కాలువ కాదు…! రోడ్డే…!

విశాలాంధ్ర – కడియం : దేశవ్యాప్తంగా నర్సరీలకు ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా, కడియం మండలం, కడియపులంక పంచాయతీ పరిధిలోని, బుర్రిలంక గ్రామంలో శనివారం ఉదయం కురిసిన చిన్నపాటి వర్షానికే వీధులు వర్షపు నీరుతో నిండి కాలువలను తలపిస్తున్నాయి. గ్రామంలోని పాత వినాయకుడు గుడి వీధిలో పరిసరాలు పూర్తిగా జలమయమయ్యాయి. వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరింది. దీనితో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షానికి వీధులు మునిగిపోవడంపై మండిపడుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని భద్రతను దృష్టిలో…

Read More

ఇరాన్‌కు రష్యా పూర్తి అండగా ఉంటుంది

మాస్కో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్ కు తన మద్దతును ప్రకటించారు. ఇజ్రాయిల్, అమెరికాలతో సాగు తున్న ఘర్షణల్లో మిత్రదేశమైన ఇరా న్‌కు మాస్కో అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన ముజ్తబా ఖామేనీకి పుతిన్ అభినందనలు తెలుపుతూ, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దేశాన్ని సమర్థ వంతంగా నడిపించగలరని ఆశాభా వం వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో ఎదురవుతున్న సాయుధ…

Read More

13 మంది ఐఏఎస్ల బదిలీ

విశాలాంధ్ర-హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. చేనేత హస్తకళల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌కు బాధ్యతలు అప్పగించింది. అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌ను నియమించింది. దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ఆమెకు అదనపు బాధ్యతలు ఇచ్చింది. జీఏడీ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్ను నియమించింది. మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. సీఎం ముఖ్య కార్యదర్శిగా…

Read More

Ammavari Coin Saree: నాణెలతో అమ్మవారి అలంకరణ.. వైశాఖమాసంలో ఆ టెంపుల్‌లో మాత్రమే |

Last Updated:May 13, 2026 10:51 AM IST Ammavari Coin Saree: ఉభయ గోదావరి జిల్లాలో వైశాఖమాసం సందర్భంగా అక్కడ అమ్మవారిని నాణెలతో అందంగా తీర్చిదిద్దారు. అమ్మవారికి వెండి చీర అలంకరించిన మాదిరిగా నాణెలతో చీర తయారు చేసి అమ్మవారికి అలంకరించారు. + Ammavari Coin Saree Ammavari Coin Saree: ఉభయ గోదావరి జిల్లాలో వైశాఖమాసం సందర్భంగా అక్కడ అమ్మవారిని నాణెలతో అందంగా తీర్చిదిద్దారు. అమ్మవారికి వెండి చీర అలంకరించిన మాదిరిగా నాణెలతో చీర…

Read More

Srisailam Temple: శ్రీశైలంలో ఉగాది సంబరాలు షురూ.. పంచాహ్నిక మహోత్సవాలతో ఆధ్యాత్మిక శోభ!

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు పూజల్లో పాల్గొన్నారు. భక్తుల రద్దీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. Source link

Read More

ఏపీ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కామ్‌లో ఈడీ దూకుడు.. భారీ అక్రమాలు బట్టబయలు!

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. మనీలాండరింగ్ కోణంలో కొనసాగుతున్న విచారణలో భాగంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈడీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, జూన్‌ 11, 2026న మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి, విజయ…

Read More

Weather Forecast: రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ బీభత్సం.. 45 డిగ్రీల ఎండ.. 299 మండలాల్లో హై అలర్ట్.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

మరాఠ్వాడ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో వాతావరణంలో అనిశ్చితి నెలకొంది. దీని కారణంగా శనివారం (18-04-26) నాడు ఈ క్రింది జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా. పోలవరం, విశాఖపట్నం. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలు. ముఖ్యంగా ఈ వర్షాలు పిడుగులతో కూడి ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉరుములు, మెరుపులు…

Read More

Simhachalam Temple: సింహగిరిపై కల్యాణ వైభవం.. ఆదివారం అంగరంగ వైభవంగా సింహాద్రి అప్పన్న వివాహం!

సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా రథోత్సవం, కళ్యాణం, అంకురార్పణతో భక్తులకు వైభవమైన దర్శనాలు. Source link

Read More

సనోఫీ కన్స్యూమర్ హెల్త్‌కేర్ ఇండియా స్థిరమైన వృద్ధి

ముంబై: సనోఫీ కన్స్యూమర్ హెల్త్‌కేర్ ఇండియా లిమిటెడ్ నాల్గవ తైమాసికానికి తన ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఇది కీలక వ్యాపార విభాగాలలో స్థిరమైన వృద్ధి ఊపును ప్రదర్శిస్తుంది. ఈ తైమాసికంలో ఆదాయ వృద్ధి సంవత్సరానికి 47% వద్ద ఉంది. దేశీయ అమ్మకాలు 23% పెరిగాయి. రీకాల్ చేయబడిన ఉత్పత్తులను మార్కెట్‌కు తిరిగి ప్రారంభించడం ద్వారా ఇది జరిగింది. క్యూ4లో పన్ను తర్వాత లాభం (పీఏటీ) రూ.665 మిలియన్లకు చేరుకుంది, ఇది సంవత్సరానికి 50% పెరుగుదల. 2025…

Read More

Gudivada Amarnath: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు.. 6 నెలల జైలు శిక్ష.. జరిమానా కూడా.. అలా చేసినందుకేనంట..! Gudivada Amarnath suicide attempt case. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 11, 2026 4:28 PM IST విశాఖ రైల్వే జోన్ నిరాహార దీక్ష కేసులో గుడివాడ అమర్నాథ్ కు ఆరు నెలల జైలు శిక్ష, ఐదు వేల జరిమానా, తీర్పుతో రాజకీయ చర్చలు మళ్లీ వేడెక్కాయి + మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కి 6 నెలలు జైలు శిక్ష , జరిమాన విశాఖలో రైల్వే జోన్ కోసం జరిగిన ఒక నిరాహార దీక్ష, దాదాపు పదేళ్ల తర్వాత కోర్టు తీర్పుతో మళ్లీ హాట్…

Read More