కదిరి కొండపై శ్రీ ఖాద్రి లక్ష్మీనారసింహస్వామి జ్యోతి.. పున్నమి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
అనంతపురం: కదిరి కొండపై శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి ఆధ్వర్యంలో అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. పున్నమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా, కొమ్మరవాండ్లపల్లి గ్రామంలోని కదిరి కొండపై జరిగింది. క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ఇక్కడ కొండల లక్ష్మీ నారసింహుడు, కాటమ రాయుడుగా స్తోత్రాద్రిపై మొదటగా పాదం మోపారని, అందుకే ఈ ప్రాంతానికి ఖాద్రీ పురం అనే పేరు వచ్చిందని పేర్కొన్నారు. భక్త ప్రహ్లాదుడు…


