ఎట్టకేలకు ఓటమిని అంగీకరించిన మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మమతా బెనర్జీ ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో, మమతా బెనర్జీ తన ఎక్స్ (ట్విట్టర్) బయోను అప్‌డేట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మమత ..ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మమతా బెనర్జీ ఆరోపిస్తూ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు.ఆ తర్వాత మే 7వ తేదీతో అసెంబ్లీ గడువు పూర్తైన నేపథ్యంలో గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి దానిని రద్దు చేస్తూ ఓ ప్రకటన విడుదల…

Read More

హైదరాబాద్, తిరుపతిని కనెక్ట్ చేస్తూ 18 ప్రత్యేక రైళ్లు | Good news to Tirupati Travellers South Central Railways announced more trains |

07052 రైలు రక్సౌల్ నుంచి తిరుపతి వరకు ప్రతి గురువారం 3.15కి బయల్దేరి శనివారం ఉదయం 9.30కి చేరుతుంది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్డు, తెలంగాణలోని తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం) Source link

Read More

ఐరాసలో పాక్, చైనాలకు ఎదురుదెబ్బ – Visalaandhra

ఆ రెండు దేశాల ప్రయత్నాలకు అమెరికా అడ్డుకట్టన్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో పాక్, చైనా కుట్రలకు అమెరికా అడ్డుతగిలింది. ఐరాసలో ఆ రెండు దేశాలకు దౌత్యపరమైన ఎదురుదెబ్బ తగిలింది. బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎలఏ), మజీద్ బ్రిగేడ్‌లను ఉగ్రవాద సంస్థలుగా గుర్తించేలా భద్రతా మండలిని ఒప్పించేందుకు ఇరుదేశాల ప్రయత్నాలను అమెరికా అడ్డుకుంది. పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌కు చెందిన ఆ రెండు బలోచ్ సంస్థలకూ అల్‌ఖైదాతో గానీ, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో కానీ సంబంధాలున్నాయని తెలిపే సాక్ష్యాలేవీ లేవని అమెరికా స్పష్టంచేసింది….

Read More

తమిళనాడు గవర్నర్‌ను కలిసిన టీవీకే పార్టీ అధినేత విజయ్

టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్ చెన్నైలోని లోక్ భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అత్యధిక స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ కార్యాలయం విజయ్‌కి ఆహ్వానం పంపించింది. ఈ క్రమంలో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తనకు తగిన బలం ఉందని చెప్పడానికి లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. తనకు మద్దతిచ్చే జాబితాతో కూడిన లేఖను గవర్నర్‌కు అందజేశారు….

Read More

Gold Silver Rates: పసిడి ప్రియులకు షాక్.. తగ్గినట్లే తగ్గి భారీగా పెరిగిన బంగారం ధరలు.. మరింతగా పెరుగుతాయా? ప్రస్తుతం ఎంతంటే? |

24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.2,510 పెరిగి రూ. 1,45,580 నుంచి రూ. 1,48,090కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.2,300 పెరిగి రూ. 1,33,450 నుంచి రూ. 1,35,750కి చేరింది. ఇక 18 క్యారట్ బంగారం ధర రూ.1,880 పెరిగి రూ.1,09,190 నుంచి రూ. 1,11,070కి చేరింది. Source link

Read More

తిరుమలలో పద్మావతి పరిణయోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి.

తిరుమల నారాయణగిరి: శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 27 వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. నారాయణగిరి ఉద్యానవనాలు భూలోక వైకుంఠంగా సుహాసిలమయ్యాయి. దశావతార, అష్టలక్ష్మి మండపాలు పుష్పాలంకృతమై కళకళలాడుతున్నాయి. కలియుగంలో ధర్మసంస్థాపనార్థం వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు నిత్యోత్సవ ప్రియుడని భక్తులు విశ్వసిస్తారు. ఈ వేడుకల్లో శ్రీవారిని నవ వరుడిగా, పద్మావతి దేవిని నవ వధువుగా దర్శించడం అరుదైన పుణ్యఫలంగా భావిస్తారు. వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగిన దివ్య కల్యాణానికి గుర్తుగా ప్రతి…

Read More

Tribal Villages Rely on Doli for Transport | మన్యం జిల్లాలో తప్పని డోలీ మోతలు | #local18shorts

మన్యం జిల్లాలోని దూరప్రాంత గ్రామాల దయనీయ పరిస్థితి మరోసారి వెలుగులోకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వనకాబడి గ్రామానికి ఇప్పటికీ సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు లేకపోవడంతో ఒక మృతదేహాన్ని కుటుంబసభ్యులు, గ్రామస్తులు డోలీలో మోస్తూ అడవులు, కొండలు దాటి గ్రామానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.#tribalvillagers #manyamdistrict Source link

Read More

Liquor Scam: ఎక్సైజ్ శాఖలో భారీ కుంభకోణం.. సీజ్ చేసిన మద్యాన్ని బయట అమ్ముతూ దొరికిపోయిన సీఐ.. పోలీసుల తనిఖీల్లో బట్టబయలు! |

Last Updated:Apr 29, 2026 6:34 AM IST Liquor Scam: నంద్యాల జిల్లా డోన్‌లో ఎక్సైజ్ సీఐ వరలక్ష్మి స్టేషన్‌లో స్వాధీనం మద్యం అక్రమంగా అమ్మిన ఆరోపణలపై కేసు, సస్పెండ్, డీఎస్పీ దర్యాప్తు కొనసాగుతోంది News18 శాంతి భద్రతలను కాపాడాల్సిన వారే చట్టాన్ని అతిక్రమిస్తే ఎలా ఉంటుందో నంద్యాల జిల్లా డోన్‌లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన ఉన్నతాధికారి, స్వయంగా అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన వైనం ఇప్పుడు…

Read More

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీతో ర్యాన్ గ్రూప్ భాగస్వామ్యం

హైదరాబాద్: ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐbఫ్bఫ్)తో విజయవంతమైన భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటూ, రయాన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ హైదరాబాద్‌లోని ఫిఫా టాలెంట్ అకాడమీలో యువ ఫుట్‌బాల్ క్రీడాకారులకు విద్యాపరమైన మద్దతును అందించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (bసఏటీజీ)తో సమగ్ర ఒప్పందంపై సంతకం చేసింది. ఈరోజు హైదరాబాద్‌లో సంతకం చేయబడిన ఈ వ¶డు సంవత్సరాల అవగాహన ఒప్పందం, అథ్లెటిక్ bక్సలెన్స్‌ను విద్యా సాధనతో సమతుల్యం చేసే సమగ్ర అభివద్ధి ద్వారా భారతదేశ భవిష్యత్ ఫుట్‌బాల్ ప్రతిభను పెంపొందించడానికి…

Read More

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు అలర్ట్… ఏప్రిల్ 19 వరకు 15 రైళ్ల రద్దు | South Central Railway 15 trains in Telangana and Andhra Pradesh |

కాచిగూడ-కర్నూల్ సిటీ (17435) ఏప్రిల్ 10 నుంచి 18 వరకు రద్దు కాగా, కర్నూల్ సిటీ-కాచిగూడ (17436) రైలు ఏప్రిల్ 11 నుంచి 19 వరకు రద్దైంది. ఇక కాచిగూడ-రాయచూర్, రాయచూర్-కాచిగూడ (17693, 17694), రాయచూర్-గద్వాల్, గద్వాల్-రాయచూర్ (67783, 67784) ఏప్రిల్ 12 నుంచి 17 వరకు రద్దైంది. కాచిగూడ-మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్-కాచిగూడ (77641, 77642) ఏప్రిల్ 11 నుంచి 18 వరకు రద్దైంది. ప్రభావిత రైళ్లు MEMU రైళ్లు, కాచిగూడ, మహబూబ్‌నగర్, రాయచూర్, కర్నూల్ సిటీ మధ్య…

Read More