Fake Aadhaar Cards: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ.. ఇకపై రియల్ టైమ్ ఆథెంటికేషన్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Apr 05, 2026 4:09 AM IST ఈ సరికొత్త సాంకేతికత అందుబాటులోకి రావడం ద్వారా నకిలీ ఆధార్ కార్డులతో తిరుమల కొండపై మోసాలకు పాల్పడుతున్న వారికి ఇకపై కఠినమైన చెక్ పడనుంది. తిరుమల Fake Aadhaar Cards: కలియుగ వైకుంఠం తిరుమలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ, దళారుల వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల కేటాయింపులో…


