డోలీపై జీవనం.. రోడ్డు కోసం గిరిజనుల పోరాటం.. విశాఖలో ఆందోళన..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 28, 2026 9:37 PM IST Anakapalli కొండ శిఖర పీవీటీజీ కోండ్ గిరిజనులు రోడ్లు ఇళ్లు లేక Visakha లో డోలు మోతలతో నిరసన జన్ మన్ పథకం హామీలు అమలు కాలేదని ఆవేదన. + రోడ్డు సదుపాయం కలిపించాలి అంటూ తలపై అడ్డాకులు , డోలి మోతలుతో గిరిజనులు అనకాపల్లి జిల్లాలోని కొండ శిఖర గ్రామాల్లో జీవనం సాగిస్తున్న పీవీటీజీ ఆదివాసీ కోండ్ గిరిజనుల దుస్థితి మరోసారి బయటపడింది. అనకాపల్లి (Anakapalli)…

Read More

పాత్రికేయుడి హత్య అమానుషం – Visalaandhra

దోషులను కఠినంగా శిక్షించాలివిశాలాంధ్ర -తనకల్లు : చిత్తూరు జిల్లా వి.కోటలో ఆంధ్రజ్యోతి పాత్రికేయుడు జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య ఆమానుషమని దోషు లను కఠినంగా శిక్షించాలని మండల పాత్రికేయులు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం డిప్యూటీ తహశీల్దారు మల్లికార్జునరావుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి విలేఖరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే పాత్రికేయులు సమాజానికి అద్దం లాంటివారని, ప్రభుత్వం–ప్రజల మధ్య వారధిగా పనిచేస్తున్న వారిపై ఇలాంటి దాడులు జరగడం తీవ్ర ఆందోళనకరమని అన్నారు….

Read More

అమలులోకి వచ్చిన మహిళా రిజర్వేషన్ యాక్ట్.. గురువారం అర్ధరాత్రి నోటిఫికేషన్

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చారిత్రక మహిళా రిజర్వేషన్ చట్టం 2026 ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వచ్చింది. వాస్తవానికి కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్ 2023లోనే ఆమోదముద్ర పడింది. మూడేళ్ల కిందటే చట్టంగా మారింది. అయితే, ఈ చట్టాన్ని గురువారం (ఏప్రిల్ 16) నుంచి అమలులోకి తీసుకొచ్చినట్లు కేంద్రం పేర్కొంది. ఈ మేరకు గురువారం రాత్రి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టాన్ని 2029 సాధారణ ఎన్నికల నాటికే…

Read More

మార్కాపురం బస్సు ప్రమాదం కేసు… బస్సు యజమాని అరెస్ట్

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలను కలచివేసింది. 14 మంది ప్రాణాలను బలిగొన్న ఈ విషాద ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలడంతో, బస్సు డ్రైవర్ యువరాజుతో పాటు యజమాని హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్‌ను ప్రధాన నిందితుడిగా చేరుస్తూ సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేశారు.ప్రస్తుతం వీరిద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణ ముగిసిన అనంతరం కోర్టులో…

Read More

తెలంగాణలో ముందుగానే ముదిరిన ఎండలు..

ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీములుగు జిల్లాలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు తెలంగాణలో వేసవి తన ప్రతాపాన్ని ముందుగానే చూపిస్తోంది. మార్చి నెల ప్రారంభంలోనే సూర్యుడు భగభగ మండుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. సాధారణంగా మార్చి మూడో వారం తర్వాత పెరిగే ఎండల తీవ్రత, ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే మొదలైంది. ఈ ఏడాదిలో తొలిసారిగా నిన్న‌ ములుగు జిల్లా మంగపేటలో గరిష్ఠంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్,…

Read More

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా ‘రాకాస’.. నవ్వులు, థ్రిల్ల్స్ గ్యారెంటీ..! Rakasa fantasy comedy thriller reveals | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 22, 2026 10:18 PM IST నిహారిక కొణిదెల నిర్మాణంలో సంగీత్ శోభన్, నయన్ సారిక నటించిన ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ రాకాస ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధం. ఫ్యాంటసి కామెడీ ద్రిలర్ రాకాస.. నిర్మాత నీహారిక కొణిదెల.. ఏప్రిల్ 3 న విడుదల..!< ఫాంటసీ, కామెడీ, థ్రిల్లర్ మిశ్రమంగా తెరకెక్కిన ‘రాకాస’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా, జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్…

Read More

Bengal Yuva Sathi scheme: బెంగాల్‌లో యువ సాథి పథకం అమలు. నిరుద్యోగులకు నెలకు రూ.1,500. ఏపీ సంగతేంటి? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

యువ సాథి పథకం: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ‘బంగ్లార్ యువ సాథి’ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పింది. ఈ పథకాన్ని ఫిబ్రవరి 2026లో ప్రకటించారు. మొదట ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని మమతా బెనర్జీ చెప్పారు. కానీ అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి రావచ్చనే ఉద్దేశంతో.. మార్చి 7నే దీన్ని ప్రారంభించి నిరుద్యోగుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బు జమ చేస్తున్నారని డెక్కన్ హెరాల్ట్ రిపోర్ట్ చేసింది. అర్హతలు…

Read More

విజయ్ దేవరకొండ కొత్త సినిమా షూటింగ్ షురూ

హైదరాబాద్: టాలీవుడ్‌లో రెండు క్రేజీ ప్రాజెక్టులు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఒకటి విజయ్ దేవరకొండది కాగా మరొకటి బెల్లంకొండ గణేశ్‌ది. నాని హీరోగా తెరకెక్కించిన ‘హాయ్ నాన్న’తో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మెప్పించారు శౌర్యువ్. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా శౌర్యువ్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ప్రారంభమైంది. నాని ముఖ్య అతిథిగా హాజరై, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. సంబంధిత దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా సమయంలో నాని, విజయ్ ఎంత స్నేహంగా…

Read More

తెలిసిన వాళ్లే అని నెల నెలా చిట్టి కడుతున్నారా?.. అయితే జాగ్రత్త.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 09, 2026 8:45 AM IST మీరు పైసా పైసా కూడబెట్టే ఆలోచనలో ఉంటే కొందరు చీటీ వ్యాపారులు మిమ్మల్ని ఎలా మోసం చేయాలనే ప్లాన్లు వేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది…. ఏఐ చిత్రం పరవాడలో చీటీ మోసం కేసు సంచలనం సృష్టిస్తోంది. పైసా పైసా కూడబెట్టి పెట్టుబడులు పెట్టిన ప్రజలను కోట్ల రూపాయల మేర మోసం చేసి పరారైన తాజా మాజీ ఉప సర్పంచి బండారు రామారావు, ఆయన…

Read More

ఇంప్యాక్ట్ నిబంధన నాకు నచ్చదు: అక్షర్

న్యూదిల్లీ: ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన అక్షర్ పటేల్ ఐపీఎల్‌లోనూ జోరు చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అక్షర్ ఈసారి జట్టుకు టైటిల్‌ను అందించేందుకు అవసరమైన వ్యూహాలు పన్నుతున్నాడు. మరో ఐదు రోజుల్లో పంతొమ్మిదో సీజన్ మొదలవ్వనున్న నేపథ్యంలో సహచరులతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్‌తో బిజీగా ఉన్న అక్షర్ పటేల్… ‘ఇంప్యాక్ట్ ప్లేయర’ నిబంధనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో అన్నీ ఒకే.. కానీ, ఈ ఒక్క నిబంధనే తనకు నచ్చదని…

Read More