Headlines

Chandrababu: 75 లక్షల పేద కుటుంబాలకు భారీ వరం! సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 09, 2026 10:16 AM IST Chandrababu: రాష్ట్రంలో లక్షల మంది పేదల హక్కులు భద్రం.. రెవెన్యూ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయాలు.. భూమి సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం అవ్వబోతోంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో పేదలకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షల మంది పేద కుటుంబాలకు ఇది నిజమైన గుడ్ న్యూస్! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ శాఖ…

Read More

చెరువుపల్లి మాల్యాద్రి సేవలకు గుర్తింపు – Visalaandhra

20సంవత్సరాలు మండలపార్టీ బాధ్యతలు ఘనంగా సన్మాణించిన ఎమ్మెల్యే ఇంటూరి విశాలాంద్ర -వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు చెరువుపల్లి మాల్యాద్రిని తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పార్టీకి చేసిన సేవలు గుర్తించి ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ వెన్నంటే ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని వదలకుండా…

Read More

ఎమ్మెల్యే బాలరాజును బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు

అప్రమత్తంగా లేకపోతే అకౌంట్లు ఖాలీ… పోలవరం: సైబర్ నేరగాళ్లు ఆగడాలు రానురాను పెచ్చుపెరుగుతున్నాయి. నేరగాళ్ళు రోజురోజుకీ కొత్త దారులు వెతుక్కుంటున్నారు. తప్ప్పు తెలిసినంత వరకు ఇటువంటి నేరాలు బయకురావడం లేదు. ఇటీవల ఈ మధ్య ఓ మాజీ ఐపీఎస్ భర్యను షేర్లు పేరు చెప్పి బురిడీ కొట్టించి సుమారు మూడు కోట్లు వరకు కాజేశారు. రెండు రోజుల కిందటే ఓ మాజీ డీజీపీ మనమరాలు సైబర్ నేరగాళ్ల బారిన పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం సోషల్…

Read More

కాటేసిన కల్తీ పాలు – Visalaandhra

ఐదుకు చేరిన మృతులు ఆసుపత్రిలో 12 మందికి చికిత్స . నలుగురు చిన్నారుల ఆరోగ్యం విషమం. అనుమానితులు వైద్యులను సంప్రదించాలన్న అధికారులు విశాలాంధ్ర – రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేం ద్రవరంలో కల్తీ పాల ఘటన కుటుంబాల్లో భయాందోళన రేకిత్తిస్తోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. దీనికి కారణం కల్తీపాలే అని అధికారుల దర్యా ప్తులో తేలింది. తాజాగా సోమవారం దివాన్ చెరువుకు చెందిన మంచి రాధాకృష్ణమూర్తి, లాలా చెరువు ప్రాంతానికి చెందిన…

Read More

Cheddi Gang: తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ హల్చల్.. అర్ధరాత్రి వేళ రిసార్ట్స్ సమీపంలో దొంగల బీభత్సం! |

Last Updated:Mar 28, 2026 1:26 PM IST తిరుపతి శివారులో చెడ్డి గ్యాంగ్ మళ్లీ సంచలనం. సునంద కుమార్ రెడ్డి ఇంటిపై దాడి యత్నం విఫలం. సీసీ ఫుటేజీతో తిరుపతి రూరల్ పోలీసులు గస్తీ కట్టుదిట్టం. + తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ హల్చల్..! తిరుమల తిరుపతి దేవస్థానం చెంతన ఉన్న ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరోసారి ‘చెడ్డి గ్యాంగ్’ కదలికలు కలకలం రేపాయి. గతంలో పలుమార్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాను వణికించిన ఈ దొంగల ముఠా,…

Read More

ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠిన చర్యలు : చంద్రబాబునాయుడు

శ్రీకాకుళంలో డయేరియా, రాజమహేంద్రవరంలో కల్తీపాలు, వేట్లపాలెంలో బాణసంచా లాంటి ఘటనలు బాధాకరమని ఆయన చంద్రబాబునాయుడు అన్నారు. ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. స్వార్థపరుల చేతుల్లోకి పరిస్థితులు వెళ్లడానికి వీల్లేదని, అలాంటి విషయంలో ఉదాసీనంగా ఉండబోమని స్పష్టం చేశారు. నీరు కలుషితం, పాలు కల్తీ అవుతుంటే ఆయా విభాగాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు.జిల్లాల కలెక్టర్లు కనీసం 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ సెక్రటరీలు, నాలుగు రోజులపాటు…

Read More

News Updates Today: బిగ్ న్యూస్.. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా |

News Updates Today: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఈరోజు చర్చలు వాడీవేడిగా సాగాయి. మహిళలకు ప్రసూతి సెలవులు:  పిల్లలను దత్తత తీసుకునే మహిళలకు ప్రసూతి సెలవులు ఇవ్వడంపై సుప్రీంకోర్టు సంచలన, చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కుటుంబం అంటే కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు, అనుబంధం కూడా ముఖ్యమని తెలిపింది. దత్తత తీసుకున్న బిడ్డకు, కన్న బిడ్డకు మధ్య ఎటువంటి వివక్ష ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో మూడు నెలల కంటే ఎక్కువ…

Read More

CPS Employees Protest at GVMC Gandhi Statue | సీపీఎస్ ఉద్యోగుల 'సాగర సంగ్రామ దీక్ష'

విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీఎస్ ఉద్యోగులు ‘సాగర సంగ్రామ దీక్ష’ నిర్వహించారు. ఎన్నికల హామీ ప్రకారం సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో హాజరైన సీపీఎస్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. Source link

Read More

Cleanliness Campaign: విశాఖలో కొత్త రూల్.. డస్ట్ బిన్ లేకపోతే వ్యాపారం బంద్.. జీవీఎంసీ సంచలన నిర్ణయం! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 29, 2026 3:16 PM IST GVMC విశాఖపట్నం పరిశుభ్రతకు No Bins No Trade నినాదంతో Zero Waste Institution లక్ష్యంగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా కఠిన పారిశుధ్య నియమాలు అమలు. విశాఖ నగరంలో ఇకపై “నో బిన్స్ – నో ట్రేడ్”..  విశాఖపట్నం నగరాన్ని దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. నగరంలోని వాణిజ్య సంస్థలు,…

Read More

పిఎసిఎస్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు పయ్యావుల సోదరులకు కృతజ్ఞతలు

విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పిఎసిఎస్( ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ) చైర్మన్ పదవి కల్పించినందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు మరియు పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులకు నూతన చైర్మన్ గా ఎన్నికైన ప్యారం కేశవానంద హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులును కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్యారం కేశవానంద మాట్లాడుతూ,…

Read More