రైలు నుంచి జారిపడి పదవ తరగతి విద్యార్థి మృతి

హిందూపురం జిఆర్పి రైల్వే పోలీసులువిశాలాంధ్ర- ధర్మవరం; రైలు నుంచి జారిపడి విగ్నేష్ (15) అనే పదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు. హిందూపురం జి ఆర్ పి రైల్వే పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు నుండి వేసవి సెలవులు నిమిత్తం గుల్బర్గా జిల్లా గానుగాపూర్ కు రైల్లో ప్రయాణిస్తున్నాడు. మూత్రం పోయడానికి బాత్రూం దగ్గరకు వెళ్ళగా జారిపడి, మృతి చెందడం జరిగిందన్నారు. తల చిద్రం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఈ…

Read More

CPS Employees Protest at GVMC Gandhi Statue | సీపీఎస్ ఉద్యోగుల 'సాగర సంగ్రామ దీక్ష'

విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీఎస్ ఉద్యోగులు ‘సాగర సంగ్రామ దీక్ష’ నిర్వహించారు. ఎన్నికల హామీ ప్రకారం సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో హాజరైన సీపీఎస్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. Source link

Read More

పోలవరానికి మరో రూ.1,301 కోట్లు.. అడ్వాన్స్‌ నిధుల కింద కేంద్రం విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీగా నిధులు విడుదల చేసింది.తాజాగా రూ.1,301 కోట్ల అడ్వాన్స్‌ నిధులు మంజూరు చేయడంతో, ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం విడుదలైన నిధులు రూ.2,809 కోట్లకు చేరాయి.ఇప్పటికే రూ.1,508 కోట్లు విడుదల కాగా,తాజా కేటాయింపుతో రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన బడ్జెట్ అంచనాలకు దగ్గరగా నిధులు సమీకరించినట్లైంది.గతంలో విడుదలైన రూ.1,508 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పనులకు ప్రాధాన్యత ఇచ్చింది.అందులో రూ.600 కోట్లు…

Read More

Power Cut: అలర్ట్.. ఈరోజు, రేపు ఐదు గంటలు ఆ ప్రాంతాల్లో కరెంట్ కట్.. విద్యుత్ శాఖ కీలక సూచన! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 27, 2026 8:12 AM IST నక్కపల్లి శామ్యూల్ ప్రకటన ప్రకారం 27, 28 తేదీల్లో కళ్యాణ్ నగర్, జంగాల కాలనీ, ముస్లింపేట, కోలమూరు తదితర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి 3 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. News18 నగరంలోని పలు ప్రాంతాల్లో అత్యవసర మరమ్మతులు, లైన్ల నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 27, 28వ తేదీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ మేరకు విద్యుత్ శాఖ ఏఈ నక్కపల్లి…

Read More

ఇరాన్ యురేనియం శుద్ధి చేయలేదు

జెరూసలేం: పశ్చిమాసియా యు ద్ధంలో ఇరాన్‌ను తీవ్రంగా దెబ్బతీసి నట్లు ఇజ్రాయిల్ ప్రకటించుకుంది. యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణుల తయారీ సామర్థ్యాన్ని ఇరాన్ కోల్పోయిందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. నిర్దేశించుకున్న మూడు లక్ష్యాలు సాధించడమే ఇరాన్‌పై యుద్ధం ముఖ్య ఉద్దేశంగా తెలిపారు. ఇరాన్ నుంచి అణుముప్ప్పును తొలగించడం, దాని సైనిక సామర్థ్యాలను అణగదొక్కడం, అక్కడి ప్రజలకు స్వేచ్ఛ కల్పించడమే అజెండాగా నెతన్యాహు చెప్పారు. ఇరాన్‌కు భారీగా నష్టం కలిగించా మని, క్షిపణి నిల్వలు, వాటి…

Read More

Gold Silver Rates: విజయవాడలో గోల్డ్ రేట్స్ డౌన్.. మరింతగా తగ్గే ఛాన్స్.. ప్రస్తుత ధర ఎంతంటే? |

24 క్యారట్ బంగారం ధర రూ.1,630 తగ్గి రూ.1,64,510 నుంచి రూ.1,62,880కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.1,500 తగ్గి రూ.1,50,800 నుంచి రూ.1,49,300కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.1,220 తగ్గి రూ.1,23,380 నుంచి రూ.1,22,160కి చేరింది. గత నాలుగు రోజులుగా చూస్తే తులం బంగారం ధర సుమారు రూ.10 వేలకు పైగానే పతనం అయింది. Source link

Read More

‘ఉస్తాద్ భగత్ సింగ’ కొత్త పోస్టర్ సంచలనం

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా కల్ట్ కెప్టెన్ హరీశ్‌శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ’ చిత్రంపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లేలా కొత్త పోస్టర్ విడుదలైంది.పవన్ కల్యాణ్ హ్యాట్ ధరించి స్టైలిష్‌గా కనిపిస్తున్న పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన తక్షణమే పోస్టర్ వైరల్‌గా మారింది. పవన్ కల్యాణ్ లుక్‌కి అభిమానులు, సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. ఈ భారీ స్పందన మరోసారి చిత్రంపై ఉన్న అపారమైన క్రేజ్‌ను నిరూపించింది….

Read More

Mutton vs Country Chicken | మటన్‌తో పోటీ పడుతున్న కోడి… నాటు కోడి రూ.900 | #local18V

చిత్తూరు జిల్లాలో మండుతున్న ఎండలకు తోడు పోటీగా చికెన్ ధరలు కూడా మండుతున్నాయి. భారీగా పెరిగిన ధరలతో మాంసాహార ప్రియులకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కిలో రూ.200 నుంచి 250 మధ్య లభించిన చికెన్ ధరలు ప్రస్తుతం రూ.350 నుంచి రూ.400 దాటడంతో వినియోగదారులు వెనక్కి తగ్గుతున్నారు. హోల్సేల్ మార్కెట్లో ధరలు రూ.330 నుండి 350 వరకు ఉండగా,…

Read More

విబి-జి రామ్ జి జన్-సంవాద్ అవగాహన కార్యక్రమాలు ప్రారంభం

. చట్టంపై గ్రామీణ ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలి… గోడపత్రిక, కరపత్రాలు ఆవిష్కరణ… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.. విశాలాంధ్ర – భీమవరం:వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ & అజీవికా మిషన్ గ్రామీణ్ చట్టంపై జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రజలలో ఆరు వారాలపాటు విస్తృత అవగాహన కల్పించేందుకు “విబి-జి రామ్ జి జన్-సంవాద్” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించినట్లు తెలిపారు.జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ నందు శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్…

Read More

ఐఏఎస్, ఐపీఎస్‌లను మారిస్తే ఫలితాలు రావు

. కీలకశాఖల అధికారుల మార్పుతో రాష్ట్రానికి నష్టం. రేవంత్ మేనల్లుడి మనుషులు అక్రమ మైనింగ్. దందా నడుపుతున్న మంత్రి పొంగులేటి సంస్థ. నేడు మైనింగ్ ప్రాంతాలకు నిజనిర్ధారణ కమిటీ: హరీశ్ రావు విశాలాంధ్ర – హైదరాబాద్ : ఐఏఎస్, ఐపీఎస్‌లను తరచూ మార్చడం వల్ల ఫలితాలు రావని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఐదుసార్లు భారీగా మార్పులు చేర్పులు జరిగాయన్నారు. మీడియాతో బుధవారం ఆయన ఇష్టాగోష్ఠిగా…

Read More