Headlines

బలవుతున్న వలస కూలీలు – Visalaandhra

. కాలం చెల్లిన వాహనాలే కార్మికుల పట్ల కాలనాగులు. కాంట్రాక్టర్ ధన దాహానికి సమిధులవుతున్న నిరుపేదలు. కాసుల కక్కుర్తిలో రవాణా శాఖ అధికారులు. పట్టించుకోని అల్లూరి జిల్లా అధికార యంత్రాంగం ఊరు కాని ఊరు, భాష కాని భాష అయినా తప్పని జీవన పోరాటం వారిది. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. ఎంత దూరమైనా కూలీకి పోయి కుటుంబ పోషణ కోసం శ్రమిస్తున్న నిరంతర కష్టజీవులు. కానీ వారు పని చేసే చోటే వారికి మృత్యుపాశంగా మారితే……

Read More

శ్రీవారి సేవలో నటి శ్రీయశరణ్

నటి శ్రియ శరణ్ తన కుమార్తె రాధతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. Source link

Read More

చెరువులో నిందితుడి మృతదేహం

బాలిక హత్యాచారం కేసులో ఊహించని మలుపు విశాలాంధ్ర బ్యూరో-అన్నమయ్య: మదనపల్లిలో బాలిక(7)పై లైంగిక దాడి చేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. బాలిక హత్యాచారం కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు కులవర్ధన్ విగతజీవిగా కనిపించాడు. కురబలకోట మండలం కనసానివారిపల్లి చెరువులో అతడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు ధృవీకరించారు. చిన్నారి ప్రాణాన్ని బలిగొని క్రూరుడిగా వార్తల్లోకెక్కిన కులవర్ధన్… బాలిక హత్య అనంతరం పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. పోలీసు…

Read More

Gold Silver Rates Today: మూడో రోజు బంగారం, వెండి ధరలు పతనం.. నేడు విజయవాడలో ధరలు ఇవే |

రెండు రోజుల వరుస పతనం తర్వాత, ఫిబ్రవరి 18న బంగారం ధరలు స్వల్పంగా స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే, వారంతో పోలిస్తే ఈసారి ధరలు భారీగానే తగ్గాయి. విజయవాడ మార్కెట్‌లో నేడు రూ.1,54,420 వద్ద బంగారం ట్రేడ్ అవుతుంది. గత 3 రోజుల్లోనే 24 క్యారెట్లపై 100 గ్రాములకు రూ.35,500 వరకు ధర తగ్గింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,41,350 వద్ద కొనసాగుతూ ఉంది. ఇక 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,15,650…

Read More

సమరోత్సాహంతోనావికాదళ విన్యాసాలు

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలను చాటేలా మిత్ర దేశాల సహకారంతో తూర్పు నావికా దళం అధ్వర్యాన విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫఆర్) మిలన్-2026 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ విన్యాసాలకు 71 దేశాల నుంచి 4 వేల మందికి పైగా నావికా దళ అధికారులు , విదేశీ ప్రతినిధులు తరలివచ్చారు. పదేళ్లకోసారి విశాఖ కేంద్రంగా ఈ ఐఎఫఆర్ వేడుకలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు తూర్పు నావికాదళ కేంద్రానికి చేరుకున్న…

Read More

National News Updates: ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు.. మార్చిలో షెడ్యూల్ |

పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఏప్రిల్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చిలో వీటికి ఎన్నికల షెడ్యూల్‌ రాబోతోంది. ఇందుకు ఎలక్షన్ అధికారులు ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. ఏప్రిల్‌ నెలలో వేర్వేరు తేదీల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు మే, జూన్‌ నెలల్లో ముగుస్తుంది. అందువల్ల ముందుగానే ఇక్కడ పోలింగ్ పూర్తి చెయ్యాల్సి ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో ఆల్రెడీ అధికారులు పర్యటించి, అన్ని వివరాలూ చెక్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో గత…

Read More

ఇందాపూర్ డెయిరీపై రచ్చ

వైసీపీ నిరసనలతో దద్దరిల్లిన మండలివాయిదా తీర్మానాల తిరస్కరణపోడియం వద్ద నిరసనల హోరుఐలాపురం వెంకయ్య, రత్నబాయి మృతికి సంతాపం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఇందాపూర్ డెయిరీ అంశంపై శాసన మండలి వైసీపీ సభ్యుల నిరసనలతో హోరెత్తింది. భోలేబాబా, హెరిటేజ్‌కు వ్యతిరేకంగా బుధవారం శాసన సభ ప్రాంగణం బయట నుంచి నినాదాలు చేస్తూ… మండలి లోపలికి వైసీపీ సభ్యులు ప్రదర్శనగా తరలివచ్చారు. కొందరి సభ్యులు పాల ప్యాకెట్లు చేతబట్టి లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత మండలి ప్రారంభమవడంతో…

Read More

Today Top 10 News: ఈరోజు టాప్ 10 ముఖ్య వార్తలు.. 2 నిమిషాల్లో చదివేయండి?

Today Top 10 News Headlines: ఈరోజు రాష్ట్రం, దేశం, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ముఖ్యమైన 10 వార్తలను ఒకే చోట సంక్షిప్తంగా అందిస్తున్నాం. రాజకీయాలు, సినిమా, ఆర్థికం, క్రీడలు, టెక్నాలజీ సహా అన్ని రంగాల తాజా అప్‌డేట్స్ ఇందులో ఉంటాయి. Source link

Read More

పెట్టుబడుల ప్రవాహం – Visalaandhra

మరో రూ.29,021 కోట్లకు ఆమోదం27 ప్రాజెక్టులు`22,407 ఉద్యోగాలుఇప్పటివరకు రూ.9,03,726 కోట్ల పెట్టుబడులు రాక15వ ఎసఐపీబీ సమావేశంలో చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. వివిధ రంగాల పరిశ్రమలకు సంబంధించి మరో రూ.29,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు 15వ ఎసఐపీపీ సమావేశం ఆమోదం తెలియచేసింది. వీటి ద్వారా 22,407 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమే పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ ప్రాతిపదిక కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

Read More

మహాశివరాత్రి తర్వాత మహా పుణ్య ఘట్టం.. శ్రీకాకుళంలో చక్రతీర్థ మహోత్సవ వైభవం..! Srikakulam Srimukhalingeswaruni Chakratirtha Snanam Mini KumbhMela grandeur | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Feb 18, 2026 8:45 PM IST శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థ స్నానం శ్రీకాకుళం మినీ కుంభమేళాగా ప్రసిద్ధి, వంశధార నది తీరం లక్షలాది భక్తులతో జనసంద్రంగా మారుతుంది, ఉత్తరాంధ్ర ఆధ్యాత్మిక వైభవం. + దక్షిణ కాశీ శ్రీముఖలింగం…శివరాత్రి తర్వాత జరిగే మహా పుణ్యస్నానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో, జలుమూరు మండలంలోని శ్రీముఖలింగం గ్రామంలో వంశధార నది తీరాన వెలసిన శ్రీముఖలింగేశ్వర స్వామి క్షేత్రం “దక్షిణ కాశీ”గా అపార ఖ్యాతిని సంపాదించింది. శైవ సంప్రదాయంలో ఈ…

Read More