Tirumala Temple: వేల కి.మీ పాదయాత్ర చేస్తూ శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన ఇద్దరు యువకులు.. ఎందుకు చేశారో తెలుసా |

Last Updated:May 22, 2026 11:23 AM IST Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది, సర్వదర్శనానికి 24 నుంచి 30 గంటలు పడుతోంది. పర్యావరణ చైతన్యంతో రాజ్వీర్ సింగ్, సౌరభ్ దేవాంగన్ వేల కిలోమీటర్లు నడిచి శ్రీవారి దర్శనం చేశారు + News18 దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తరలివస్తుండటంతో ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులు, వారాంతపు సెలవులు కలిసి రావడంతో తిరుమలలో భక్తుల…

Read More

Earth Day: గంటలో 40 మైక్రో పెయింటింగ్స్.. నంద్యాల కళాకారుడి అద్భుతం..!

నంద్యాల కళాకారుడు చింతలపల్లె కోటేష్ ఎర్త్ డే సందర్భంగా బాదం పప్పుపై 40 సూక్ష్మ చిత్రాలు వేశారు, పర్యావరణ పరిరక్షణ నీటి సంరక్షణకు పిలుపునిచ్చారు Source link

Read More

Beautician Course: సొంతంగా బ్యూటీ పార్లర్ ప్రారంభించాలనుకునే వారికి సువర్ణావకాశం.. ఫ్రీ గా ఇక్కడ కోర్సు నేర్చుకోండి.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 09, 2026 4:11 PM IST సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో తిరుపతిలో బ్యూటీషియన్ శిక్షణ, ఏప్రిల్ 14 నుంచి మే 12 వరకు, ఫీజు 2500, 16 ఏళ్లు పైబడిన మహిళలు పురుషులకు అవకాశం బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ పూర్తి వివరాలు ఇవే..!! ప్రస్తుత కాలంలో అందంగా కనిపించాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అందుకే బ్యూటీ రంగం నిరంతరం అభివృద్ధి చెందుతూ, అనేకమందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఈ క్రమంలోనే మహిళల…

Read More

కీవ్‌ను తక్షణమే వీడండి..

అమెరికా సహా విదేశీ దౌత్యవేత్తలకు రష్యా తీవ్ర హెచ్చరికలు!అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం అత్యంత ప్రమాదకరమైన మలుపు తిరిగింది. గత నాలుగేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇటీవల ఉక్రెయిన్‌పై సరికొత్త హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ‘ఒరెష్నిక్క్’తో విరుచుకుపడిన రష్యా.. రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై కంటిచూపుతోనే శాసించే స్థాయి భారీ దాడులు చేయబోతున్నామంటూ అధికారికంగా హెచ్చరించింది. అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక నిర్ణయాలు తీసుకునే పరిపాలనా భవనాలు, కమాండ్ సెంటర్లు, రక్షణ రంగ పరిశ్రమలు, డ్రోన్…

Read More

పగటిపూట రెక్కీ.. రాత్రికి చోరీ.. వేసవిలో దొంగల కొత్త టార్గెట్స్ ఇవే..! Attack on retired teacher house in Kakinada 250g gold looted. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 24, 2026 7:25 PM IST కాకినాడ జిల్లా సామర్లకోటలో రిటైర్డ్ ఉపాధ్యాయురాలు లక్ష్మీదేవి ఇంట్లో 250 గ్రాముల బంగారం రెండు కేజీలకు పైగా వెండి దొంగిలింపు ఎండాకాలం తాళం ఇళ్లపై హెచ్చరిక. + రిటైర్డ్ ఉపాధ్యాయురాలు ఇంటికి కన్నం బంగారం భారీగా బంగారం వెండి అపహరణ సాధారణంగా ఎండాకాలం వచ్చేసరికి దొంగల ఆగడాలు పెరుగుతుంటాయి.. సెలవులు, శుభకార్యాల కోసం ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకుని దుండగులు రెచ్చిపోతున్నారు….

Read More