోణార్క్ లాంటి దేవతలు ప్రతిష్టించిన స్వయంభు క్షేత్రం. ఆక్షేత్రంలో సూర్యదేవుని కిరణాలు సూర్యునిపై పడటం ఒక అద్భుతంగా చెబుతున్నారు. ఆరోగ్యాన్ని అందించే సూర్యదేవుడు ఆలయాన్ని దర్శిస్తేనే సకల శుభాలు చేకూరుతాయని, అలాంటి తరుణంలో సూర్యదేవుడిపై కిరణాలు పడే సమయంలో చూడాలి అంటే ఆదేవుని ఆశీస్సులు ఉంటే తప్ప జరగవు అంటూ అర్చక స్వాములు చెబుతున్నారు. నిజానికి కోణార్క్లాంటి సూర్యదేవుని ఆలయం ఏపీలో ఎక్కడుంది, ఆలయ చరిత్ర ఏంటి, ఒకసారి క్లుప్తంగా చూద్దాం.#konarksuntemple #apnews #sunlight Source…

Read More

ఆ గ్రామంలో ఐస్‌క్రీమ్ అమ్మితే రూ.5000 ఫైన్.. గిరిపుత్రుల వినూత్న నిర్ణయం వైరల్..! Rs 5000 fine imposed on ice cream. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 20, 2026 8:43 PM IST గూడూరు గ్రామం ఐస్‌క్రీమ్ బండ్లపై రూ.5000 జరిమానా విధిస్తూ, పిల్లల ఆరోగ్యం కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. గ్రామ సరిహద్దుల్లో బ్యానర్లు ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారు. + ఐస్ క్రీమ్ అమ్మితే 5000 ఫైన్.. అడవిలో గిరిపుత్రుల నిర్ణయం వామ్మో.. ఒక గ్రామం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎండాకాలం రాగానే పిల్లలు చల్లని పదార్థాలవైపు ఆకర్షితులవుతారని తెలుసుకున్న గ్రామస్థులు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే…

Read More

10వ తరగతి నుంచి B.Tech వరకు.. అందరికీ జాబ్ ఛాన్స్! మార్చి 25న భారీ జాబ్ మేళా ఎక్కడంటే..! Job Fair in Amaravati on October 25. |

ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యార్హతల విషయంలో కూడా విస్తృత అవకాశాలు కల్పించారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీటెక్, అలాగే ఏఎన్ఎం, జీఎన్ఎం, నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చు. జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువత అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు. Source link

Read More

2500 ఏళ్ల చరిత్ర.. పాండవులతో సంబంధం ఉన్న దేవాలయం.. ఎక్కడ ఉందంటే..? Tripurantaka Swami Temple Spirituality. |

Last Updated:Mar 20, 2026 6:40 PM IST త్రిపురాంతక స్వామి దేవాలయం విజయనగరం జిల్లా జామి గ్రామంలో ఉంది. మహాభారతంతో సంబంధం ఉన్న ఈ ఆలయం చారిత్రక, ఆధ్యాత్మిక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తోంది. + శ్రీ శ్రీశ్రీ స్వర్ణా కర్షణ రాజరాజేశ్వరీ సమేత త్రిపురాంతక స్వామివారిదేవాలయం విశి ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాచీన దేవాలయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న క్షేత్రంగా త్రిపురాంతక స్వామి దేవాలయం నిలుస్తోంది. విజయనగరం జిల్లా జామి గ్రామంలో వెలసిన ఈ ఆలయం ఆధ్యాత్మికతతో…

Read More

చెట్లు కింద ఉండొద్దు, జాగ్రత్తగా ఉండండి.. Light rains and thunderstorms for next three days. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 20, 2026 4:56 PM IST ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న మూడు రోజుల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. + ఏపీలో ఈ జిల్లాలకు వర్షాలు..! ఈ పంటలకు భారీ డ్యామేజ్..! రైతులు అప్రమత్తంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల ప్రభావం ఇంకా కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు…

Read More

Elephant Herd Enters Village in Manyam District | మాన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హ‌ల్‌చ‌ల్‌

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామ రాజు జిల్లా (మాన్యం జిల్లా)లో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. జియ్యమ్మవలస మండలంలోని సింగనాపురం గ్రామం మధ్యలోంచి ఏనుగుల గుంపు వెళ్లడంతో గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. Source link

Read More

జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశాడు: వైఎస్ విజయమ్మ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న ఆస్తుల వివాదం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై వారి తల్లి వైఎస్ విజయమ్మ స్వయంగా స్పందించారు. కుటుంబ ఆస్తుల పంపకాలపై పూర్తి స్పష్టతనిస్తూ ఆమె ఓ అడ్వొకేట్ నోటరీ విడుదల చేశారు. ఆ నోటరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లేఖలో ఆమె తన కుమారుడు జగన్ తీరుపై తీవ్ర…

Read More

Heavy Rains in AP for Next 3 Days | ఏపీలో మరో 3 రోజులు వర్షాలు.. రైతులకు హెచ్చరిక! | #local18V

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తూర్పుగోదావరి, కృష్ణ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.#aprains #farmers #heavyrains Source link

Read More