Monsoon Update: ఎండలకు చెక్.. ముందే రానున్న రుతుపవనాలు.. రైతులకు ఐఎండీ చల్లని కబురు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 02, 2026 3:22 PM IST ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 14 నుంచి 16 మధ్య అండమాన్ నికోబార్ చేరే అవకాశం, కేరళలో ముందుగానే ప్రవేశం, దక్షిణాది రాష్ట్రాలకు అధిక వర్షాల అంచనా News18 మండుతున్న ఎండలతో అల్లాడుతున్న వేళ దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) అత్యంత తీపి కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే భారత భూభాగాన్ని పలకరించనున్నాయని అధికారులు వెల్లడించారు. సాధారణంగా మే…

Read More

Rain Alert for Andhra Pradesh | ఏపీ ప్రజలకు అలర్ట్.. మరో 5 రోజులు వర్షాలు | #local18V

ఆంధ్రప్రదేశ్‌లో మరో 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడనున్నాయి.#aprains #farmers #apweather Source link

Read More

హెచ్-1బీ వీసా 2027: లాటరీ పూర్తి.. నేటి నుంచి పిటిషన్ల స్వీకరణ

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు కీలకమైన హెచ్-1బీ వీసాకు సంబంధించి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) కీలక ప్రకటన చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వీసాల కోటాకు సరిపడా ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లు అందాయని, లాటరీ ప్రక్రియను పూర్తి చేశామని వెల్లడించింది. ఎంపికైన లబ్ధిదారుల వివరాలను వారి పిటిషనర్లకు తెలియజేశామని పేర్కొంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు తమ యూఎస్‌సీఐఎస్ ఆన్‌లైన్ ఖాతాల ద్వారా తమ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. లాటరీలో ఎంపికైన వారు…

Read More

Saree: చీర కట్టుకోవడం ఇక కష్టం కాదు.. కొత్తగా ట్రెండ్ అవుతున్న సారీ ప్రీ-ప్లీటింగ్ సేవలు..!

విశాఖపట్నంలోని వాను వండర్స్ సారీ ప్రీ-ప్లీటింగ్ సేవల వల్ల చీర కట్టుకోవడం సులభమై, మహిళల్లో చీరలపై ఆసక్తి పెరిగింది. 20-40 ఏళ్ల మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. Source link

Read More

కనీస వేతనాల పెంపుపున:పరిశీలించండి – Visalaandhra

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సీపీఐ ప్రతినిధి బృందం వినతి విశాలాంధ్ర-హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సీపీఐ ప్రతినిధి బృందం కలిసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, ఈటి నరసింహ, బాగం హేమంతరావు, కలవేణ శంకర్, ఎం.బాలనరసింహ, వి.ఎస్.బోస్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఓ బృందంగా… వివిధ ప్రజా సమస్యలు పరిష్కరించాలని మెమోరాండం అందజేశారు. “ఇటీవల కార్మికులకు కనీస వేతనాలు పెంచుతూ…

Read More

ఏపీలో నేడు 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు

ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదల గృహ నిర్మాణ పథకంలో భాగంగా మరో కీలక ఘట్టానికి తెరలేచింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ‌ ఏకకాలంలో 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట మండలం పుదూరులో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో ఇళ్ల పంపిణీ చేపట్టడం ఇది రెండోసారి….

Read More

DWCRA: మహిళలకు మరోసారి చంద్రన్న కానుక.. ఈ నెల 8న ప్రారంభం.. డ్వాక్రా మహిళలకు పండగే.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 04, 2026 10:27 AM IST మహిళల రక్షణకు ప్రస్తుతం ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక వన్‌స్టాప్ సెంటర్ పనిచేస్తోంది. ఇప్పుడు వాటికి తోడు మరో 10 కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. News18 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ సాధికారత దిశగా పలు కీలక నిర్ణయాలు ప్రకటించేందుకు సిద్ధమైంది. ఈ నెల 8న నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల సంక్షేమం, భద్రత, ఆర్థిక…

Read More

Annavaram Temple: అన్నవరంలో కనులపండువగా చక్రస్నాన మహోత్సవం.. పంపా శిరోవరంలో జలకాలాడిన స్వామి అమ్మవార్లు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 02, 2026 8:50 AM IST అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి సత్యవతి దేవుల చక్రస్నాన మహోత్సవం పంపా శిరోవరంలో ఘనంగా, భక్తుల నడుమ ఆధ్యాత్మికంగా జరిగింది + News18 అన్నవరం పంపా శిరోవరంలో శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్ల జలస్నాన మహోత్సవం అత్యంత కనులపండువుగా జరిగింది. రత్నగిరి కొండలు దిగి పంపా రిజర్వాయర్ ప్రాంతంలో ఉన్న శిరోవరంలో స్వామి అమ్మవార్లు జలకాలాడారు, నిజానికి ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టంగా చెప్పుకోవచ్చు….

Read More

అడ్డగోలు విజిలెన్స్‌! – Visalaandhra

విచారణ పేరుతో ఏయూ సిబ్బందికి వేధింపులు ప్రోటోకాల్ పాటించని అధికారులు భయంతో సెలవులపై వెళుతున్న కొందరు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించే యోచనలో బాధితులు ఎంపిక కమిటీలు సైతం విచారణకు రావాలని ఆదేశాలు విశాలాంధ్ర-విశాఖపట్నం: ప్రతిష్టాత్మకమైన ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) వివాదాల్లో చిక్కుకుంటోంది. యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిని, అక్కడి విద్యా వాతావరణాన్ని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. వర్సిటీలో విజిలెన్స్‌ అధికారుల విచారణ జరుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఆచార్యులు, బోధనేతర సిబ్బందిని విచారణ పేరుతో వేధింధిస్తున్నట్లు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది….

Read More

AP Weather Alert 2026: ఓవైపు భగ్గుమంటున్న ఏపీ, మరోవైపు భయంకర వర్షాలు.. విచిత్రంగా రాష్ట్ర వాతావరణం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

మొత్తం 28 జిల్లాలకు గాను 17 జిల్లాల పరిధిలోని 239 మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. ఇక్కడ ఏకంగా 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు ధృవీకరించారు. సామాన్యులు, రోజువారీ కూలీలు, చిరువ్యాపారులు ఈ ఎండల ధాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాల వారీగా ఎండల ప్రభావం (మండలాలు): * కడప: 34 మండలాలు * నెల్లూరు: 32 మండలాలు * తిరుపతి: 29 మండలాలు * పల్నాడు: 26 మండలాలు * ప్రకాశం:…

Read More