వీర ప్రకాష్ కు ఏపీజే అబ్దుల్ కలాం డాక్టరేట్ ప్రదానం

విశాలాంధ్ర – జేఎన్టియు ఏ: బాలాజీ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న కె.వీర ప్రకాష్ కి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యూనివర్సిటీ, ఇండోర్ ఎడ్యుకేషన్ సబ్జెక్టు లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ ని ప్రధానం చేశారు. ఎక్స్పరిమెంట్ ది డిజైన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అప్రోచెస్ అండ్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీస్ ఫర్ స్కేల్ అండ్ వెరైటీ యాజ్ కాంట్రాడిక్ట్ టు ఏ సింగిల్ ఇ – లర్నింగ్ సిస్టం అనే…

Read More

Shocking Incident: నిద్రలోనే పోయిన ఆ నాలుగు ప్రాణాలు.. కారణం బయటపెట్టిన పోలీసులు | ట్రెండింగ్

Last Updated:Mar 16, 2026 3:21 PM IST Shocking Incident: కొన్ని ఊహించని సంఘటనలు అత్యంత విషాదాన్ని మిగుల్చుతాయి. ఎంతలా అంటే రాత్రి నిద్రపోతున్న ఓ కుటుంబం టూ వీలర్ నుండి వచ్చే పొగ పీల్చి ప్రాణాలు కోల్పోవడం అందర్ని షాక్ కి గురి చేసింది. + Shocking Incident Shocking Incident: కొన్ని ఊహించని సంఘటనలు అత్యంత విషాదాన్ని మిగుల్చుతాయి. ఎంతలా అంటే రాత్రి నిద్రపోతున్న ఓ కుటుంబం టూ వీలర్ నుండి…

Read More

కేరళలో భారీ పేలుడు…13 మంది మృతి

తిరువనంతపురం: కేరళలోని త్రిసూర్ జిల్లాలోని బాణసంచా గిడ్డంగిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మృతి చెందగా 30 మందికిపైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పూరం వేడుక కోసం నిల్వ ఉంచిన బాణసంచా కేంద్రాల్లో ఈ పేలుడు జరిగిందని అధికారులు తెలిపారు. స్థానికంగా పంటపొలాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్‌లలో బాణసంచా తయారు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు సంభవించిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అధికారులు గాయపడిన వారిని…

Read More

గల్ఫ్‌పై ఇరాన్ దాడులు ఊహించలేదు: ట్రంప్

వాషింగ్టన్: గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తుందని తాము ఊహించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. దీనిని హఠాత్పరిణామంగా వర్ణించారు. ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైత్‌పై ఇరాన్ ప్రతిదాడులు తమను షాక్‌కు గురిచేశాయని ట్రంప్ చెప్పారు. పశ్చిమాసియాలోని ఈ దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తుందని ఏ మాత్రం ఊహించలేదని, ఆ ఆలోచన కూడా రాలేదని అన్నారు. తమ దాడులను ఇరాన్ తీవ్రస్థాయిలో ప్రతిఘటించిందని తెలిపారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను…

Read More

Soda Shop: 1957 నుంచి నేటికీ మారని రుచి.. నెల్లిమర్ల రహదారిపై ఆగే ప్రతి వాహనానికీ ఈ సోడాయే ప్రాణం! ధర ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు |

Last Updated:Apr 06, 2026 8:09 PM IST విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 1957లో కొండ్రు రాములు ప్రారంభించిన గోళీ సోడా దుకాణం ఇప్పటికీ రుచి, సంప్రదాయంతో ప్రసిద్ధి, ఇప్పుడు కొండ్రు రమణ నిర్వహిస్తున్నారు + కాణీ నుంచి రూ.2 వరకు… సోడా ధరల ప్రయాణం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండల కేంద్రంలో దశాబ్దాల చరిత్ర కలిగిన గోళీ సోడా దుకాణం ఇప్పటికీ స్థానికులను, ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. 1957లో కొండ్రు రాములు ప్రారంభించిన ఈ చిన్న సోడా…

Read More

Vaishakh Purnima 2026: సిద్ధి యోగంలో ఈ 4 వస్తువులను దానం చేయండి.. అదృష్టం వరిస్తుంది, అడ్డంకులు తొలగుతాయి | ఆస్ట్రాలజీ

Last Updated:Apr 29, 2026 11:59 AM IST Vaishakh Purnima 2026: హిందూమతంలో వైశాఖ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం మే 1న జరుపుకునే ఈ పౌర్ణమి, స్వాతీ నక్షత్రం ,సిద్ధి యోగం కారణంగా అత్యంత ఫలవంతంగా మారుతోంది. ఉజ్జయిన్‌కు చెందిన ప్రఖ్యాత జ్యోతిష్కుడు ఆనంద్ భరద్వాజ్ చెప్పిన దాని ప్రకారం ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల జాతకంలోని దోషాలు…

Read More

Murder Mystery: చిత్తూరులో చీటీల వ్యాపారి దారుణ హత్య! మూడు రోజుల తర్వాత అడవిలో శవమై కనిపించిన మహిళ | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 01, 2026 9:42 PM IST చిత్తూరు జిల్లాలో చీటీల వ్యాపారి చంద్రమ్మను అప్పు వివాదంపై సుబ్రహ్మణ్యం సహచరులతో కలిసి జగమర్ల అటవీలో హత్య, బంధువుల ధర్నాతో జాతీయ రహదారి ట్రాఫిక్ నిలిచింది + చిత్తూరు జిల్లాలో చీటీల వ్యాపారం కొనసాగిస్తున్న  మహిళ  దారుణ హత్య చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి అడగడమే ఆ మహిళ చేసిన పాపమైంది. నమ్మించి తీసుకెళ్లి, అతి కిరాతకంగా ప్రాణాలు తీసిన ఘటన పలమనేరు…

Read More

భోగాపురం విమానాశ్రయానికి ఆర్టీసీ ఏసీ బస్సులు..

మూడు నగరాల నుంచి సేవలువిజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి వేగంగా పనులు కొనసాగుతున్నాయి.ఇప్పటికే దాదాపు 98 శాతం నిర్మాణం పూర్తయింది. మిగిలిన పనులను జూన్ నెలాఖరు నాటికి ముగించి, జులై లేదా ఆగస్టు నెలల్లో విమానాశ్రయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ముఖ్యమైన కార్యక్రమానికి దేశ ప్రధానిని ఆహ్వానించాలని అధికారులు భావిస్తున్నారు.విమానాశ్రయం ప్రారంభం దృష్ట్యా ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా…

Read More

మంత్రులకు రేటింగ్స్ ఇచ్చిన చంద్రబాబు.. హోం మంత్రి అనిత లాస్ట్!

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై నిర్వహించిన సమీక్ష రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం మాటలతో కాకుండా, ఏ మంత్రి వద్ద ఫైళ్లు ఎంత వేగంగా క్లియర్ అవుతున్నాయనే అంశంపై సీఎం స్వయంగా గణాంకాలతో కూడిన రేటింగ్స్ ప్రకటించడం విశేషం. పాలనలో పారదర్శకత, వేగం పెంచడమే లక్ష్యంగా ఈ విశ్లేషణ సాగింది.ముఖ్యమంత్రి వెల్లడించిన నివేదిక ప్రకారం, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అందరికంటే…

Read More

ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు..

సత్యసాయి మహాసమాధి వద్ద ఆధ్యాత్మిక చింతనలో కేంద్ర రక్షణ మంత్రి విశాలాంధ్ర–పుట్టపర్తి: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి మహాసమాధిని కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం దర్శించుకున్నారు. పుట్టపర్తిలో ఏర్పాటు చేయనున్న యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు భూమిపూజ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ప్రశాంతి మందిరానికి చేరుకుని కొద్దిసేపు ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు.ప్రశాంతి నిలయానికి…

Read More