సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలనం – Visalaandhra

కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదు విశాలాంధ్ర -విజయవాడ (క్రైమ్): విజయవాడలో సంచలనం రేపుతున్న రౌడీషీటర్ గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ మాజీ సీఐ నాగరాజుపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఆయనను సస్పెండ్ చేసిన అధికారులు, తాజాగా పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ…

Read More

ఏపీలోనేపెట్రోల్ ధర అధికం – Visalaandhra

న్యూదిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న విలువ ఆధారిత పన్ను (వ్యాట్), అదనపు పన్నుల కారణంగా లీటర్ ఇంధనానికి వివిధ రాష్ట్రాల్లో వినియోగదారులు చెల్లిస్తున్న ధరల్లో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఇంధన ధరలను విశ్లేషించగా… ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధర అత్యధికంగా ఉండగా గుజరాత్‌లో అత్యల్పంగా నమోదైంది. అంతర్జాతీయంగా ముడిచమురు సంక్షోభాలు వెంటాడుతున్నప్పటికీ… ప్రపంచంలోనే భారత్‌లో ఇంధన ధరల…

Read More

Humanity incident: కనుమరుగైపోతున్న మానవత్వం.. బైకుపైనే మృతదేహం తరలింపు |

Last Updated:May 11, 2026 5:28 PM IST Viral Video: ఆంధ్రప్రదేశ్‌లో ఓ హృదయవిదారక సంఘటన అందర్ని కలచివేసింది. అన్నమయ్య జిల్లాలో 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు హుటాహుటిన కిందపడిపోయిన వ్యక్తిని బైకుపై ఆసుపత్రికి తరలించారు. Humanity incident Viral Video: ఆంధ్రప్రదేశ్‌లో ఓ హృదయవిదారక సంఘటన అందర్ని కలచివేసింది. అన్నమయ్య జిల్లాలో 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు హుటాహుటిన కిందపడిపోయిన…

Read More

డీకే శివకుమార్‌కు మరో షాక్.. శాఖల కేటాయింపుపై మరో మంత్రి అసంతృప్తి!

కర్ణాటక నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సొంత పార్టీ నేతల నుంచి ఎదురవుతున్న అసంతృప్తి ఇంకా చల్లారడం లేదు. తాజాగా శాఖల కేటాయింపుపై మరో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్ఠానంతో చర్చించేందుకు మంత్రి కృష్ణ బేరె గౌడ ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. కృష్ణ బేరె గౌడకు గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి శాఖను ప్పగించినప్పటికీ, ఆ శాఖ పరిధిలోని కీలక సంస్థలైన బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ, బెంగళూరు మెట్రోపాలిటన్ రీజియన్…

Read More

అక్కడ తగ్గినా ఇక్కడ తగ్గించరా…?

ఇంధన ధరలు తగ్గించాలని ఖడ్గే డిమాండ్ న్యూదిల్లీ: ఇంధన ధరలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే మండిపడ్డారు. ముడి చమురు ధరలు తగ్గినా భారత్‌లో ఇంధన ధరలు ఎందుకు అధికంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీ ప్రజలను దోచుకుంటోందని, జేబులను ఖాళీ చేస్తోందని ఆరోపించారు. ప్రజల్ని కేవలం పన్నుల వసూలు సాధనంగా మాత్రమే చూస్తోందంటూ ధ్వజమెత్తారు. యుద్ధం నెపంతో కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలెండర్ ధరలను రెట్టింపు చేసిందని, ఇప్పుడు సరఫరా సాధారణ స్థితికి…

Read More

Gold and Silver Price: పసిడి ప్రియులకు షాక్‌లు మీద షాక్‌లు.. బంగారం మరింతగా పెరిగే ఛాన్స్.. విజయవాడ ధరలు ఇవే |

స్వచ్ఛమైన బంగారంగా పేరొందిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.7,140 పెరిగి రూ.1,68,710 ధర ట్రేడ్ అవుతోంది. అదే బంగారు ఆభరణాల్లో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.6,550 పెరిగి రూ.1,54,650 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే మాత్రం రూ.5,350 పెరిగి రూ.1,26,530 వద్ద ప్రయాణం చేస్తోంది. Source link

Read More

Cyber Scam: ఫేస్‌బుక్ పరిచయంతో కొంపమునిగింది.. యువతి మాయమాటలు నమ్మి రూ. కోటి పోగొట్టుకున్న రిటైర్డ్ టీచర్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 22, 2026 6:18 AM IST ఒక యువతి అందమైన ఫోటోలు, తియ్యని మాటలు నమ్మి ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు ఏకంగా రూ. కోటికి పైగా నగదును సైబర్ నేరగాళ్ల చేతిలో పోగొట్టుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Cyber Scam: సామాజిక మాధ్యమాల్లో పెరిగే పరిచయాలు ఒక్కోసారి జీవితాంతం కూడబెట్టిన సంపాదనను ఆవిరి చేస్తాయని చెప్పడానికి బాపట్ల జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఒక యువతి అందమైన ఫోటోలు, తియ్యని మాటలు నమ్మి ఓ…

Read More

రామమందిర నిధుల కుంభకోణంపైన్యాయవిచారణ – Visalaandhra

సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా డిమాండ్ న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి. రాజా డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేవలం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణతో సరిపెట్టకూడదని, పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చే వరకు విచారణ కొనసాగించాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన…

Read More

Heatstroke Protection: ఈ సమ్మర్‌లో వడదెబ్బ తగలకుండా మిమ్మల్ని కాపాడుకోండి.. మీ జేబులో ఉల్లిపాయలు చాలు |

ఈ రోజుల్లో పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ సేవలు, అవగాహనతో, ఇటువంటి సాంప్రదాయ నివారణల వాడకం కొద్దిగా తగ్గింది. కానీ పూర్తిగా ఆగిపోలేదు. అనేక గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఇప్పటికీ ఈ చిట్కాను పాటిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు వేసవిలో తమ పర్సులలో ఉల్లిపాయలను ఉంచుకోవడం మర్చిపోరు. తీవ్రమైన ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలు, పురుషులు కూడా వాటిని తమతో పాటు ఉంచుకుంటారు. ఇప్పుడు ఈ సంప్రదాయం కేవలం ఒక నివారణగా మాత్రమే కాకుండా, సాంస్కృతిక గుర్తింపులో ఒక భాగంగా…

Read More

Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నెల 13న కంచరపాలెంలో భారీ ఉద్యోగ మేళా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 12, 2026 7:18 AM IST . కేంద్ర నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న ఈ మేళాలో పలు ప్రముఖ బహుళజాతి సంస్థలు పాల్గొననున్నాయి. ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. Job Mela Job Mela: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా విశాఖపట్నంలోని కంచరపాలెంలో భారీ ఉద్యోగ మేళాకు రంగం సిద్ధమైంది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 13వ…

Read More