Headlines

Tirumala Ghee Adulteration Case: కల్తీ నెయ్యి కేసు.. నాటి ఈవో ధర్మారెడ్డే ప్రధాన కారకుడు: ఏకసభ్య కమిషన్ నివేదిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 02, 2026 6:19 AM IST నాణ్యతా ప్రమాణాలను పక్కనబెట్టి, కొన్ని ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా టెండర్ నిబంధనలను సడలించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కమిషన్ నిర్ధారించింది. తిరుమల Tirumala Ghee Adulteration Case: ప్రపంచప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి కల్తీ కావడానికి నాటి తితిదే అదనపు ఈవో/ఈవో ఏవీ ధర్మారెడ్డి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలే ప్రధాన కారణమని ఏకసభ్య కమిషన్ తన నివేదికలో…

Read More

భాష్యం,నారాయణ విద్యా సంస్థల అక్రమ అడ్మిషన్లు

విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే సహించేదిలేదు నారాయణ,భాష్యం పాఠశాలల కార్యాలయాలు సీజ్ చేసిన ఎంఈఓ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి. ఫణీంద్ర కుమార్ విశాలాంధ్ర_అచ్యుతాపురం: ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, కనీస అనుమతులు లేకుండా అడ్మిషన్ల పేరిట దోపిడీకి తెగబడుతున్న నారాయణ, భాష్యం వంటి కార్పొరేట్ విద్యా సంస్థల తీరును వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం అచ్యుతాపురంలో వద్ద ఉన్న నారాయణ,భాష్యం పాఠశాలల కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు.ఈ నిరసనకు అచ్యుతాపురం మండల విద్యాశాఖ…

Read More

గ్రామీణ యువతకు గోల్డెన్ ఛాన్స్.. రాష్ట్ర స్థాయికి దారి చూపే క్రీడా పోటీలు..!

పార్వతీపురం మన్యం జిల్లాలో డాక్టర్ కె. శ్రీధరరావు ఆధ్వర్యంలో 14-29 తేదీల్లో క్రీడా పోటీలు. గ్రామీణ స్థాయి ప్రతిభావంతులకు ఉన్నత వేదికలు, ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి. Source link

Read More

రాహుల్ గాంధీ పోస్టులపై చర్యలు తీసుకోలేదు: కేంద్ర ఐటీ శాఖ

రాహుల్ గాంధీ సోషల్ మీడియా పోస్టులను కేంద్రం నిరోధించిందంటూ ఆరోపణలుతమ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేసిన కేంద్ర ఐటీ శాఖ వర్గాలులోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి చెందిన కొన్ని సోషల్ మీడియా పోస్టులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందంటూ వచ్చిన ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వర్గాలు ఖండించాయి. తమ వైపు నుంచి అలాంటి చర్యలు గానీ, ఆదేశాలు గానీ లేవని స్పష్టం చేశాయి. ఇది కేవలం ఇన్‌స్టాగ్రామ్ అంతర్గత వ్యవస్థలో జరిగిన పొరపాటు…

Read More

Anakapalle: గోవాడలో భారీ దొంగతనం.. ఆర్‌ఎంపీ ఇంట్లో రూ. 2 కోట్ల విలువైన నగలు చోరీ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 09, 2026 7:25 AM IST ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈనాడు కథనం ప్రకారం.. గోవాడ ప్రధాన రహదారి సమీపంలో ఈ ప్రాంతంలో ఆర్‌ఎంపీగా సుపరిచితులైన దివంగత అప్పారావు నివాసం ఉంది. ప్రతీకాత్మక చిత్రం Anakapalle: అనకాపల్లి జిల్లా చోడవరం మండల పరిధిలోని గోవాడ పంచాయతీలో ఆదివారం తెల్లవారుజామున ఒక భారీ దొంగతనం వెలుగులోకి వచ్చింది. ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ఒక ప్రముఖ నివాసంలో దుండగులు చొరబడి సుమారు…

Read More

3D Painting: వైరల్‌గా మారిన కుప్పం ఆర్టిస్ట్ 3D పెయింటింగ్.. టీవీ స్క్రీన్‌పై ‘తిమ్మరాజు పల్లి’ సందడి! |

Last Updated:Apr 13, 2026 10:11 PM IST 3D Painting: కుప్పం నుంచి వచ్చిన టీవీ సినిమా తిమ్మరాజు పల్లి కోసం కళాకారుడు పురుషోత్తమ్ చేసిన 3D పెయింటింగ్ వైరల్, కిరణ్ అబ్బవరం షేర్ చేయడంతో ప్రచారం పెరిగింది + తిమ్మరాజు పల్లి సినిమా విడుదలకు ప్రత్యేకంగా టీవీ స్క్రీన్‌లో టీం చిత్రాలు..! కుప్పం ప్రాంతం నుంచి వెండితెరకు పరిచయం కాబోతున్న చిన్న సినిమా ‘తిమ్మరాజు పల్లి’. ఈ సినిమా విడుదల సందర్భంగా ఒక స్థానిక…

Read More

ఇరాన్ నౌకలను సీజ్

ముంబయి : ముంబైకి 100 నాటికల్ మైళ్ల దూరంలో చమురు అక్రమ రవాణాను గుర్తించి మూడు నౌకలను సీజ్ చేసినట్లు భారత కోస్ట్ గార్డ్ అధికారులు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. నడి సముద్రంలో చమురు స్మగ్లింగ్కు పాల్పడుతుండగా… భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది ఇటీవల అడ్డుకున్న సంగతి విధితమే. ఈ క్రమంలో సీజ్ చేసిన మూడు నౌకలకు ఇరాన్ తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ఆంక్షలు జాబితాలో ఈ మూడు నౌకలు ఉన్నాయని అధికార…

Read More

ఉచితాలు ‘సామాజిక పెట్టుబడి’గా భావిస్తాం

డీఎంకే మ్యానిఫెస్టో కమిటీ హెడ్, ఎంపీ కనిమొళి చెన్నై: తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో డీఎంకే మ్యానిఫెస్టో కమిటీ హెడ్, ఎంపీ కనిమొళి పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఉచిత హామీలపై వివరణ ఇచ్చారు. ఉచితాలపై భిన్నాభిప్రాయాలున్నాయని, తాము మాత్రం దాన్ని ‘సామాజిక పెట్టుబడి’గా భావిస్తాం అని చెప్పారు. తమ మ్యానిఫెస్టో గురించి వివరిస్తూ… గతంలో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్ప్పుడు డబుల్ బర్నర్ గ్యాస్ స్టవ్‌లు ఇచ్చారు. పొగపొయ్యిలు తగ్గిన ఫలితంగా మహిళల ఆరోగ్యమూ మెరుగైంది. ఆడపిల్లకు 10వ తరగతి…

Read More

తెలంగాణలో పోటీ చేసి తీరుతాం…

: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలంగాణలో జనసేన ఉంటుందని, తాము పోటీ చేసి తీరుతామని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణపై తనకు ఎంతో ప్రేమ ఉందని, అది రాజకీయాలకు అతీతమైందని అన్నారు. తెలంగాణ ప్రజలు తనకు ఎన్నోసార్లు అండగా నిలిచారన్నారు. తనను బెదిరించిన వారికి హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ప్రజలే అండగా నిలిచారు.. ‘‘ఈ మధ్యన కొందరు నన్ను హైదరాబాద్‌లో…

Read More

ఇక పైప్డ్ గ్యాస్ వాడకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్

రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై ఒత్తిడిని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో ఎల్పీజీకి బదులుగా పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువు (పీఎన్‌జీ) వాడకాన్ని ప్రోత్సహించేందుకు కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. త్వరలోనే దీనిపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. పట్టణాల్లోని వినియోగదారులను ఎల్పీజీ నుంచి పీఎన్జీ వైపు మళ్లిస్తామని తెలిపారు.వాణిజ్య అవసరాలకు ఇచ్చే గ్యాస్ సరఫరాను కేంద్రం పెంచిందని, రెస్టారెంట్లు,…

Read More