15 మంది ప్రభుత్వ పురపాలక బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలు ట్రిపుల్ ఐటీ కి ఎంపిక

.. హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సంజయ్ నగర్ లో గల ప్రభుత్వ పురపాలక బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాలలో 15 మంది ట్రిపుల్ ఐటీ కు ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రిబుల్ ఐటీ పరీక్షలకు మా పాఠశాల ఉపాధ్యాయులే చక్కటి శిక్షణ ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని తెలుపుతూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఇప్పటికే పట్టణంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ర్యాంకులు సాధించి,…

Read More

నేను బతికే ఉన్నా: నెతన్యాహు – Visalaandhra

తెలఅవీవ్: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారానికి ఆయనే స్వయంగా తెరదించారు. తాను చనిపోలేదని నిరూపించుకునేందుకు సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు పెట్టారు. ఇజ్రాయిల్‌కు అమెరికా రాయబారి మైక్ హక్కబీతో కలిసి ఉన్న ఓ వీడియోను తాజాగా విడుదల చేశారు. అందులో నెతన్యాహుతో మైక్ మాట్లాడుతూ ‘మీరు చనిపోయారని వార్తలు వస్తుండటంతో వెళ్లి చూసి రమ్మని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నన్ను పంపారు’ అని అనడం… అందుకు నేను బతికే…

Read More

Summer Holidays 2026: విద్యార్థులకు అలర్ట్.. వారికి జూన్ 1 నుంచే క్లాసులు.. క్లారిటీ ఇచ్చిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు |

పాఠశాల విద్య పరిధిలోకి ఇంటర్మీడియట్ విద్యను తీసుకువస్తూ, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ బోర్డులను కలిపి ఒకే ఒక ‘తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు’గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సెలవులు ముగుస్తున్నందున జూనియర్ కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు జూన్ 1 నాటికి కాలేజీ ప్రాంగణాలను శుభ్రం చేసి, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, అకడమిక్ క్యాలెండర్‌ను ఖచ్చితంగా పాటించాలని అధికారులు ఆదేశించారు. Source link

Read More

రేపే డెడ్‌లైన్.. ఒప్పందం చేసుకోకుంటే ఇరాన్‌ను నాశనం చేస్తామన్న ట్రంప్

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం లక్ష్యంగా పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గల్ఫ్ ప్రాంతంలో కలకలం రేపింది. మంగళవారం నాటికి ఒప్పందం జరగకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన అల్టిమేటం ఇచ్చారు.ఁమంగళవారం ఇరాన్‌లో పవర్‌ ప్లాంట్లు, బ్రిడ్జిల దినోత్సవం…

Read More

TTD Events: భక్తులకు అలర్ట్.. మే నెలలో శ్రీ కోదండరామస్వామి ఆలయ విశేష ఉత్సవాల షెడ్యూల్ విడుదల! ఏ రోజు ఏం జరుగుతుందంటే.. |

Last Updated:Apr 26, 2026 9:53 AM IST తిరుపతి శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మే నెలంతా TTD ఆధ్వర్యంలో పౌర్ణమి కలశాభిషేకాలు, శనివారాల విశేష పూజలు, హనుమజ్జయంతి, హనుమంత వాహనం, సీతారాముల కల్యాణం నిర్వహణ మే నెల‌లో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు.. వాటి వివరాలు..! తిరుపతి నగరంలో కొలువై ఉన్న పురాతన, అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం. ఆధ్యాత్మికతకు నెలవైన ఈ ఆలయంలో మే నెలలో భక్తుల కోసం…

Read More

Tirumala: శ్రీవారి గోల్డ్ డాలర్స్‌కి పెరిగిన క్రేజ్.. ఎగబడి కొనుగోలు చేసిన భక్తులు |

Last Updated:Apr 21, 2026 10:07 AM IST Tirumala: అక్షయతృతియ సందర్భంగా టీటీడీ మరో కొత్త రికార్డు నెలకోల్పింది. శ్రీవారి ఫోటోతో ఉన్న గోల్డ్ డాలర్స్ విక్రయంలో ఈసారి గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో అమ్మకాలు జరిపింది.గతేడాదితో పోలిస్తే ఈసారి డాలర్ సేల్స్ గణనీయంగా పెరిగాయి. Tirumala Tirumala: అక్షయతృతియ సందర్భంగా టీటీడీ మరో కొత్త రికార్డు నెలకోల్పింది. శ్రీవారి ఫోటోతో ఉన్న గోల్డ్ డాలర్స్ విక్రయంలో ఈసారి గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో అమ్మకాలు…

Read More

ఆర్బీఐ డెడ్‌లైన్ ఎఫెక్ట్.. డాలర్‌పై బలపడిన రూపాయి

ఇవాళ‌ ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ బలపడింది. ఉదయం రూపాయి దాదాపు 10 పైసలు లాభపడి 92.57 వద్ద ట్రేడ్ అవుతోంది. గురువారం ముగింపు ధర 92.66గా ఉంది. బ్యాంకులు తమ ఆర్బిట్రేజ్ పొజిషన్లను రద్దు చేసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధించిన గడువు నేటితో ముగియనుండటమే ఇందుకు ప్రధాన కారణం.ఆఫ్‌షోర్ నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్స్ (ఎన్‌డీఎఫ్‌) మార్కెట్‌లో బ్యాంకుల మితిమీరిన లావాదేవీలను నియంత్రించేందుకు ఆర్బీఐ గత నెలలో కీలక…

Read More

అడ్డగోలు విజిలెన్స్‌! – Visalaandhra

విచారణ పేరుతో ఏయూ సిబ్బందికి వేధింపులు ప్రోటోకాల్ పాటించని అధికారులు భయంతో సెలవులపై వెళుతున్న కొందరు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించే యోచనలో బాధితులు ఎంపిక కమిటీలు సైతం విచారణకు రావాలని ఆదేశాలు విశాలాంధ్ర-విశాఖపట్నం: ప్రతిష్టాత్మకమైన ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) వివాదాల్లో చిక్కుకుంటోంది. యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిని, అక్కడి విద్యా వాతావరణాన్ని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. వర్సిటీలో విజిలెన్స్‌ అధికారుల విచారణ జరుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఆచార్యులు, బోధనేతర సిబ్బందిని విచారణ పేరుతో వేధింధిస్తున్నట్లు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది….

Read More

భారత్ గౌరవ్ దివ్య దక్షిణ యాత్ర

27న విశాఖ నుంచి ప్రారంభం ఐ ఆర్ సి టి సి జాయింట్ జిఎం కిషోర్విశాలాంధ్ర-ఆముదాలవలస ( శ్రీకాకుళం) : దక్షిణ భారతదేశంలోని ప్రముఖ గమ్యస్థానాల గుండా ఆధ్యాత్మి కంగా ఉత్తేజపరిచే యాత్రను ఐ ఆర్ సి టి సి ఆధ్వర్యంలో మొట్ట మొదటిసారిగా విశాఖపట్నం నుంచి ఈనెల 27న భారత్ గౌరవ యాత్ర పేరిట ప్రారంభించనున్నట్లు టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ డి ఎస్ జి పి కిషోర్ తెలిపారు. ఈనెల 27న విశాఖప ట్నంలో…

Read More

Newly Bride Suicide: బయటపడ్డ లేడిస్ హాస్టల్ నిర్వాహకుడి సీక్రెట్ వ్యవహారం.. పెళ్లైన 45 రోజులకే నవవధువు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 11, 2026 2:33 PM IST Visakhapatnam: విశాఖపట్నంలో నవవధువు ప్రాణాలు తీసుకుంది. కాళ్లకు రాసిన పారాణి అరిపోయిందో లేదో ఆమెకు వైవాహిక జీవితంలో కష్టాలు ఎదురయ్యాయి. సరిగ్గా పెళ్లైన 45 రోజుల వ్యవధిలోనే భర్త పెట్టే టార్చర్ భరించలేక ఉరివేసుకుని బలవన్మరణం చేసుకుంది. Newly Bride Suicide Newly Bride Suicide: విశాఖపట్నంలో నవవధువు ప్రాణాలు తీసుకుంది. కాళ్లకు రాసిన పారాణి అరిపోయిందో లేదో ఆమెకు వైవాహిక జీవితంలో కష్టాలు ఎదురయ్యాయి….

Read More