Tirumala: VIPలకు నేరుగా వస్తేనే దర్శనం, సిఫార్సు లేఖలు చెల్లవు.. శ్రీవారి దర్శనంపై టీటీడీ కీలక ఆంక్షలు

Tirumala: తిరుమలలో సమ్మర్ హాలిడేస్ కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను రద్దు చేసింది. వీఐపీలు, వీవీఐపీలు స్వయంగా వస్తే తప్ప బ్రేక్ దర్శనాలకు అనుమతించడం లేదు. అదే విధంగా శ్రీవాణి దర్శనం టోకన్ల సంఖ్యను కూడా తగ్గించింది. Source link

Read More

Mobile Recovery Mela | మీ ఫోన్ పోయిందా? ఈ నంబర్కి మెసేజ్ చేయండి..

తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళా ప్రజల్లో విశేష స్పందనను రేకెత్తించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ పోలీసులు మరోసారి తమ పనితీరును నిరూపించారు. 14వ దశ మొబైల్ రికవరీ కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.1 కోటి విలువైన 500 మొబైల్ ఫోన్లను గుర్తించి అసలు యజమానులకు తిరిగి అందజేశారు. CEIR (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ సహకారంతో ఈ ఫోన్లను ట్రాక్ చేసి రికవరీ చేయడం జరిగింది. తమ విలువైన…

Read More

Rice Mill 2.0 Webinar: వరి సాగు నుంచి ప్రపంచ మార్కెట్ వరకు.. రైస్ మిల్ టెక్నాలజీపై వెబినార్

Rice Mill 2.0 Webinar: శ్రీకాకుళం జిల్లాలోని రైతులు, రైస్ మిల్ యజమానులు, వ్యవసాయ రంగంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ వెబినార్ ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయ ఆధారిత వ్యాపారాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలుసుకునే మంచి వేదికగా ఇది నిలుస్తుంది. Source link

Read More

దక్షిణ భారత చెస్ పోటీలకు ఎంపికైన అనంత మెడికోలు

విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : తమిళనాడు భారతిదాసన్ యూనివర్సిటీలో మార్చ నెల 2వ తేది నుంచి 6వ తేది వరకు జరగనున్న దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాలచెస్ పోటీలకు అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు బి. దీపక్ మరియు కె. లోకేష్ నాయక్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తరుపున ద్వితీయ, తృతీయ స్థానము లో ఎంపికై ఈ పోటీలలో పాల్గొనడం కళాశాలకు గర్వకారణమని, చెస్ లో క్రీడాకారులు అద్భుత ఆటతీరు కనబరచడం…

Read More

భూముల ఉన్న వారికి సీఎం తీపి కబురు.. ఇక మీ సమస్యలు తీరినట్లే.. ఇది కదా కావాల్సింది… | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 09, 2026 3:18 PM IST గతంలో అమల్లోకి తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసినట్లు గుర్తు చేశారు. భూమి రికార్డులు ఎలాంటి మార్పులు లేకుండా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. AP CM Chandrababu Naidu Announces Relief for Landowners New QR Code Pattadar Passbooks to Resolve Land Issues ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో…

Read More

Today Top 10 News: అమెరికా దిగ్బంధనం.. ఇరాన్ ఎయిర్‌లైన్స్‌తో లావాదేవీలు చేస్తే ఆంక్షలే

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

విద్యార్థులకు అలర్ట్.. నేడు దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ | తెలంగాణ వార్తలు

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వచ్చేయడంతో.. ఇక డిగ్రీ కోర్సులపై ఫోకస్ పడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ ప్రైవేట్ యూనివర్శిటీలకు అనుబంధంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నేడు డిగ్రీ అడ్మిషన్స్ ఆఫ్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ రానుంది. కాలేజీ విద్యా కమిషనర్ దేవసేన, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి కలిసి.. మండలి ఆఫీసులో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత 2 వారాలపాటు విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు వీలవుతుంది. ఆ తర్వాత…

Read More

Mega Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! ఏయూలో మెగా జాబ్ మేళా

Mega Job Mela: మోడల్ కెరీర్ సెంటర్, యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో ఆంధ్రయూనివర్సిటీ నేషనల్ కెరీర్ సర్వీస్ విశాఖపట్నం నందు ఈనెల 11న ఉదయం. 10.30 గంలకు UEI & GB, A.U ఆధ్వర్యంలో ఈ క్రింది ఉద్యోగములకు జాబ్ మేళా నిర్వహించబడును. Source link

Read More

శేషాచల అరణ్యాల పరిరక్షణలో టీటీడీ రికార్డు.. దేశానికి ఆదర్శంగా నిలిచిన ఫారెస్ట్ విభాగం..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

తూర్పు కనుమల్లో విస్తరించిన పవిత్ర శేషాచల పర్వత శ్రేణుల్లో టీటీడీ పరిధిలో మొత్తం 2719 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉండగా, తాజా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం 89.40 శాతం మేర అటవీ ప్రాంతం నమోదవడం విశేషం. సుమారు 2431 హెక్టార్లలో సుసంపన్నమైన అటవీ విస్తీర్ణం కొనసాగుతుండటం టీటీడీ అటవీ పరిరక్షణ చర్యలకు నిదర్శనంగా నిలుస్తోంది. కార్బన్ నిల్వలు, వాతావరణ నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణలో ఈ అరణ్యాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. డిప్యూటీ…

Read More

పాటతో ప్రజల్లో చైతన్యం – Visalaandhra

*కళల పరిరక్షణలో ప్రజానాట్యమండలిది కీలక పాత్ర*బీజేపీ పాలనలో సంస్కృతిపై దాడులు-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథ్ రెడ్డి (విశాలాంధ్ర-తిరుపతి) ‘‘పాటతో ప్రజల్లో చైతన్యం వస్తుంది. కళల పరిరక్షణలో ప్రజానాట్య మండలి కీలక పాత్ర పోషిస్తోంది. ఎన్నో ఉద్యమాల్లో కళాకారులే కీలక పాత్ర పోషించారు. డప్పు పాట ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. నేడు పాలకులు ప్రశ్నిస్తే దేశ ద్రోహం కేసులు పెడుతున్నారు. తమిళనాడులో సామాజిక రుగ్మతల్ని వెలుగులోకి తీసుకొస్తే రచయితపై కేసులు బనాయించారు. దేశ వ్యాప్తంగా…

Read More