విశాఖ రైల్వే జోన్‌కు గ్రీన్ సిగ్నల్.. 2026 ఏప్రిల్ 1 నుంచి ఫుల్ ఆపరేషన్స్..! Center reveals South Coast Railway Zone. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 21, 2026 4:17 PM IST విశాఖపట్నం కేంద్రంగా SCoR జోన్ 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం. ముడసర్లోవలో 12 అంతస్తుల హెడ్ ఆఫీస్ నిర్మాణం, 15 వేలకుపైగా ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బలం. విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌కు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే (SCoR) జోన్ ఏర్పాటు ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. 2026 ఏప్రిల్ 1 నాటికి ఈ జోన్…

Read More

సోషల్ మీడియా పరిచయాలు యువతులను ప్రమాదాల్లోకి నెట్టివేస్తున్నాయి: సజ్జనార్

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోందని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత అపరిచితులతో ఏర్పడుతున్నపరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టివేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఃఎక్స్ః వేదికగా హెచ్చరించారు. ఁఇటీవల కాలంలో ఈ తరహా విషాదకర ఘటనలు నా దృష్టికి ఎక్కువగా వస్తున్నాయి. ఆ కథనాలు చూశాక ఎంతో బాధనిపిస్తోంది. సైబర్ నేరగాళ్లు అందమైన యువకులు లేదా సినీ నటుల ఫోటోలను…

Read More

Food Analysis Lab: శ్రీవారి భక్తుల ఆరోగ్యానికి భరోసా.. తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం! |

ఈ ల్యాబ్‌లో 6,000 చదరపు అడుగులు రసాయన విశ్లేషణకు, మరో 6,000 చదరపు అడుగులు సూక్ష్మజీవ విశ్లేషణకు కేటాయించారు. GC/GC-MS, HPLC/LC-MS, AAS/ICP-MS వంటి అత్యాధునిక పరికరాలతో పాటు ఫైబర్, ప్రోటీన్, ఫ్యాట్ అనలైజర్లు, బ్యూటిరో రిఫ్రాక్టోమీటర్, యూవీ-విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్ వంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆహారం నీటి నాణ్యతను ఖచ్చితంగా అంచనా వేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. Source link

Read More

పేలిన బస్సు టైర్​ – చెలరేగిన మంటలు – డ్రైవర్​ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితం

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా (Vizianagaram district)లో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. 37 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది (Fire breaks out in a private bus). అయితే డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఈరోజు తెల్లవారుజామున రామభద్రపురం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… ఆరెంజ్ ట్రావెల్స్‌ (Orange Travels)కు చెందిన బస్సు భువనేశ్వర్ నుంచి మల్కాన్‌గిరికి వెళ్తోంది….

Read More

Live News: దేశంలో ప్రతి 45 రోజులకు ఓ ఎయిర్ పోర్ట్ ప్రారంభం.. అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Live News Today: దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధికి వేగం పెంచుతోంది. అన్ని రాష్ట్రాల్లో పాత విమానాశ్రయాలను ఆధునీకరిస్తూ, కొత్త ఎయిర్‌పోర్టులను కూడా నిర్మిస్తోంది. ప్రతి 45 రోజులకు ఒక విమానాశ్రయాన్ని ప్రారంభిస్తూ, దేశీయ మరియు అంతర్జాతీయ కనెక్టివిటీని బలోపేతం చేస్తోంది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో అవసరమైన ప్రాంతాల్లో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశాలలో ఒకటిగా ఎదుగుతోందని తెలిపారు. దేశం సుస్థిర…

Read More

గెలిచామన్న ట్రంప్…కేవలం భ్రమ మాత్రమేనన్న ఇరాన్

పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దాదాపుగా నిర్మూలించామని, యుద్ధ లక్ష్యాలకు దగ్గరగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ మాటలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, అవి కేవలం భ్రమ మాత్రమేనని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ ఎద్దేవా చేశారు.ఈ సందర్భంగా ఆయన అమెరికా తీరును వియత్నాం యుద్ధంతో పోల్చారు. 1960లలో వియత్నాంలో…

Read More

Navratri 2026: నవరాత్రుల వేళ దుర్గమాతకు లవంగాలతో ఇలా పూజ చేస్తే.. మీ లైఫ్‌లో అంతా పాజిటివ్ వైబ్సే |

మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, ఉపశమనం పొందలేకపోతే, నవరాత్రులలో లవంగాల పరిహారాలను ప్రయత్నించాలి. రెండు లవంగాలు, 5 పోకచెక్కలు, 5 యాలకులను ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రంలో కట్టండి. ఆ తర్వాత దానిని ఒక గుడిలో ఉంచి ప్రతిరోజూ పూజలు చేయండి. నవరాత్రుల చివరి రోజున దానిని మీ సేఫ్‌లో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. Source link

Read More

ఇరాన్‌ను దెబ్బతీశాం.. సైనిక చర్య ముగింపు దశలో ఉంది: ట్రంప్

ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఘర్షణ ముగింపు దశకు చేరుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీశామని, ఆ దేశాన్ని కోలుకోలేని విధంగా నిర్వీర్యం చేశామని ఆయన ప్రకటించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయనే సంకేతాలను ఈ ప్రకటన ఇచ్చింది.తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ క్షిపణి వ్యవస్థను, వైమానిక, నౌకా దళాలను నామరూపాలు లేకుండా చేశామని తెలిపారు….

Read More

Nara Lokesh: గోదావరిలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల జలసమాధి.. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన నారా లోకేశ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 21, 2026 9:03 AM IST ఈ విషాద ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నారా లోకేశ్ Nara Lokesh: వరుస సెలవులు రావడంతో అమరావతిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న మిత్రబృందం భద్రాచలం పర్యటనకు వెళ్లారు. ఉగాది సందర్భంగా స్వామివారిని దర్శించుకుని, సరదాగా సమయం గడిపేందుకు పోలవరం జిల్లా ఎటపాక, కుక్కునూరు మండలాల మధ్య ఉన్న గోదావరి రేవుకు చేరుకున్నారు. నది…

Read More

టీఎంసీ మ్యానిఫెస్టో విడుదల – Visalaandhra

10 కీలక హామీలతో విడుదల మమత కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోలు విడుదలకు సిద్ధపడుతున్నాయి. ఈ ఎన్నికలకు అధికార టీఎంసీ ముందు నుంచి దూకుడును ప్రదర్శిస్తోంది. అభ్యర్ధులను ముందుగానే ప్రకటించి అందరినీ అలోచనలో పడేసింది. అదే క్రమంలో శుక్రవారం తమ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించింది. రాష్ట్రంలో వరుసగా నాలుగోసారి అధికార పగ్గాలు చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రజలకు పలు వాగ్దానాలు చేశారు. ప్రతి…

Read More