Cycle offer: ఏపీలో బంపర్ ఆఫర్! రూ.11,000 రాయితీతో ఈ-సైకిళ్లు. ఇలా సొంతం చేసుకోండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ స్కీమ్‌తో ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే 40 కి.మీ వరకు ప్రయాణం సాధ్యం. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. బ్యాటరీ అయిపోతే సాధారణ సైకిల్‌లా తొక్కుకుంటూ వెళ్లొచ్చు. డిజిటల్ మీటర్‌లో స్పీడ్, బ్యాటరీ ఛార్జ్, దూరం అన్నీ సులభంగా తెలుస్తాయి. బ్యాటరీని తీసి ఇంట్లోనే 3 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. భవిష్యత్తులో సోలార్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఏపీలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లక్షల…

Read More

Girl Death: తిరుపతిలో విషాదం.. రీల్స్ మోజులో 13 ఏళ్ల బాలిక దుర్మరణం! ఏం జరిగిందంటే |

Last Updated:Mar 31, 2026 9:04 AM IST తిరుపతి రాజారెడ్డి నగర్‌లో 13 ఏళ్ల పుష్ప రీల్స్ కోసం వీడియో తీయుతూ ఐదవ అంతస్తు నుంచి పడి మృతి, అలిపిరి పోలీసులు దర్యాప్తు, తల్లిదండ్రులకు సోషల్ మీడియా జాగ్రత్తల హెచ్చరిక తిరుపతి లో రీల్స్ మోజు..13 ఏళ్ల బాలిక మృతి..! ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఒక విషాదం చోటుచేసుకుంది. ప్రస్తుత కాలంలో యువతను, చిన్న పిల్లలను పట్టిపీడిస్తున్న ‘సోషల్ మీడియా రీల్స్’ వ్యామోహం ఒక నిండు…

Read More

Live-in Relationship: సహజీవనం చేస్తున్నవారికి కేంద్రం శుభవార్త.. రోజులు మారాయ్!

Live-in Relationship: ఒకప్పుడు సహజీవనం అంటే అదో పెద్ద నేరం. కానీ ఇప్పుడు.. సుప్రీంకోర్టు తీర్పును ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా కోట్ల మంది సహజీవనం చేస్తున్నారు. అందుకే కేంద్రం వారికి ఒక శుభవార్త చెప్పింది. అదేంటో చూద్దాం. Source link

Read More

Family Tragedy: భర్తకు బెయిల్ రాలేదని ఆ భార్య చేసిన పనికి అంతా షాక్.. ఏం చేసిందో తెలుసా.. |

Last Updated:Mar 31, 2026 6:30 AM IST అనకాపల్లి అచ్యుతాపురంలో కురుపాటి రజనీకుమారి ఉరి వేసుకుని ఆత్మహత్య, భర్త వెంకటనాగ సత్యగోపాలరాజు ఎనిమిది నెలలుగా జైలులో ఉండటం ఒంటరితనం కారణమని పోలీసులు తెలిపారు News18 అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండల కేంద్రంలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. తన భర్త గత ఎనిమిది నెలలుగా జైలులోనే ఉండటం, ఎన్ని ప్రయత్నాలు చేసినా బెయిల్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ…

Read More

Kurnool: కర్నూలులో దారుణం.. ఆస్తి కోసం తండ్రిని హత్య చేసిన కొడుకు.. పూర్తి వివరాలు ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 31, 2026 6:07 AM IST తండ్రి రెండో భార్యకు పుట్టబోయే బిడ్డకు ఆస్తి ఎక్కడ దక్కుతుందోనన్న స్వార్థంతో, నిద్రిస్తున్న తండ్రిని కత్తితో పొడిచి ప్రాణాలు తీసిన ఘటన కర్నూలు జిల్లా కౌతాళం మండలం కుంతనహాల్ గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం Kurnool: రక్తసంబంధాల కంటే ఆస్తిపాస్తులే మిన్న అనుకున్నాడో కిరాతక కుమారుడు. కనిపెంచి, విద్యాబుద్ధులు నేర్పిన తండ్రిని ఆస్తి కోసం కడతేర్చాడు. తండ్రి రెండో భార్యకు పుట్టబోయే బిడ్డకు ఆస్తి…

Read More

AP News Updates: పెన్షనర్లకు అలర్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ నెలకు ఇవ్వాల్సిన పెన్షన్‌ను ఈసారి ఏప్రిల్ 1న ఇవ్వబోతోంది. ఆ రోజు బుధవారం కాబట్టి.. సచివాలయ ఉద్యోగులకు సెలవు లేదు. ఐతే.. పెన్షన్లపై తాజాగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారులపై సీరియస్ అయిన ఆయన.. ఇకపై “పెన్షన్ల పంపిణీ అంశంలో రియల్ టైమ్‌ మానిటరింగ్ చేస్తానని అన్నారు. ఇది మంచి నిర్ణయమే. దీని వల్ల పెన్షన్ల పంపిణీ సక్రమంగా జరుగుతుంది. ప్రతీ నెలా పెన్షన్ల పంపిణీలో భారీ తేడా ఎందుకు…

Read More

Vizag Murder | ప్రియురాలిని ముక్కలుగా నరికి.. ఫ్రిడ్జ్లోపెట్టిన ప్రియుడు

విశాఖపటణం జిల్లా గాజువాకలో ఒక భయంకరమైన హత్య వెలుగులోకి వచ్చింది. ఎల్వీ నగర్లో నివసించే నేవీ టెక్నీషియన్ రవీంద్ర, తన ప్రియురాలిని అతి దారుణంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచాడు. #vizag #apnews #andhrapradesh Source link

Read More

Tirumala Vasantotsavam: తిరుమలలో వసంత శోభ.. నేటి నుండి మూడు రోజుల పాటు శ్రీవారి వసంతోత్సవాలు! |

Last Updated:Mar 30, 2026 11:49 AM IST తిరుమలలో వసంతోత్సవాలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు వైభవంగా. మలయప్ప స్వామి వేంచేపులు, స్నపన తిరుమంజనం, టీటీడీ ఆర్జిత సేవల రద్దుతో భక్తులకు ప్రత్యేక అనుభూతి. తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాల ఈరోజు నుండి వైభవం ప్రారంభం..! తిరుమల పుణ్యక్షేత్రం మరో మహోత్సవానికి సిద్ధమైంది. శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ పరిసరాలు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రతి సంవత్సరం వేసవి తాపం నుంచి…

Read More

యుటిఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి 3.O ను జయప్రదం చేయండి

యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి పిలుపువిశాలాంధ్ర ధర్మవరం;; యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఆర్థిక సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కేంద్రం నందు ఏప్రిల్ 1న పుట్టపర్తిలో నిర్వహించే రణభేరి 3.0 ను జయప్రదం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సేట్టిపి జయచంద్ర రెడ్డి, సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రామకృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి, తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద…

Read More

Success Story: తక్కువ పెట్టుబడి – ఎక్కువ ఆదాయం.. రెసిన్ ఆర్ట్ వ్యాపారంలో విజయనగరం యువతి మౌనిక సరికొత్త దారి.. |

Last Updated:Mar 30, 2026 12:40 PM IST విజయనగరం తోటపాలెం మౌనిక రెసిన్ ఆర్ట్ తో కస్టమైజ్డ్ డిజైనింగ్ ప్రోడక్ట్స్ తయారు చేసి Instagram ద్వారా దేశవ్యాప్తంగా విక్రయిస్తూ మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. + తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే స్వయం ఉపాధి విజయనగరం పట్టణంలోని తోటపాలెం చెందిన మౌనిక స్వయం ఉపాధిలో కొత్త దారిని చూపిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తోంది. ఇంటి వద్దే ఉంటూ రెసిన్ ఆర్ట్‌తో విభిన్నమైన డిజైనింగ్ ప్రోడక్ట్స్ తయారు చేసి…

Read More