Live News Today: ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్.. రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టిన ప్రభుత్వం | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Live News Today: నేటి నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఆరోగ్యశ్రీ నిలిపివేస్తున్న ఆషా ప్రకటించింది. బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. రూ.3 వేల కోట్ల ఆరోగ్య శ్రీ బిల్లులు బకాయి పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాకు రెండోసారి ఆరోగ్య శ్రీ సేవలు బంద్ అయ్యాయి. గతంలో సమ్మె చేసినప్పుడు బకాయిలు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత డిసెంబర్ నెలాఖరుకు చెల్లిస్తామని…


