పల్లెల్లో ముగియనున్న ‘సర్పంచ్’ల శకం

​ -​ రేపటితో 1,044 పంచాయతీల్లో పూర్తికానున్న పాలకవర్గాల గడువు ​ ఇక ప్రత్యేక అధికారుల పాలన.. చెక్ పవర్ అప్పగింతకు సర్వం సిద్ధం ​ విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఐదేళ్ల ప్రజా పాలనకు తెరపడనుంది. 2021లో ఉత్కంఠభరిత ఎన్నికల ద్వారా కొలువుదీరిన సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ఈ నెల ఏప్రిల్ 2వ తేదీతో అధికారికంగా ముగియనుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,044 గ్రామ పంచాయతీల్లో…

Read More

Ontimitta Temple: ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధం.. ట్రాఫిక్ మళ్లింపుపై పూర్తి వివరాలు ఇవే..

ఏప్రిల్ 1న ఒంటిమిట్ట శ్రీ సీతారామ కళ్యాణం సందర్భంగా కడప ఒంటిమిట్ట రేణిగుంట రహదారులపై ట్రాఫిక్ మళ్లింపు, 18 పార్కింగ్ స్థలాలు, సీఎం నారా చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు. Source link

Read More

విజయ్ పార్టీపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో… విజయం కోసం అన్ని ప్రధాన పార్టీలు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలపై పదునైన విమర్శలతో విరుచుకు పడుతున్నాయి. తాజాగా తమిళనాడు డిప్యూటీ సీఎం, డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను మరోసారి అధికారంలోకి తీసుకువస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మేము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాం. మా ముఖ్యమంత్రి చెప్పింది చేశారు, చేస్తూనే…

Read More

Firecracker Explosion: ఏపీలో ఆగని బాణాసంచా మంటలు.. పోలీసు జీపులోనే పేలిన మందుగుండు సామాగ్రి.. ఏమైందంటే | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 31, 2026 1:50 PM IST కృష్ణా జిల్లా చల్లపల్లిలో సీజ్ చేసిన బాణాసంచా వాహనంలో పేలడంతో ఎస్ఐ దుర్గాంజనేయులు సహా ముగ్గురు పోలీసులు గాయాలు, రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలపై ఆందోళన పెరుగుతోంది + పోలీస్ వాహనంలో పేలిన ముందుగూడి సామాగ్రి. ఎస్సై తో సహా ఇద్దరు పోలీసులకు గాయాలు ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వేసవి కాలం కావడంతో ఎండల తీవ్రతకు తోడు, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న…

Read More

దుర్గగుడిలో సిబ్బంది బాగోతం.. రోల్డ్‌గోల్డ్ పేరుతో హుండీ బంగారం మాయం!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో సిబ్బంది చేతివాటం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భక్తులు అమ్మవారికి సమర్పించిన హుండీ కానుకల లెక్కింపులో కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు. అసలైన బంగారాన్ని రోల్డ్‌గోల్డ్ వస్తువుల పేరుతో పక్కదారి పట్టించి కాజేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనపై ఆలయ ఈవో శీనా నాయక్ తీవ్రంగా స్పందించి, సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆలయంలో హుండీల లెక్కింపు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భక్తులు సమర్పించిన కానుకల్లోని అసలైన బంగారు ఆభరణాలను…

Read More

Tirumala Temple: తిరుమలలో ఆధ్యాత్మిక సందడి.. శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్! |

Last Updated:Mar 31, 2026 12:55 PM IST ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కుటుంబంతో తిరుమల శ్రీవారిని దర్శించారు, భక్తుల రద్దీతో ఉచిత దర్శనానికి 8 నుంచి 10 గంటలు, సోమవారం హుండీ ఆదాయం రూ5.08 కోట్లు + శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్..! శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రమైన తిరుమలలో మంగళవారం నాడు ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవనీయులు ఎస్. అబ్దుల్ నజీర్ తన కుటుంబ…

Read More

అన్ని వేదికల్లోనూ టెస్టులు జరగాలి

కోల్‌కతాలో టెస్ట్ మ్యాచ్‌లు జరిగితే సంతోషిస్తాబీసీసీఐకే తన మద్దతు: గంగూలీ కోల్‌కతా: క్యాబ్ అధ్యక్షుడిగా కోల్‌కతాలో టెస్టు మ్యాచ్‌లు జరిగితే సంతోషిస్తాను, కానీ దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ మ్యాచ్‌లు జరగాలని కోరుకుంటానని టీమఇండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నారు. టీమఇండియా 2026-27 సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టుల వేదికలనూ వెల్లడించింది. ఈడెన్ గార్డెన్స్‌ను కాదని…ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు గువాహతి…

Read More

Historical Temple: మనం ఎంత ఎత్తునుంచి చూస్తే అంత ఎత్తులో కనిపించే దేవుడు.. మీరు ఎప్పుడైనా చూశారా? | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 31, 2026 11:26 AM IST గోదావరి జిల్లాలో కాకినాడ సమీప దివిలి గ్రామంలోని శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయంలో ఐదు రోజుల ఘన కళ్యాణ మహోత్సవాలు, వేలాది భక్తుల రద్దీ + మనం ఎంత ఎత్తునుంచి చూస్తే అంతఎత్తులో కనిపించే శృంగార వల్లభుడు కళ్యాణం ఎప్పుడైనా అక్కడ రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగిన శృంగార వల్లభ స్వామి భక్తులను కటాక్షిస్తున్నారు. సాక్షాత్తు దేవతలే నిర్మించిన ఈ ఆలయాన్ని సైతం అక్కడ ఏడు…

Read More

రాష్ట్రాలకు కిరోసిన్ కేటాయింపు

ఇంధన మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ న్యూదిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో గణనీయంగా వంట గ్యాస్ కొరత పెరిగింది. దీనికి ప్రత్యామ్యాయాలపై కేంద్రం దష్టి సారించింది. వంట గ్యాస్ సమస్య తగ్గించే లక్ష్యంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రాలకు ‘సుపీరియర్ కిరోసిన’ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రాతిపదికన రాష్ట్రాలకు కిరోసిన్‌ను కేటాయించింది. హోర్మూజ్ జలసంధిలో చమురు రవాణాకు అంతరాయం కారణంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయం…

Read More

Cycle offer: ఏపీలో బంపర్ ఆఫర్! రూ.11,000 రాయితీతో ఈ-సైకిళ్లు. ఇలా సొంతం చేసుకోండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ స్కీమ్‌తో ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే 40 కి.మీ వరకు ప్రయాణం సాధ్యం. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. బ్యాటరీ అయిపోతే సాధారణ సైకిల్‌లా తొక్కుకుంటూ వెళ్లొచ్చు. డిజిటల్ మీటర్‌లో స్పీడ్, బ్యాటరీ ఛార్జ్, దూరం అన్నీ సులభంగా తెలుస్తాయి. బ్యాటరీని తీసి ఇంట్లోనే 3 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. భవిష్యత్తులో సోలార్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఏపీలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లక్షల…

Read More