Viral News: మటన్ ఉడకలేదని కంప్లైంట్.. స్టేషన్‌లో పోలీసులకు ఫ్యూజులు ఔట్ | ట్రెండింగ్

Last Updated:Mar 23, 2026 4:31 PM IST Viral News: అనంతపురం జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఉగాది పండుగ నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. + తాడిపత్రిలో విచిత్రం ..మటన్ ఉడకలేదని పోలీస్ మెట్లు ఎక్కిన వ్యక్తి..  Viral News: అనంతపురం జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఉగాది పండుగ నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన…

Read More

Digi Rythu Bazaar: ఇంటికే రైతు బజార్ కూరగాయలు.. స్టీల్ సిటీలో డిజి యాప్ సేవలు విస్తృతం | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 16, 2026 1:55 PM IST Visakhapatnam: విశాఖపట్నంలో ప్రతి రోజు రైతు బజార్లో తాజా కూరగాయలు అందుబాటులో ఉంటాయి. కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే, యాప్ టాప్ చేస్తే చాలు ఇంటికి వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. + ఇలా “యాప్ ని కొడితే…  అలా వచ్చేస్తాయి కూరగాయలు..! ఏపీలో “డిజి యాప్” “digiRB” ద Digi Rythu Bazaar: ప్రపంచంలోను అటు దేశంలోనూ మనిషికి కావాల్సింది ఆహారం. ప్రతిరోజు…

Read More

Kanipakam Temple: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్.. పూర్తి వివరాలు ఇవే |

Last Updated:May 10, 2026 4:28 PM IST Kanipakam Temple: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కుటుంబంతో కలిసి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించి, విజయవంతమైన ఎన్నికలకు ఇది నూతన ఆరంభమని అన్నారు + News18 చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, స్వయంభూ మూర్తిగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. జిల్లా పర్యటనలో…

Read More

Amaravati News: బ్రేకింగ్.. అమరావతిపై కేంద్రం చారిత్రాత్మక ప్రకటన! ఇక తిరుగులేదు.. చట్టబద్ధమైన రాజధానిగా ముద్ర! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 06, 2026 10:24 PM IST మోదీ సర్కార్ కీలక ప్రకటన. ఏపీ రాజధానిపై దశాబ్ద కాలపు సస్పెన్స్‌కు తెర.. గెజిట్ విడుదల! Amaravati: బ్రేకింగ్.. అమరావతిపై కేంద్రం చారిత్రాత్మక ప్రకటన! ఇక తిరుగులేదు.. చట్టబద్ధమైన రాజధానిగా ముద్ర! ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కొనసాగుతున్న దశాబ్ద కాలపు ఉత్కంఠకు తెరపడింది! ఢిల్లీ వేదికగా వెలువడిన ఒకే ఒక్క గెజిట్ నోటిఫికేషన్ ఏపీ భవిష్యత్తును మార్చేసింది. ఇకపై అమరావతి కేవలం ఒక నగరం కాదు.. చట్టబద్ధమైన ఏకైక…

Read More

Top 10 News Today: ఈరోజు టాప్ 10 వార్తలు.. హర్మూజ్ జలసంధి క్లోజ్ నుంచి ధురందర్ రూ.1000 కోట్లు వసూళ్ల వరకు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ పోరులో, ముడి చమురు ధర బ్యారెల్‌కు 200 డాలర్లకు చేరుతుందన్న ఇరాన్ హెచ్చరికలతో ప్రపంచ దేశాలు అత్యవసర చమురు నిల్వలను బయటకు తీసేందుకు సిద్ధమవుతున్నాయి. 2. వైభవంగా రాములోరి కల్యాణోత్సవం.. భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవం రామనామ స్మరణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది….

Read More

వేసవిలో AC వాడుతున్నారా..? ముందుగా ఈ పని చేయకపోతే ఆరోగ్యానికి ప్రమాదం..! Experts suggest servicing AC before summer starts | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 07, 2026 5:50 PM IST వేసవిలో AC వినియోగం పెరుగుతోంది. శీతాకాలంలో వాడకపోవడం వల్ల దుమ్ము, ఫంగస్ పేరుకుపోతాయి. సర్వీసింగ్ చేయకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. + డస్ట్, ఫంగస్ ప్రమాదం… AC సర్వీసింగ్ లేకపోతే ఆరోగ్యానికి ముప్పు వేసవికాలం మొదలవుతుండడంతో ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ ఎయిర్ కండిషనర్ల వినియోగం ఒక్కసారిగా పెరుగుతోంది. చల్లని గాలి కోసం చాలామంది వెంటనే ACలను ఆన్ చేస్తారు. అయితే శీతాకాలంలో ఎక్కువగా వాడకపోవడం వల్ల ACలలో దుమ్ము,…

Read More

అంతా రెప్పపాటులో జరిగిపోయింది

. గంగవరంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఐదుగురు మృతి. మృతులు బెంగుళూరు వాసులు. అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు.. అతివేగమే ప్రమాడానికి కారణం విశాలాంధ్ర – గంగవరం : మండలంలోని వై ఎస్ ఆర్ కూడలి సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగుళూరు కు చెందిన ఓ కుటుంబం బుధవారం ఉదయం తిరుమలకు వెళ్ళుతుండగా మార్గమద్యంలో ప్రమాదం జరిగింది. రోడ్డు పై వెళుతున్న లారిని వెనక భాగంలో కారు దీకోంది. దీనితో…

Read More

Today Top 10 News: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

Tiger Zone: పాపికొండలు ఫారెస్ట్‌లోకి మరో 2 పులులు..! షాకింగ్ విషయాలు చెప్పిన అధికారులు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 25, 2026 9:46 PM IST Tiger Facts: దేశంలో పెద్దపులులకు సంబంధించి వాటి సంఖ్య అతి తక్కువగా ఉంది. వాటిలో ప్రధానంగా ఏపీ, తెలంగాణలో విస్తరించి ఉన్న నల్లమల్ల ఫారెస్ట్‌లో 60కి పైగా పెద్ద పులులు ఉన్నట్లుగా ఫారెస్ట్ అధికారులు ఒక అంచనా వేశారు. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. + Tiger Facts Tiger Facts: దేశంలో పెద్దపులులకు సంబంధించి వాటి సంఖ్య అతి తక్కువగా…

Read More

దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం

దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరంజిత్ సింగ్ సంధుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో భారత్ తరఫున అమెరికాలో రాయబారిగా పనిచేసిన సంధు, భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని ట్రంప్ పేర్కొన్నారు.ఈ విషయాన్ని ఆయన ట్రూత్ సోషల్ వేదికగా షేర్ చేసిన పోస్టులో వెల్లడించారు. దిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన తరణ్‌జీత్ సింగ్ సంధుకు అభినందనలు. అనుభవజ్ఞుడైన దౌత్యవేత్తగా, అమెరికా మాజీ రాయబారిగా భారత్-అమెరికా…

Read More