Holiday: ఉద్యోగులకు, విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇవాళ సెలవు.. ఎంజాయ్ చేయండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 16, 2026 5:37 AM IST AP Govt Optional Holiday: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముందుగా ఉద్యోగులకు ఒక రోజు అదనపు సెలవు అవకాశం కల్పించింది. ఈ సంవత్సరం మహా శివరాత్రి పండగ ఫిబ్రవరి 15 ఆదివారం పడింది. దీంతో మరుసటి రోజు సోమవారాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు ఐచ్చిక సెలవుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. AP Govt Optional Holiday: మహాశివరాత్రి సందర్భంగా…

Read More

Telugu Desam Party: నో కాబినెట్ ఛాన్స్.. మళ్లీ ఆ పదవితోనే సర్దారు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 20, 2026 10:42 PM IST ఏపీలో పల్లా శ్రీనివాసరావు మరోసారి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు, నారా లోకేష్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించగా నేతలు హర్షం వ్యక్తం చేశారు ఏపీలో మరోసారి ఆయనకే టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పదవి అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబ ఏపీలో రెండోసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస రావుకి బాధ్యతలు అప్పగించారు. తనపై నమ్మకముంచి రెండోసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన…

Read More

Simhachalam Temple: భక్తులకు అలర్ట్.. అప్పన్న చందనోత్సవం టికెట్ల షెడ్యూల్ విడుదల.. ఎక్కడ, ఎలా పొందాలో తెలుసుకోండి.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 12, 2026 8:51 AM IST సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ చందనోత్సవం 20న, రూ.300 రూ.1000 టికెట్లు 12 నుంచి 17 వరకు యూనియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ శాఖల్లో, అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే లభ్యం సింహాచలం చందనోత్సవంకి టికెట్లు విడుదల..! ఇలా సులభంగా తీసుకోండి శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి చందనోత్సవం (నిజరూప దర్శనం) ఈనెల 20వ తేదీన అంగరంగ వైభవంగా జరుగనుంది. నిజరూప దర్శనం సంవత్సరానికి ఒక రోజు…

Read More

గోదావరి ఒడ్డున శబరిమల వైభవం.. ఘనంగాఅయ్యప్ప జయంతి ఉత్సవాలు..! ayyappa jayanthi celebrations on godavari river bank with grandeur like sabarimala. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 02, 2026 6:51 AM IST గోదావరి జిల్లాల్లో అయ్యప్పస్వామి జయంతి ఉత్సవాలు శబరిమల స్థాయిలో ఘనంగా జరిగి, వేలాది భక్తులు దీక్షతో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పారు + కేరళను తలపించిన గోదావరి ఘనంగా అయ్యప్ప వేడుక కేరళలోని శబరిమలలో జరిగే అయ్యప్పస్వామి జయంతి మహోత్సవాల వైభవాన్ని తలపించేలా ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి తీర ప్రాంతాలు భక్తిరసంతో నిండిపోయాయి. స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా వేలాదిమంది అయ్యప్ప భక్తులు ఒకచోట చేరి నిర్వహించిన వేడుకలు…

Read More

సైలెంట్‌గా ఉన్నానని అనుకోవద్దు..నా దేశం కోసం పోరాడుతూనే ఉంటా : షేక్ హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు. 2024లో చెలరేగిన విద్యార్థి ఉద్యమం కారణంగా తన పదవిని కోల్పోయి, ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న ఆమె, తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో తన భవిష్యత్తు కార్యాచరణను స్పష్టం చేశారు. తనకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ క్రైమ్స్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధించినప్పటికీ, తన పార్టీ అయిన అవామీ లీగ్ పై నిషేధం విధించినప్పటికీ ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదని ప్రకటించారు. నేను బంగ్లాదేశ్‌లో లేనంత మాత్రాన…

Read More

YSRCP Protest | ఎడ్ల బండెక్కిన ఆటో.. వైసీపీ వినూత్న నిరసన

ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ కొరతపై తిరుపతిలో వైసీపీ భారీ నిరసన చేపట్టింది. భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్లబండ్లపై ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.#tirupati #ycp #apnews Source link

Read More

Konaseema Coconut: ఒక్క బొండం.. దాదాపు లీటరు నీరు.! కోనసీమ కొబ్బరిబోండం తాగితే ఆ కిక్కే వేరప్పా.! Konaseema coconut water | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 07, 2026 4:21 PM IST గోదావరి జిల్లాల్లో మండే ఎండలతో కోనసీమ కొబ్బరిబోండాలు, పుచ్చకాయలకు భారీ డిమాండ్, బొండం ధర 40 నుంచి 50 రూపాయలు, డీహైడ్రేషన్ నివారణకు ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు + News18 వేసవి ఎండలు మళ్లీ భగ్గుమంటుండటంతో గోదావరి జిల్లాల్లో కోనసీమ కొబ్బరిబోండాలకు భారీ డిమాండ్ నెలకొంది. ఒక్క కోనసీమ బొండం తాగితే చాలు.. ఎండ దెబ్బ మర్చిపోతారు అన్నట్టుగా ప్రస్తుతం ఈ భారీ సైజు కొబ్బరిబోండాలు…

Read More

మొబైల్‌కు దూరంగా పిల్లలు.. పార్క్‌ల వైపు పరుగులు.. విజయనగరంలో కొత్త ట్రెండ్..! |

Last Updated:Mar 01, 2026 8:31 PM IST నెహ్రూ పార్క్, మహిళా పార్క్‌లు విజయనగరం పట్టణంలో చిన్నారులు, యువత, పెద్దలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని, ఆనందభరిత వాతావరణాన్ని అందిస్తున్నాయి. + వీకెండ్ లో పిల్లలతో సరదాగా గడిపేందుకు ఇవే బెస్ట్ ప్లేసులు విజయనగరంలో.. విజయనగరం పట్టణ నడిబొడ్డున ఉన్న నెహ్రూ పార్క్, మహిళా పార్క్‌లు ప్రస్తుతం చిన్నారులు, యువత, పెద్దలకు వినోదం–విశ్రాంతి కలిగించే ప్రధాన కేంద్రాలుగా మారాయి. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో, వీకెండ్ రోజుల్లో ఈ పార్కులు…

Read More

May Flowers Garden: అందరిని ఆకర్షిస్తున్న మే ఫ్లవర్స్.. ఈ ఒక్క నెల మాత్రమే కనిపిస్తాయి తెలుసా | ట్రెండింగ్

Last Updated:May 14, 2026 3:09 PM IST May Flowers Garden: అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గున్నేపల్లి గ్రామంలో రిటైర్డ్ ఉద్యోగి గంటి సత్యనారాయణమూర్తి నివాసంలో అధిక సంఖ్యలో ఈ మే పుష్పాలు కనిపిస్తున్నాయి. + May Flowers May Flowers Garden: ఎండాకాలం అందులో మాఘమాసం వచ్చిందంటే చాలు మే మాసంలో మాత్రమే వికసించే ఆ పుష్పాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక ఆ పుష్పాలను మే మాసం పుష్పాలుగా ఏపీలో…

Read More

వేమన తిరునాళ్లలో కలకలం.. ఓ భక్తుడి తల పగల కొట్టిన పోలీసులు..! | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 31, 2026 10:03 PM IST కటారుపల్లి వేమన బ్రహ్మోత్సవాల్లో లక్షలాది భక్తుల సందడి, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా, పోలీసుల దాడి ఆరోపణలతో ఉద్రిక్తత, కార్యక్రమాలు నిలిపివేత + వేమన తిరునాళ్లలో భక్తుడి తల పగల కొట్టిన పోలీస్…. ప్రజాకవి యోగి వేమన బ్రహ్మోత్సవాల సందర్భంగా కటారుపల్లి వేమన ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉత్సవాల వైభవాన్ని తిలకించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చి, ముందుగా వేమన సమాధిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి…

Read More