Tomato Rates Collapse | కుప్పకూలిన టమాటా ధరలు.. కిలో రూ.8 మాత్రమే | #local18V

టమాటా ధరలు రోజురోజుకు పడిపోతూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకప్పుడు ఎర్రబంగారంగా భావించిన టమాటా ఇప్పుడు కిలోకు రూ.8 లోపే విక్రయమవుతోంది. రైతు బజార్లలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కొన్నిచోట్ల కిలో టమాటా రూ.5కే కాకుండా అంతకంటే తక్కువ ధరకు కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. అధిక ఉత్పత్తి, మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో ధరలు కుప్పకూలాయి.#TomatoPrices #vizag #vizag Source link

Read More

Tiger Video: ఓవైపు జనాన్ని భయపెడుతున్న పెద్దపులి.. సింగిల్‌గా ఫారెస్ట్‌లో చిల్ అవుతోంది, వీడియో ఇదిగో | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 10, 2026 12:28 PM IST Tiger Video: పెద్దపులి హ్యాపీగా ఆడుకోవడం ఎప్పుడైనా చూసారా? ఎవరూ లేనప్పుడు పెద్దపులి ఇలా ప్రవర్తిస్తుందా..? రాజసం, గంభీరత్వాన్ని ప్రదర్శించే పెద్దపులి రియల్ నేచర్ ఎలా ఉందో చూడండి. + పెద్దపులి ఆటపాట ఇలా సరదా సరదాగా ఉండే బొబ్బిలిని ఎప్పుడైనా చూసారా Tiger Video: పెద్దపులి ఆనందంగా ఆడుకోవడం ఎప్పుడైనా చూసారా? ఎవరూ లేనప్పుడు పెద్దపులి ఈవిధంగా ఉంటుందా, రాజసం, పెద్దపులి నడక, గంభీరతత్వం, పెద్దపులిని…

Read More

చిరకాల స్వప్నం నెరవేరింది.. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌కు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్. South Coast Railway Zone | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 05, 2026 10:51 PM IST విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు కేంద్రం గెజిట్ జారీ, జూన్ 1 నుంచి కార్యకలాపాలు, ఆంధ్రప్రదేశ్‌లో సంబరాలు, అభివృద్ధి, ఉద్యోగాలపై ఆశలు + News18 విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద స్థానికులు, టిడిపి, బిజెపి నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటూ…

Read More

సుహాస్ సినిమా పేరు మార్పు

హైదరాబాద్: టాలీవుడ్‌లో ఇటీవల సెన్సార్ బోర్డు ఆంక్షలతో దర్శకనిర్మాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల విడుదలైన సంతోష్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రానికి టైటిల్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో దానికి ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు. టైటిల్‌ను ‘ఫ్రెండ్లీ కపుల’గా మార్చాలని బోర్డు సూచించినా, చిత్ర యూనిట్ మాత్రం అందుకు నిరాకరించింది. గత నెలలో కూడా ‘వానర’ అనే చిన్న సినిమా టైటిల్‌ను ‘వనవీర’గా మార్చాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఇదే కోవలో సుహాస్, శివాని నగరం జంటగా…

Read More

ఇందాపూర్ నెయ్యిపై రగడ

మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం . చైర్మన్ తిరస్కరణ… పోడియం ఎక్కి నినాదాలు. అడుగడుగునా వాయిదాలు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి నెయ్యి సరఫరా అంశంపై శాసనమండలి మంగళవారం దద్దరిల్లింది. దీనిపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. కల్తీ నెయ్యిపై చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం…

Read More

బొత్సకు మళ్లీ అస్వస్థత…

శాసనమండలిలో ప్రసంగిస్తుండగా బొత్సకు అస్వస్థత వెంటనే మండలికి చేరుకుని పరీక్షలు చేసిన వైద్యులుప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందన్న డాక్టర్లువైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శాసనమండలిలో జరుగుతున్న చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతుండగా అస్వస్థతకు లోనయ్యారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలో బొత్స తీవ్రంగా ఇబ్బంది పడటాన్ని గమనించిన మంత్రి పయ్యావుల కేశవ్ వెంటనే స్పందించారు.బొత్స ఇబ్బందిని గుర్తించిన మంత్రి పయ్యావుల.. ప్రసంగాన్ని కాసేపు నిలిపివేసి, కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని…

Read More

కొత్తగా 2.20 లక్షల మంది వితంతువులకు పింఛన్లు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వితంతు మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో త్వరలోనే కొత్తగా 2.20 లక్షల మందికి వితంతు పింఛన్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. అర్హులైన మహిళలకు రాబోయే ఒకటి రెండు నెలల్లో ప్రతి నెలా రూ. 4 వేల చొప్పున పింఛను అందించేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీలో ప్రస్తుతం 62.34 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తున్నామని, ఇందుకోసం ఏటా…

Read More

టెన్షన్ ఫ్రీ లైఫ్ కావాలా? ఇంట్లో ఈ మొక్క పెంచండి.. మార్పు మీరు ఊహించలేరు..!

పూజా గదిలో చందనం మొక్కను ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత, శాంతి, పవిత్రత పెరుగుతుందని సుబ్రహ్మణ్య శర్మ, ఆయుర్వేద శాస్త్రం, ఆధునిక పరిశోధనలు సూచిస్తున్నాయి. Source link

Read More

రేవంత్ పాలనలో అక్రమ మైనింగ్, భూకబ్జాలు

కాంగ్రెస్ పెద్దల అక్రమాలు కనబడడం లేదా? హరీశ్‌రావు విశాలాంధ్ర – హైదరాబాద్ : పేదల ఇళ్లను కూల్చిన రేవంత్ సర్కార్‌కు కాంగ్రెస్ పెద్దలు హైదరాబాద్ నడిబొడ్డున కొండలను పిండి చేస్తుంటే కనిపిండం లేదా అని బీఆరఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సాగిస్తున్న అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ దందాల పై ఎక్స్ వేదికగా ఆయన ధ్వజమెత్తారు. రాజేంద్రనగర్ మానస హిల్స్ లో ఎలాంటి అనుమతులు లేకుండా మంత్రి…

Read More

TTD Services: "మూగ నోముతో వచ్చాం.. నవ్వు నోముతో వెళ్తున్నాం".. టిటిడి శ్రవణం ద్వారా వినికిడి లోపం ఉన్న పిల్లలకు కొత్త జీవితం..

TTD Services: టిటిడి జేఈవో డా ఎ శరత్ శ్రీ వేంకటేశ్వర శ్రవణం సేవలను ప్రశంసించారు, ప్రచారం విస్తరణ, 2026 27 అడ్మిషన్లు, ఆధునిక వసతులపై అధికారులకు సూచనలు చేశారు Source link

Read More