Political Tensions: తిరుపతిలో హైటెన్షన్.. గంగమ్మ ఆలయం వద్ద వైసీపీ వర్సెస్ ఎన్డీయే కూటమి! టీటీడీ చైర్మన్ సీటుకు ఎసరు.. |

Last Updated:Apr 04, 2026 2:19 PM IST తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్, ఎన్డీయే కూటమి మధ్య ఉద్రిక్తత, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా డిమాండ్, పోలీసులు కఠిన నిఘా. + title=తిరుపతిలో హైటెన్షన్..గంగమ్మ ఆలయం వద్ద రాజకీయ వేడి..! /> తిరుపతిలో హైటెన్షన్..గంగమ్మ ఆలయం వద్ద రాజకీయ వేడి..! తిరుపతి ఆధ్యాత్మిక నగరం ప్రస్తుతం రాజకీయ వేడితో అట్టుడుకుతోంది. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వేదికగా అధికార,…

Read More

AP Class 10 Board Exams 2026 Begin | ఏపీలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం |

CNN name, logo and all associated elements ® and © 2026 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights reserved. CNN and the CNN logo are registered marks of Cable News Network, LP LLLP, displayed with permission. Use of the CNN name and/or logo on or as part of NEWS18.com does not…

Read More

Weather Update: ఏపీపై చక్రవాత తుపాను.. తెలంగాణపై ద్రోణి.. వాతావరణ రిపోర్ట్ |

భూమధ్య రేఖ ప్రాంతం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం, తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా, అంటార్కిటికా అంతటా భారీ మేఘాలున్నాయి. ముఖ్యంగా మన భారత్ చుట్టూ సముద్రాల్లో గాలి వేగం ఎక్కువగా ఉంది. ఇవన్నీ నైరుతీ రుతుపవనాలు జోరుగా రావడానికి మంచి అవకాశాలు. వర్షాలు గట్టిగానే పడతాయి. జూన్ 15 వరకూ మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడగలవు. ఆ తర్వాత ఏమైనా జరగొచ్చు. అంటే.. ఎల్ నినో ప్రభావం మొదలవ్వవచ్చు. కానీ.. ముందుగా కురిసే…

Read More

Stunning Lord Shiva Artwork on a Conch | శంఖువుపై శివయ్య అద్భుత రూపం | #local18V

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు, ‘కళారత్న’ పురస్కార గ్రహీత చింతలపల్లె కోటేష్ తన కుంచెతో మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఒక చిన్న శంఖువుపై పరమశివుని వైభవాన్ని చాటేలా అత్యంత సూక్ష్మమైన చిత్రాలను చిత్రించి భక్తులను, కళాభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నారు.#LordShiva #ShivaArt #ShivaPainting #ShivaDevotional Source link

Read More

Sinlaku super typhoon: దడపుట్టిస్తున్న సిన్లాకు తీవ్ర తుపాను.. వాతావరణంలో పెను మార్పులు.. కొంప ముంచుతోంది! |

ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో తీవ్ర ఎండ వాతావరణమే ఉంటుంది. ఐతే ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొద్ది సేపు పడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. అది గంటకు 30 కిలోమీటర్లకు పైగా వేగంతో తిరుగుతోంది. దాని ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతంలో ఇవాళ అత్యంత వేగవంతమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. వాటి వేగం గంటకు 45 కిలోమీటర్లుగా ఉంది. అందువల్ల ఉత్తరాంద్ర ప్రజలు ఇవాళ జాగ్రత్తగా…

Read More

డిజిటల్ జనగణనకు తెలంగాణ సిద్ధం.. మే 11 నుంచి తొలి దశ

దేశవ్యాప్తంగా జరగనున్న జాతీయ జనాభా గణన (జనగణన) ప్రక్రియలో భాగంగా తెలంగాణలో తొలి దశ పనులను పకడ్బందీగా నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు, ఇతర కట్టడాల వివరాలను నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల కార్యదర్శులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, కీలక…

Read More

శాంతికి సమయం కాదు

కాల్పుల విరమణ ప్రసక్తే లేదు ` ప్రతీకారం తప్పదుశుత్రువులు ఓటమి అంగీకరించే వరకు పోరు ఆగదుఅధినేత ముజ్తబా ఖామేనీ స్పష్టీకరణ తెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేలా కాల్పుల విరమణకు చేసిన ప్రతిపాదనలను ఇరాన్ అధినేత ముజ్తబా ఖామేనీ తిరస్కరించారు. శాంతికి ఇది సరైన సమయం కాదని అన్నారు. కాల్పుల విరమణ ప్రసక్తే లేదని, అమెరికాఇజ్రాయిల్‌పై ప్రతీకారం తప్పదని అన్నారు. అమెరికాఇజ్రాయిల్ విషయంలో అధినేత చాలా కఠిన వైఖరితో ఉన్నట్లు ఇరాన్ అధికారి ఒకరు అన్నారు. ఇజ్రాయిల్అమెరికా తమ…

Read More

Petrol Shortage in Visakhapatnam | విశాఖలో పెట్రోల్ కొరత.. బంకుల వద్ద భారీ క్యూలు

విశాఖకూ పెట్రోల్’ సెగ మొదలైంది. బంకుల వద్ద కార్లు బైకులు క్యూ కడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఫుల్ ట్యాంక్ అంటూ ట్యాంకులు నింపేస్తున్నారు. మరొక పక్క అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయొద్దని అని అధికారులు చెబుతున్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూసుకోవాలంటూ వైసీపీ నేతలు అంటున్నారు. Source link

Read More

Special Trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ కీలక నిర్ణయం.. విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు! |

పొదనూర్ – బరోని ప్రత్యేక రైలు (రైలు నం. 06021/06022): ఈ నెల 16, 23 తేదీల్లో పొదనూర్‌లో ఉదయం 4:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2:00 గంటలకు బరోని చేరుకుంటుంది. రైలు నంబరు 06022 బరోనిలో ఈ నెల 19, 26 తేదీల్లో మధ్యాహ్నం 1:15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11:30 గంటలకు పొదనూర్ చేరుకుంటుంది. ఇది ఈరోడ్, సేలం, పెరంబూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఖమ్మం,…

Read More

టీటీడీకి రూ.70 లక్షలు విరాళం – Visalaandhra

విశాఖపట్నంకు చెందిన ఎన్ఆర్ఐలు త్రిపురనేని వెంకటరత్నం, శ్రీమతి మాధురి దంపతులు ఆదివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించారు.అదేవిధంగా ఆయన కుమారులు త్రిపురనేని విజయ్, త్రిపురనేని వినయ్ లు కూడా వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతల ప్రతినిధి పొట్లూరి నరసింహారావు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు‌. ఈ…

Read More