Cycle offer: ఏపీలో బంపర్ ఆఫర్! రూ.11,000 రాయితీతో ఈ-సైకిళ్లు. ఇలా సొంతం చేసుకోండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు
ఈ స్కీమ్తో ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే 40 కి.మీ వరకు ప్రయాణం సాధ్యం. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. బ్యాటరీ అయిపోతే సాధారణ సైకిల్లా తొక్కుకుంటూ వెళ్లొచ్చు. డిజిటల్ మీటర్లో స్పీడ్, బ్యాటరీ ఛార్జ్, దూరం అన్నీ సులభంగా తెలుస్తాయి. బ్యాటరీని తీసి ఇంట్లోనే 3 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. భవిష్యత్తులో సోలార్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఏపీలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లక్షల…


