క్యూల్లో నిలబడాల్సిన అవసరం లేదు.. ఒక్క క్లిక్‌తో ఆ దేవస్థానంలో దర్శనం టికెట్..!

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో డిజిటల్ మిషన్లు, WhatsApp 9552300009 ద్వారా టికెట్లు, రథోత్సవ సేవలు సులభతరం చేశారు. Source link

Read More

ప్రజా ప్రభుత్వ బడ్జెట్ ఇది-ప్రజల ప్రశంసలు అందుకున్న బడ్జెట్

తెలంగాణ బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ షన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ విశాలాంధ్ర – హైదరాబాద్ : రాష్ట్ర అభివృద్ధే ద్యేయంగా, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా, తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని, అందుకు నిదర్శనం 2026-27 ఆర్థిక బడ్జెట్ అని, ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం, దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడగు వేస్తుందని అందుకు కాంగ్రెస్ నాయకత్వానికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు అందజేస్తున్నానని, తెలంగాణ బీసీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ నూతి…

Read More

AP Rain Alert: ఆ జిల్లాల వారు బీ కేర్ ఫుల్.. రాబోయే 48 గంటల్లో ఏపీకి భారీ వర్ష సూచన |

భారతీయ వాతావరణ కేంద్రం(ఐఎండీ), ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, మన్యం పార్వతీపురం, తూర్పుగోదావరి, కాకినాడ, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాలో పిడుగుల పడే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించింది. Source link

Read More

ముస్లీం మైనార్టీలకు రంజాన్ తోఫా అందజేసి సత్యమూర్తి

విశాలాంధ్ర – మల్కాజిగిరి : ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ ప్రశాంత్ నగర్‌లో రంజాన్ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా అందించిన ఈద్ కా తోఫాను కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు సత్యమూర్తి ముస్లిం సోదరులకు అందజేశారు. వారిని శాలువాతో సత్కరించి స్వీట్స్ అందజేసి, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి కట్టుబడి ఉందని, మల్కాజిగిరిలో మైనార్టీల అభ్యున్నతికి సహకరిస్తున్న మాజీ…

Read More

ఉరుములు, ఈదురుగాలులతో.. మరో 5 రోజులు వర్షాలే.. వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక..! Thunder lightning and gusty winds for 5 days in AP. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 21, 2026 7:21 PM IST ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములు పిడుగులు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ హెచ్చరిక ఏపీలో మరో 5రోజులపాటు వర్షాలు..! వాతావరణ శాఖ హెచ్చరిక తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల పాటు వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారనున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు కురిసే…

Read More

సోషల్ మీడియాపై 22న జాతీయ సదస్సు

విశాలాంధ్ర- హైదరాబాద్ : సోషల్ మీడియా-మంచీ- చెడూ (సోషల్ మీడియా- ఇంపాక్ట్-పాజిటివ్ అండ్ నెగెటివ్) అనే అంశంపై తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే), మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఇండియా (మెఫి) ఆదివారం హైదరాబాదులో ఒక జాతీయ సదస్సును నిర్వహిస్తున్నాయి. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు కే.విరాహత్ అలీ, మెఫీ మేనేజింగ్ ట్రస్టీ దేవులపల్లి అమర్ ఒక ప్రకటనలో తెలిపారు….

Read More

Fishermen Hit Jackpot with Rare Fish Catch | మత్స్యకారులను మహారాజుగా మార్చిన అరుదైన చేప | #local18V

కొన్నికొన్ని చాపలు ఊహించిన విధంగా మత్స్యకారుల తలరాతలు మార్చేస్తాయి, మరికొన్నిసార్లు అసలు చాపలుపడక నిరాశ సైతం మిగులుస్తాయి. చూడటానికి ఆకాశం అంతా ఉన్న చాప అయినా పనికిరాని పరిస్థితులు కొన్నిసార్లు ఎదురైతే,అతి చిన్న చేపల సైతం కొన్నిసార్లు వేలాది రూపాయలు మత్స్యకారులకు కురిపిస్తాయని చెప్పుకోవచ్చు. తాజాగా ఆజిల్లా సముద్రతీర ప్రాంతంలో దొరికిన ఒకచాప ఊహించిన విధంగా మత్స్యకారుడుకు లక్షలాదిరుపాయలు తెచ్చి పెట్టింది. చాపఅంటే తినడమే కాదు అనేక రకాలుగా ఉపయోగపడుతుందని ఈ చేపను కొనుగోలు చేసిన నిర్వాహకులు…

Read More

తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర – తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన 50కి పైగా పరికరాలను సీఎం పరిశీలించారు. న్యూఢిల్లీ నుండి వచ్చిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాండా, సిఎఫ్‌టీఆర్‌ఐ డైరెక్టర్ గిరిధర్ ల్యాబ్‌లోని ప్రతి పరికరం పనితీరును సీఎంకు వివరించారు. తిరుమలలోని టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ భక్తులకు సురక్షితమైన నీరు మరియు ఆహారాన్ని…

Read More

Top 10 News Today: నేటి టాప్ టెన్ న్యూస్.. ప్రపంచవ్యాప్తంగా జరిగిన టాప్ 10 వార్తలు ఇవే

Top 10 News Today: మార్చి 21వ తేదీకి సంబంధించిన టాప్ టెన్ వార్తలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచం మొత్తం జరిగిన టాప్ 10 వార్తలు ఇప్పుడు మీ కోసం. Source link

Read More

ఉమాదేవి వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం..

విశాలాంధ్ర – నార్పల: మండల కేంద్రానికి చెందిన సాకే కృష్ణమూర్తి, కమలమ్మల కుమార్తె బుడగల ఉమాదేవి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె కుటుంబ సభ్యులు సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ఏడాది క్రితం స్వర్గస్తురాలైన ఉమాదేవి జ్ఞాపకార్థం నార్పల మండల కేంద్రం సమీపంలోని సత్యసాయి ఆశ్రమంలో నివసిస్తున్న చిన్నారులకు అన్నదానం నిర్వహించేందుకు రూ.4,000 నగదును అందజేశారు.దివంగత ఉమాదేవి భర్త, రాప్తాడు జర్నలిస్ట్ బుడగల శ్రీనివాసులు, కుమారుడు అక్షయ్ సాగర్, కుమార్తె నిత్యశ్రీలు కలిసి ఆశ్రమ నిర్వాహకులకు ఆర్థిక సహాయం…

Read More