Headlines

Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. విశాఖలో 11 కంపెనీలతో భారీ జాబ్ మేళా.. అర్హతలు ఇవే!

APSSDC ఆధ్వర్యంలో Visakhapatnam Kancherapalem Govt ITI Old లో మార్చి 31 2026 న మెగా జాబ్ మేళా. Tata Electronics PAYTM Apollo Pharmacy సహా 11 కంపెనీలు నియామకాలు. Source link

Read More

జి ప్లస్ త్రీ అర్జీదారుల నగదు వాపస్….మున్సిపల్ కమిషనర్ లోవరాజు

విశాలాంధ్ర నందిగామ:- జి ప్లస్ త్రీ ఇళ్ల లబ్ధిదారులు తమ ఒరిజినల్ పత్రాలను మున్సిపల్ కార్యాలయంలో అందజేసి అర్జీ సమయంలో తాము కట్టిన నగదును తమ అకౌంట్ నందు జమ చేయించుకోవాలని మున్సిపల్ కమిషనర్ లోవరాజు తెలిపారు జి ప్లస్ త్రీ ఇళ్ల లబ్ధిదారులు తాము చెల్లించిన డబ్బులకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను మున్సిపల్ కార్యాలయానికి అందించి అర్జిదారులు కట్టిన సొమ్మును వెనక్కి తీసుకోవాలని తెలిపారు దానిలో భాగంగా నందిగామ మున్సిపల్ కార్యాలయానికి 1492 మంది ఎక్కువ…

Read More

‘భోగి’ నుండి శర్వా స్పెషల్ పోస్టర్

హైదరాబాద్: ఇటీవల సంక్రాంతికి విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’తో క్లాస్ హిట్ అందుకున్న శర్వానంద్… ఇప్పుడు రూట్ మార్చి పూర్తి స్థాయి మాస్ రోల్‌లో కనిపించబోతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోగి’ చిత్రంలో హీరోగా శర్వానంద్, హీరోయిన్లుగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి నటిస్తున్నారు. ‘ధమాకా’ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండటంతో పాటలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన శర్వానంద్ లుక్ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఈసారి మాస్ జాతర ఖాయమనిపిస్తోంది….

Read More

ఏప్రిల్ 1 నుంచి రైల్వే కొత్త నిబంధనలు.. ప్రయాణికులకు ఊరట..

భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. టికెట్ల రద్దు, బోర్డింగ్ స్టేషన్ మార్పునకు సంబంధించి నిబంధనలను సవరించింది. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌లో దళారుల దందాకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య దశలవారీగా అమల్లోకి రానున్నాయి.టికెటింగ్ విధానంలో దళారులు చేస్తున్న మోసాలను అరికట్టేందుకే రిఫండ్ నిబంధనలను కఠినతరం చేసినట్లు రైల్వే…

Read More

జీరో నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలా?.. PVC ఇండస్ట్రీపై ఫ్రీ ట్రైనింగ్ ఎక్కడంటే..!

పివిసిఇండస్ట్రీపై ఉచిత వెబినార్‌లో పైపులు వైర్లు తయారీ, రా మెటీరియల్స్, ప్లాంట్ సెటప్, లైసెన్సులు, పిఎమ్ఇజిపి రుణ సబ్సిడీ వివరాలు, కొత్త వ్యాపారులకు మార్గదర్శనం ఇవ్వబడుతుంది Source link

Read More

చైనా రోబో డాగ్ కొని తామే అభివృద్ధి చేశామని ఏఐ సదస్సులో యూనివర్సిటీ చీటింగ్

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో బయటపడ్డ మోసం గల్గోటియాస్‌ యూనివర్సిటీని సదస్సు నుంచి బహిష్కరించిన నిర్వాహకులుకేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి ‘ఏఐ ఇంపాక్ట్్ణ సదస్సులో ఓ యూనివర్సిటీ నిర్వాకంతో కలకలం రేగింది. చైనాకు చెందిన రోబో డాగ్‌ ను తమ ఆవిష్కరణగా ప్రదర్శించడమే ఈ కలకలానికి కారణం. ఉత్తరప్రదేశ్‌ కు చెందిన గల్గోటియాస్‌ యూనివర్సిటీ ప్రతినిధులు ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. సోషల్ మీడియాలో ఈ రోబోట్ వీడియోలు వైరల్ కాగా.. చైనాకు చెందిన…

Read More

కమలం పార్టీకి గుడ్‌బై చెప్పిన ‘నందితా’

గౌహతి: అసోం రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ అసోం కమలానికి గట్టి దెబ్బ తగిలింది. హిమంత బిశ్వ శర్మ క్యాబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్న నందితా గర్లోసా కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీకి రాజీనామా చేసిన నందితా ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె హాఫ్లాంగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. 2022 నుంచి హిమంత బిశ్వశర్మ ప్రభుత్వంలో విద్యుత్,…

Read More

వైభవంగా ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 01, 2026 7:30 PM IST ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత కన్నుల పండువగా జరుగుతోంది. సీఎం చంద్రబాబు సతీసమేతంగా ఈ కార్యక్రమానికి హాజరై, రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. వైఎస్సార్ కడప జిల్లాలోని చారిత్రక ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత కన్నుల పండువగా జరుగుతోంది. సీఎం చంద్రబాబు సతీసమేతంగా ఈ దివ్య…

Read More

Chicken Price: భారీగా తగ్గిన చికెన్ ధర.. కారణాలు ఇవే..!

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఏపీలో నేటి ధరలు ఇవే..

ఫిబ్రవరి 27, 2026 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం, డాలర్ బలహీనత కారణంగా ధరలు పెరిగాయి. Source link

Read More