కేరళ కాదు ఇకపై కేరళం .. కేంద్ర క్యాబినెట్ ఆమోదం

కేరళ రాష్ట్రం పేరు ఇకపై కేరళంఃగా మారింది. సంబంధిత బిల్లుకు కేంద్ర క్యాబినెట్ నేడు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర క్యాబినెట్ నేడు ఆమోదం తెలిపింది. ఇకపై రాష్ట్రాన్ని ఃకేరళంః అని పిలిచేలా సంబంధిత బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మళయాళీ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా నిర్ణయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. తమ రాష్ట్రం పేరును మార్చాలనే ప్రతిపాదనలు మళయాళీ ప్రజల ఎప్పటినుంచో…

Read More

ధర్మవరం వార్డుల పునర్విభజనలో అక్రమాలు – Visalaandhra

– తుంపర్తి కాలనీకి న్యాయం చేయాలి..విశాలాంధ్ర ధర్మవరం;;మున్సిపాలిటీ విడుదల చేసిన వార్డుల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్‌లో తీవ్ర లోపాలు, రాజ్యాంగ విరుద్ధ అంశాలు ఉన్నాయని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా అధ్యక్షులు, ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ సాకే వినయ్ కుమార్ తెలిపారు. ధర్మవరంలో నిర్వహించిన ఉమ్మడి ప్రజా సంఘాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వార్డుల వారీ జనాభా పట్టికను బహిర్గతం చేయకుండా వార్డుల సరిహద్దులు నిర్ణయించడం వల్ల ఎస్సీ, బీసీ రిజర్వేషన్లకు తీవ్ర నష్టం జరిగే…

Read More

ఏవినగరం ఆలయాల బాధ్యత టీటీడీకి.. యనమల రామకృష్ణుడు కీలక నిర్ణయం వైరల్..! Yanamala Ramakrishnudu temples assets handed over to TTD announcement. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 20, 2026 5:18 PM IST యనమల రామకృష్ణుడు కుటుంబం ఏవినగరం ఆలయాలు, ఆస్తులు, బంగారం, పత్రాలను అధికారికంగా టీటీడీకి అప్పగించడంతో భక్తులకు విశ్వసనీయత, పారదర్శకత పెరిగింది. + యనమల ఆలయ ఆస్తులు టీటీడీకి ధారథత్వం ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కుటుంబ ఆధ్వర్యంలో స్థాపించబడిన దేవాలయాలు, వాటికి సంబంధించిన ఆస్తులు, బంగారం, ముఖ్య…

Read More

Arunachalam Train: తిరుపతి మీదుగా అరుణాచలం వరకు మరో రెగ్యులర్ ట్రైన్… గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే | Narsapuram Arunachalam Regular Train |

నర్సాపూర్, బెంగళూరు మధ్య నడిచే రైళ్లు దారిలో పాలకొల్లు, వీరవాసరం, భీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టై, కుప్పం, బంగారపేట్, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైలులో సెకండ్ ఏసీ బోగీ 1, థర్డ్ ఏసీ బోగీలు 3, స్లీపర్ బోగీలు 14, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు 4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్ రేక్ 2 ఉంటాయి….

Read More

జాబ్ క్యాలెండర్‌పై తీవ్రస్థాయిలో షర్మిల విమర్శలు

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నాడు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుగా ఈ క్యాలెండర్ ఉందని, ఇది యువతను మోసం చేయడమేనని ఆమె ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను నిరాశపరిచారని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 1.80 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, కేవలం 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం యువతకు అన్యాయం చేయడమేనని షర్మిల పేర్కొన్నారు….

Read More

అమరావతి రాజధానిగా కొత్త మ్యాప్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శాశ్వత హోదా కల్పిస్తూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా కొత్త మ్యాప్‌ను విడుదల చేశాయి. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక రాష్ట్ర రాజధానిని ఖరారు చేస్తూ పార్లమెంట్‌లో చట్టం చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026కు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో, అమరావతికి తిరుగులేని అధికారిక హోదా దక్కింది. 2024 జూన్ 2 నుండి ఇది అమల్లోకి వచ్చేలా చట్టం చేయడం గమనార్హం. దీంతో గత కొన్నేళ్లుగా సాగుతున్న ఃమూడు…

Read More

Yerragondapalem: ముక్కలుగా నరికి.. బోరు బావిలో పడేసి.. యర్రగొండపాలెంలో యువకుడి దారుణ హత్య | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 21, 2026 4:34 AM IST యువకుడి అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీఐ అజయ్‌కుమార్ నేతృత్వంలో ఎస్సై దేవకుమార్ మరియు సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రతీకాత్మక చిత్రం Yerragondapalem: ప్రేమ వ్యవహారాలు, క్షణికావేశాలు ఎంతటి ఘోరాలకైనా దారితీస్తాయనే దానికి నిదర్శనంగా ప్రకాశం జిల్లా (మార్కాపురం డివిజన్) యర్రగొండపాలెంలో ఒక అత్యంత దారుణమైన హత్యా ఉదంతం వెలుగుచూసింది. తమ కుమార్తెతో సన్నిహితంగా ఉన్నాడనే కోపంతో, ఒక యువకుడిని…

Read More

Fuel Price Hike : గుంటూరులో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లీటరుకు రూ.2కిపైగా ధరలు పెరగడంతో సాధారణ ప్రజలపై అదనపు భారం పడనుంది. గుంటూరులో ప్రజల స్పందనలు, పెరిగిన ఇంధన ధరలపై అభిప్రాయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. Source link

Read More

DMDK Leader Premalatha Vijayakanth |శ్రీవారి సన్నిధిలో డీఎండీకే నేత ప్రేమలత విజయకాంత్|#local18shorts

డీఎండీకే అధినేత్రి ప్రేమలత విజయకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమె ప్రత్యేక దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.#PremalathaVijayakanth #DMDK #Tirumala Source link

Read More

Heavy rains disrupt life in Godavari districts | గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి నీటి నిల్వలు వరదలతో పాటు పంట నష్టం ఏర్పడి ప్రజలు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Source link

Read More