నాటు సారాయి తయారీదారులపై దాడి.. ఒకరు అరెస్టు

పది లీటర్లు నాటు సారాయి స్వాధీనం.. ఎక్సైజ్ సీఐ చంద్రమణివిశాలాంధ్ర ధర్మవరం అనంతపురం : డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య ఆదేశాల మేరకు ధర్మవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ చంద్రమణి ఆధ్వర్యంలో నాటు సారాయి తయారీదారులు అమ్మకపుదారులపై దాడులు నిర్వహించారు. అనంతరం సిఐ చంద్రమణి మాట్లాడుతూ ఈ దాడుల్లో మండల పరిధిలోని నేలకోట తండా గ్రామములోని మారెమ్మ గుడి వద్ద నేలకోట తండా గ్రామానికి చెందిన వి ఆంజనేయులు నాయకులు అరెస్టు చేసి అతని వద్ద 10…

Read More

విజయవాడ దుర్గమ్మ బంగారాన్నే కొట్టేసే ప్లాన్.. ఇంద్రకీలాద్రిపై ఇదేం కథ?.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 31, 2026 6:41 PM IST గమనించ దగ్గ విషయం ఏమిటంటే, కొత్త ట్రస్ట్ బోర్డు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం ఇదే నాలుగోసారి. ఇప్పటికే సీసీ కెమెరాలు, పర్యవేక్షణ కమిటీ ఉన్నప్పటికీ అక్రమాలు ఆగకపోవడం పై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. News18 విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో హుండీ లెక్కింపు సందర్భంగా చోటుచేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భక్తులు సమర్పించిన బంగారు…

Read More

ప్రజా సమస్యలు పరిష్కరించడమే మా లక్ష్యం..

ఇన్చార్జ్ ఆర్డిఓ సూర్యనారాయణ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరించడమే మా లక్ష్యము అని ఇన్చార్జ్ ఆర్డిఓ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఆర్‌డీవో కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని వివిధ సమస్యలకు సంబంధించిన మొత్తం 4 వినతిపత్రాలను సమర్పించారు అని తెలిపారు. అందులో 2 వినతిపత్రాలు మున్సిపాలిటీకి సంబంధించినవిగా, మిగతా 2 వినతిపత్రాలు రెవెన్యూ…

Read More

Golden Opportunity: శ్రీకాకుళం యువతకు గోల్డెన్ ఛాన్స్.. ఫ్రీ డ్రైవింగ్ ట్రైనింగ్‌.. జాబ్ గ్యారంటీ..!

శ్రీకాకుళం ఎచ్చెర్లలో యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఏప్రిల్ 6 నుంచి 30 రోజుల ఉచిత LMV డ్రైవింగ్ శిక్షణ, వసతి భోజనం ఫ్రీ, నిరుద్యోగ యువతకు మంచి అవకాశం Source link

Read More

యుద్ధం పేరు చెప్పుకొని నిత్యావసర సరుకుల ధరలు పెంచుతున్న వారిపై చర్యలు చేపట్టండి

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం;; యుద్ధం పేరు చెప్పుకొని నిత్యావసరాల సరుకుల ధరలు పెంచుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి కు వినతి పత్రాన్ని నియోజకవర్గ ఇన్చార్జ్ ముసుగు మధు ఆధ్వర్యంలో సమర్పించారు. అనంతరం మధు మాట్లాడుతూ పట్టణం నందు నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధరలు యుద్ధం పేరు చెప్పుకొని విపరీతంగా పెంచడంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని, నిత్యావసర సరుకులు…

Read More

చిన్న రైతులకు పెద్ద లాభం.. డూప్లెక్స్ పౌల్ట్రీ ఫార్మింగ్ సూపర్ హిట్..! duplex poultry farming a new boon for rural farmers | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 31, 2026 5:12 PM IST శ్రీకాకుళం ఆమదాలవలసలో డూప్లెక్స్ పౌల్ట్రీ ఫార్మింగ్ వేగంగా విస్తరిస్తోంది, కేజ్ పద్ధతితో కోళ్ల భద్రత పెరిగి, గుడ్లు మాంసం ద్వారా రైతులకు స్థిర ఆదాయం లభిస్తోంది + గుడ్లు, మాంసంతో పాటు కుటుంబానికి పోషకాహారం అందించే సరికొత్త పద్ధతి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పరిసరాల్లో రైతులకు కొత్త ఆశలు నింపుతున్న వ్యవసాయ పద్ధతి “డూప్లెక్స్ పౌల్ట్రీ ఫార్మింగ్” వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. చిన్న రైతులు, గ్రామీణ కుటుంబాలు…

Read More

రిషి విద్యాలయ విజయగాథ -మోక్షిత కి గిన్నిస్ రికార్డు

విశాలాంధ్ర ధర్మవరం; హైదరాబాద్‌ గచ్చిబౌలిలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన లో రిషి విద్యాలయ పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని మోక్షిత కూచిపూడి నృత్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్ సాధించింది అని డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ“మోక్షిత కృషి, నిబద్ధత ప్రశంసనీయం” అని అన్నారు. ప్రిన్సిపాల్ గోపీనాథ్ మాట్లాడుతూ, “రిషి విద్యాలయ విద్యార్థులకు చదువుతో పాటు వారి ప్రతిభను, నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది అని తెలిపారు. మోక్షిత…

Read More

Crime News: గాజువాక మౌనిక మర్డర్‌ కేసులో సంచలన నిజాలు.. అలా చేసినందుకే రవీంద్ర చంపేశాడు..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 31, 2026 4:08 PM IST పోలీసుల వివరాల ప్రకారం, రవీంద్రకు కొన్ని సంవత్సరాల క్రితం డేటింగ్ యాప్ ద్వారా మౌనికతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తరువాత సన్నిహితంగా మారింది. అయితే….. Gajuwaka Murder Mystery Key Twists in Mounika Case Accused Ravindra Confesses విశాఖపట్నంలో జరిగిన మౌనిక హత్య కేసు రోజురోజుకీ మరింత సంచలనంగా మారుతోంది. ఈ ఘటనలో నిందితుడైన నేవీ ఉద్యోగి రవీంద్ర చర్యలు, హత్యకు దారితీసిన…

Read More

పల్లెల్లో ముగియనున్న ‘సర్పంచ్’ల శకం

​ -​ రేపటితో 1,044 పంచాయతీల్లో పూర్తికానున్న పాలకవర్గాల గడువు ​ ఇక ప్రత్యేక అధికారుల పాలన.. చెక్ పవర్ అప్పగింతకు సర్వం సిద్ధం ​ విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఐదేళ్ల ప్రజా పాలనకు తెరపడనుంది. 2021లో ఉత్కంఠభరిత ఎన్నికల ద్వారా కొలువుదీరిన సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ఈ నెల ఏప్రిల్ 2వ తేదీతో అధికారికంగా ముగియనుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,044 గ్రామ పంచాయతీల్లో…

Read More

Ontimitta Temple: ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధం.. ట్రాఫిక్ మళ్లింపుపై పూర్తి వివరాలు ఇవే..

ఏప్రిల్ 1న ఒంటిమిట్ట శ్రీ సీతారామ కళ్యాణం సందర్భంగా కడప ఒంటిమిట్ట రేణిగుంట రహదారులపై ట్రాఫిక్ మళ్లింపు, 18 పార్కింగ్ స్థలాలు, సీఎం నారా చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు. Source link

Read More