బాధితులకు పోగొట్టుకున్న డబ్బులు అందజేత…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా):- మండల పరిధిలోని కేశేపల్లి గ్రామం సమీపంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద రోడ్డుపై లక్ష్మీనరసింహులు అనే విద్యార్థికి మార్చి 31 న డబ్బులు దొరికాయి.వీటిని విద్యార్థి ఉపాధ్యాయుడు శాంత్ ప్రకాష్ రెడ్డికి అందజేశారు. సమస్యను నార్పల ఎస్సై సాగర్ దృష్టికి తీసుకెళ్లడంతో, పోలీసులు పూర్తి విచారణ నిర్వహించారు. బాధితుడు జుల కాల్వ గ్రామానికి చెందిన రవీంద్రకు గురువారం పోలీస్ స్టేషన్లో ఎస్సై చేతుల మీదుగా 49000 రూపాయలు అప్పగించారు. నిజాయితీతో…

Read More

Fire Accident on Tirumala Ghat Road | తిరుమల ఘాట్ రోడ్లో అగ్ని ప్రమాదం | #local18V

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ఒక టాటా సుమోలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జీఎన్సీ టోల్ గేట్ సమీపంలోని దివ్వరామం వద్ద ఈ ఘటన జరిగింది. ఎల్బీనగర్ నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు బయలుదేరిన వాహనం, సుమారు 4:50 ప్రాంతంలో తిరుపతి టోల్ గేట్ను దాటింది. అనంతరం వేగంగా తిరుమల వైపు ప్రయాణిస్తున్న సమయంలో, సాయంత్రం 5:15 ప్రాంతానికి చేరుకునే సమయంలో అకస్మాత్తుగా వాహనంలో మంటలు చెలరేగాయి.వాహనం బ్యాటరీ అధికంగా వేడెక్కడం వల్ల ఈ…

Read More

ఆంధ్రప్రదేశ్‌లో రామరాజ్యం స్థాపన – Visalaandhra

సీఎం నారా చంద్రబాబు నాయుడు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన కళ్యాణ వేదిక శ్రీరాముడు, శ్రీవారి అనుగ్రహంతో ప్రజా రాజధానిగా అమరావతి విశాలాంధ్ర – తిరుమల: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి సన్నిధిలో బుధవారం సాయంత్రం నిర్వహించిన శ్రీ సీతారాముల దివ్య కళ్యాణోత్సవం అనంతరం కళ్యాణ వేదిక వద్ద భక్తులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.జై శ్రీరామ్ నినాదాలతో ముఖ్యమంత్రి వేదికపై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఒంటిమిట్ట శ్రీరాముడు మరియు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి…

Read More

Fake Mutton: హాఫ్ రేటుకే కిలో మటన్.. ఎగబడ్డ జనం, ఏం మాంసం అమ్మాడో తెలిసి అంతా షాక్ | ట్రెండింగ్

Last Updated:Apr 02, 2026 8:15 PM IST కాకినాడలో అక్రమ మాంసం ఆశ్చర్యపోయిన ప్రజలు + Fake Mutton Fake Mutton: మాంసం తక్కువ రేట్లకు వస్తుంది కదా అని సరదా పడి తీసుకుంటున్నారా..! మార్కెట్లో కేజీ 1200 రూపాయలు ఉన్న మటన్ కేవలం రూ. 600కే వచ్చేస్తుంది భలే భలే అని ఇంటికి పట్టుకెళ్తున్నారా అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే. చికెన్ తో సమానంగా మటన్ వస్తుందని ఆశ్చర్యానికి లోనై మటన్…

Read More

పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ జూన్ నాటికి పూర్తయ్యేనా….?

రువు ప్రాంత ప్రజల కష్టాలు తీరే నా , వలసలు ఆగేనా*? ప్రాజెక్ట్ పూర్తికి బడ్జెట్ తో కాకుండా 4000 కోట్లు నిధులు కేటాయించాలి సీపీఐ రాష్ట కార్యదర్శి జి ఈశ్వరయ్య దోర్నాల పుల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ను ఈ సంవత్సరం జూన్ నాటికి పూర్తిచేస్టారా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించ్చారు.గురువారం దోర్నాల వద్ద వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాపనులను సిపిఐ మార్కాపురం జిల్లా నాయకులతో కలిసి ప్రాజెక్ట్ ను…

Read More

Nara Lokesh: ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రులు గెలిచిన రోజు.. ఎమోషన్ డే: నారా లోకేశ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 02, 2026 6:45 PM IST Nara Lokesh: ఈరోజు ఎంతో చారిత్రాత్మకమైన రోజు.. ఐదు కోట్ల మంది ఆంధ్రులు గెలిచిన రోజు అని మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ దేశంలోని అన్ని పార్టీలు ఏపీకి రాజధాని విషయంలో మద్దతు తెలిపాయని ఆనందించారు. ఇప్పుడే కాదు ఆనాడు కూడా అన్ని పార్టీలు అమరావతికి మద్దతును ఇచ్చాయని తెలిపారు. nara lokesh Nara Lokesh: ఈరోజు ఎంతో చారిత్రాత్మకమైన రోజు.. ఐదు…

Read More

6నుంచి ‘పది’ మూల్యాంకనం – Visalaandhra

*ట్యాబ్ లతోతప్పులు లేని దిద్దుబాట్లే లక్ష్యం*డిజిటల్ విధానంతో మార్కుల పరిశీలన (విశాలాంధ్ర-చిత్తూరు) మార్చి 16వ తేదీన ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు గురువారంతో ముగిశాయి. విద్యాశాఖ ఇక మూల్యాంకన ప్రక్రియపై దృష్టి సారించింది. ఈ నెల 6వ తేదీ సోమవారం నుంచి జవాబు పత్రాల దిద్దుబాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. పది రోజుల పాటు ఈ మూల్యాంకనం జరగనుది. జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇందుకోసం పక్కా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది…

Read More

Digambara Swamis: విశాఖ వీధుల్లో తిరుగుతున్న దిగంబర స్వాములు.. ఏంది సామి ఇది మేం ఎప్పుడూ చూడలా | ట్రెండింగ్

Last Updated:Apr 02, 2026 5:46 PM IST Digambara Swamis: దిగంబరులు మన తెలుగు రాష్ట్రానికి విచ్చేశారు. ఒంటిపై నూలు పోగు లేకుండా పూర్తిగా నగ్నంగా నగర వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్న వారిని చూసి జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. Digambara Swamis Digambara Swamis: దిగంబరులు మన తెలుగు రాష్ట్రానికి విచ్చేశారు. ఒంటిపై నూలు పోగు లేకుండా పూర్తిగా నగ్నంగా నగర వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్న వారిని చూసి జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం…

Read More

అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం – Visalaandhra

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ అమరావతి బిల్లుకు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అనంతరం ఈ బిల్లును కేంద్రం.. రాష్ట్రపతికి పంపనుంది. ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత గెజిట్‌ నోటిఫికేషన్ విడుదలకానుంది. దీంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి అమల్లోకి రానుంది.  అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎంపీ…

Read More

Easter Festival: ఈస్టర్‌ ప్రత్యేకత ఇదే..హోలీ వీక్ అంటే ఏంటీ..? |

Last Updated:Apr 02, 2026 4:52 PM IST Easter Festival: క్రైస్తవ మతంలో అత్యంత ముఖ్యమైనదిగా భావించబడుతుంది.ఈస్టర్‌కు ముందు వచ్చే పవిత్ర వారాన్ని “హోలీ వీక్”గా పిలుస్తారు. ఈ వారంలో ప్రతి రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. + ఈస్టర్‌ ప్రత్యేకత ఇదే Easter Festival: క్రైస్తవుల అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన ఈస్టర్‌ను విశ్వాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు సిలువపై మరణించిన తరువాత మూడవ రోజున…

Read More