ఉగాది వేళ సింహాచలంలో ఆధ్యాత్మిక వైభవం.. స్వామివారి సన్నిధిలో విశేష ఘట్టాలు..! Ugadi festival celebrated grandly at Simhachalam Swamivari Temple. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 2:42 PM IST ఉగాది పర్వదినం సందర్భంగా సింహాచలం దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. విశేష అర్చనలు, పచ్చడి నివేదన, పంచాంగ పఠనం, కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. + సింహాచలంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోయింది. తెల్లవారుజామున నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడగా, శ్రీస్వామివారికి విశేష అర్చనలు, ఉగాది పచ్చడి…

Read More

Andhra Pradesh: లవర్‌ను కలవడానికి అర్ధరాత్రి ఇంటికి వెళ్లాడు.. కాసేపటికే రక్తపు మడుగుల్లో కనిపించాడు.. ఏమైందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 10, 2026 7:33 AM IST యువతి ఇంటి మేడపై నుంచి పడి యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడం, ఇది హత్యాయత్నమని యువకుడి బంధువులు ఆరోపించడంతో పాలవలస గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రతీకాత్మక చిత్రం Andhra Pradesh: అర్ధరాత్రి వేళ ప్రేమించిన యువతిని కలిసేందుకు వెళ్లిన ఓ యువకుడి ఉదంతం తీవ్ర ఉత్కంఠకు, ఆందోళనకు దారితీసింది. యువతి ఇంటి మేడపై నుంచి పడి యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడం, ఇది హత్యాయత్నమని యువకుడి బంధువులు…

Read More

దిల్లీ లిక్కర్ కేసు విచారణ వాయిదా

న్యూదిల్లీ: దిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ ఈడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ కేసును జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారించింది. ఈడీ తరఫున అదనపు సాలిసిటర్ జనరల్ ఏఎస్జీ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు. ట్రయల్ కోర్టు తన అధికార పరిధిని మించి కొన్ని వ్యాఖ్యలు చేసిందని, వాటిని…

Read More

వంట గ్యాస్‌ కొరత.. ముంబయిలో 20% హోటళ్లు బంద్‌…

దేశంలో చమురు, గ్యాస్‌ నిల్వలు సరిపడా ఉన్నాయని ఓవైపు కేంద్రం చెబుతున్నా.. పలు ప్రాంతాల్లో ఇంధన కొరత ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా ముంబయిలో 20శాతం హోటళ్లు, రెస్టారంట్లు మూతపడ్డాయి. ఈ మేరకు ముంబయి హోటల్‌ అండ్‌ రెస్టారంట్‌ అసోసియేషన్‌ మంగళవారం వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రెండు రోజుల్లో నగరంలోని సగం హోటళ్లు మూతపడతాయని పేర్కొంది. ముంబయి మాత్రమే కాదు.. గత రెండు రోజులుగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వాణిజ్య…

Read More

హనుమంతరాయ చౌదరి మరణం ప్రజలకు తీరని లోటు…సిపిఐ నేత డి.జగదీష్

హనుమంతరాయ చౌదరి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సిపిఐ నాయకులు విశాలాంధ్ర, కళ్యాణదుర్గం: ప్రజా సమస్యల పరిష్కారాన్ని తన జీవిత ధ్యేయంగా తీసుకుని జీవితాంతం ప్రజాపక్షపాతిగా సేవలందించిన మాజీ ఎమ్మెల్యే, టిడిపి సీనియర్ నాయకుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి అజాతశత్రువుగా నిలిచారని, ఆయన మరణం టిడిపి పార్టీకి మాత్రమే కాకుండా కళ్యాణదుర్గం ప్రజలకు తీరని లోటు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దేవరగుడి జగదీష్ పేర్కొన్నారు.ఆదివారం ఎర్రంపల్లిలోని హనుమంతరాయ చౌదరి స్వగృహంలో ఆయన భౌతిక కాయానికి…

Read More

ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. రన్‌వేపై ఒక్కసారిగా నిలిచిపోయిన ఫ్లైట్.. భయాందోళనకు గురైన ప్రయాణికులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 08, 2026 4:08 PM IST విశాఖ నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ 6E7063 టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపంతో రన్‌వేపై ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విశాఖపట్నం నుంచి తిరుపతి బయలుదేరిన ఇండిగో విమానం (6E7063)లో అనూహ్యంగా సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ సమయంలో ఒక్కసారిగా ఈ సమస్య ఎదురుకావడంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని రన్‌వేపైనే సురక్షితంగా నిలిపివేశారు. ఊహించని ఈ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు…

Read More

నెలకు 300 యూనిట్లు ఫ్రీ.. పేదలకు భారీ గిఫ్ట్.. ఫ్రీ సోలార్ ప్యానెల్స్‌తో పెద్ద మార్పు..! PM Surya Ghar Muft Bijli Yojana. |

Last Updated:Apr 05, 2026 5:07 PM IST శ్రీ సత్య సాయి జిల్లాలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రారంభం, కదిరిలో 1750 ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ ప్యానెల్స్, నెలకు 300 యూనిట్లు ఫ్రీ విద్యుత్, సబ్సిడీతో రుణాలు అందుబాటులో + రాష్ట్రంలోనే మొదటి పీఎం సూర్య ఘర్ గ్రామం … రాష్ట్రవ్యాప్తంగా తొలిసారిగా శ్రీ సత్య సాయి జిల్లాలో పేద కుటుంబాలకు వెలుగునిచ్చే కీలక కార్యక్రమం ఆరంభమైంది. కదిరి…

Read More

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

–ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్ రంగరాజు పిలుపు విశాలాంధ్ర- విజయనగరం టౌన్: కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4లేబర్ కోడ్లను అమలు జరిపి కార్మికవర్గాన్ని కార్పొరేట్లకు కట్టిబానిసలుగా చేస్తున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 12న జరగబోయే దేశ వ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని ఏఐటీయూసీ అధ్యక్షులు ఎస్ రంగరాజు పిలుపునిచ్చారు మంగళవారం ఏపీ స్వచ్ఛంధ్ర మోటార్ వెహికల్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ స్టేడియం వద్ద. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జె. కామేష్ అధ్యక్షతన…

Read More

Potato Juice: ఆలుగడ్డ జ్యూస్‌తో అదిరిపోయే లాభాలు.. ఆ విషయంలో నిమ్మ, కొబ్బరి నీళ్లు వేస్ట్ |

బంగాళాదుంప రసం చర్మానికి సహజ బ్లీచింగ్‌ లాగా పనిచేస్తుంది. ఇది పిగ్మెంటేషన్, స్ట్రెచ్ మార్క్స్, సన్‌టాన్ , డార్క్ స్పాట్స్‌ను కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్-C చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది, దీని కారణంగా చర్మం దృఢంగా, మెరుస్తూ ఉంటుంది. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ముఖం శుభ్రంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మీరు రసాయన ఉత్పత్తులను నివారించాలనుకుంటే బంగాళాదుంప రసం సులభమైన, సురక్షితమైన ఎంపిక. Source link

Read More

APSRTC: సింహాచలం చందనోత్సవానికి ఆర్టీసీ భారీ ఏర్పాట్లు.. భక్తుల కోసం 380 ప్రత్యేక బస్సులు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 11, 2026 2:21 PM IST ఏప్రిల్ 20న విశాఖపట్నం సింహాచలం చందనోత్సవానికి లక్షలాది భక్తుల రద్దీ, భక్తుల సౌకర్యానికి 380 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు సిద్ధం, మెకానికల్ టీమ్స్ అప్రమత్తం + సింహాచలం చందనోత్సవానికి 300 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు సిద్ధం  విశాఖపట్నంలో సింహాచలంలో జరిగే చందనోత్సవం కార్యక్రమం ఏప్రిల్ 20వ తేదీన అంగరంగ వైభవంగా జరుగుతుంది. విశాఖపట్నం ప్రాంతానికే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఈ చందనోత్సవ కార్యక్రమానికి సింహాచలం…

Read More