Extra Marital Affair: భర్త, ప్రియుడితో పాటు ఓ రౌడీషీటర్.. ఈ ఆంటీ ఎంతకి తెగించిందో తెలిస్తే.. | ట్రెండింగ్

Last Updated:Apr 24, 2026 12:23 PM IST Extra Marital Affair : వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు పెట్టుకునే కొందరికి మూడు ముళ్ల బంధం ముళ్ల కంచెగా మారుతోంది. జీవితాంతం కలిసి ఉంటానని భర్తతో వేసిన ఏడు అడుగులు, పెళ్లి నాటి ప్రమాణాలను ఇట్టే మర్చిపోతున్నారు కొందరు వివాహిత మహిళలు. తమ శారీరక సుఖం,వ్యామోహంతో ఏర్పడిన పరిచయాలను చూసి మురిసిపోతున్నారు. Shocking Extra Marital Affair Extra Marital Affair : వివాహేతర సంబంధాలు,…

Read More

హైదరాబాద్, తిరుపతిని కనెక్ట్ చేస్తూ 18 ప్రత్యేక రైళ్లు | Good news to Tirupati Travellers South Central Railways announced more trains |

07052 రైలు రక్సౌల్ నుంచి తిరుపతి వరకు ప్రతి గురువారం 3.15కి బయల్దేరి శనివారం ఉదయం 9.30కి చేరుతుంది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్డు, తెలంగాణలోని తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం) Source link

Read More

RTI Online: ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు.. ఇక సమాచార హక్కు దరఖాస్తు ఆన్‌లైన్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 22, 2026 9:45 AM IST RTI Online: మీరు సమాచార హక్కు చట్టం కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కొత్త విధానం వచ్చేసింది. ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం. ఇక ఆర్టీఐ సమాచారం ఆన్‌లైన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం (RTI) అమలును పూర్తిగా డిజిటల్ చేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 25 జారీ చేసింది. RTI…

Read More

ఉత్కంఠకు తెర.. టీవీకేకు వీసీకే మద్దతు

తమిళనాడులో విజయ్‌ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటుచేస్తారనే ఉత్కంఠకు తెరపడినట్లే కనిపిస్తోంది. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK)  ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను ఎట్టకేలకు చేరుకుంది. కీలక పరిణామంలో, విదుతలై చిరుతైగల్ కచ్చి (VCK) పార్టీ టీవీకేకు తన మద్దతును ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం వీసీకే అధినేత తిరుమావళవన్ తన పార్టీ మద్దతును విజయ్‌కు తెలుపుతూ అధికారిక లేఖను అందజేశారు. ఇప్పటికే కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు టీవీకేకు మద్దతు…

Read More

మోదీపై పోరుకు తరుణమిదే!

. రూపాయితోపాటు మోదీ గ్రాఫ్ పతనం. ఈయూ, అమెరికాతో ఒప్పందాలు భారత్‌కే నష్టం. ఎన్‌డీఏ పాలనలో అప్ప్పులపాలైన దేశం. సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో రామకృష్ణ. ఎలాంటి పోరాటానికైనా రైతులు సిద్ధం: వెంకయ్య. సమస్యను గాలికొదిలేసి లడ్డూ రాజకీయం. మత విభజన రాజకీయాలపై పోరాడతాం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరో – కాకినాడ : ఆరఎసఎస్, బీజేపీ, ప్రాని మోదీకి వ్యతిరేకంగా పోరాడటానికి సరైన తరుణమిదేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. దేశంలో…

Read More

రైతన్నల ప్రతిభకు రాష్ట్ర స్థాయి గుర్తింపు.. రూ.25 వేల నగదు బహుమతితో రాష్ట్ర స్థాయి పురస్కారాలు! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 08, 2026 2:13 PM IST వినూత్న రైతు పురస్కారాలకు  దరఖాస్తుల ఆహ్వానం News18 ఆంధ్రప్రదేశ్‌లో వినూత్న వ్యవసాయ పద్ధతులతో సరికొత్త మార్గాలను సృష్టిస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వ్యవసాయ రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన రైతులను గుర్తించి సత్కరించేందుకు ప్రత్యేక పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2022 సంవత్సరం నుంచి ANGRAU స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది నాలుగు వినూత్న రైతు పురస్కారాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన…

Read More

Live News: చౌడేశ్వరి పరువుహత్య కేసులో కీలక పరిణామం.. సీఐపై సస్పెన్షన్ వేటు |

Live News Today: పల్నాడు జిల్లాలో గత నెల 18న జరిగిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాచర్ల సీఐ వెంకట రమణను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హత్యలో చౌడేశ్వరి తల్లిదండ్రులతో పాటు సీఐ పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో వెల్లడవడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ప్రియుడు నాగరాజును వివాహం చేసుకున్నందుకు ఆగ్రహించిన తల్లిదండ్రులు, తమను విరుద్ధంగా వెళ్లిన కూతుర్ని హతమార్చాలని నిర్ణయించుకున్నారు….

Read More

ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్‌లో నవ్వులాటలు

గాల్లో మేడలు కడుతున్నారని ఎగతాళి తెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహంకారంతో అంటారో, అతితెలివితో మాటాడుతారో తెలీడు. ఆయన ప్రకటనలు, సోషల్ మీడియాలో పోస్టులు చాలా విడ్డూరంగా ఉంటాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ మీడియా ఎగతాళి చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాల్లో మేడలు కడుతున్నారని ఇరాన్ మీడియా వెక్కిరించింది. ఇరాన్ తో ఒప్పందానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేసింది. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ… ఇరాన్‌తో త్వరలో ఓ…

Read More

వాటర్ పాజిటివ్ హాస్పిటల్ గా మారుద్దాం!

సూపరింటెండెంట్ డా.మల్లీశ్వరివిశాలాంధ్ర అనంతపురం టౌన్ : స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా “వాటర్ పాజిటివ్ ఆంధ్రా” థీమ్‌ అమలు అవగాహనతో సాధ్యమని, మన ఆసుపత్రి వాటర్ పాజిటివ్ హాస్పిటల్ గా మార్చడానికి సమిష్టి కృషి అవసరం అని సూపరింటెండెంట్ డా.మల్లీశ్వరి అన్నారు.ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ శనివారం జరిగిన స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా జరిగిన ప్రతిజ్ఞా కార్యక్రమంలో మాట్లాడుతూ…“నీటిని సంరక్షించడం, వ్యర్థ నీటిని పునర్వినియోగం చేయడం, భూగర్భ జలాలను పెంచడం ఆవశ్యకతను…

Read More

అక్రమ కట్టడాల కూల్చివేతను పర్యవేక్షించిన జేసీ ప్రభాకర్ రెడ్డి

విశాలాంధ్ర, యాడికి: మండల కేంద్రంలోని శ్రీ శివలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయ భూములపై నిర్మించబడిన అక్రమ కట్టడాల తొలగింపు పనులను మంగళవారం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేవస్థాన భూములను ఆక్రమించి నిర్మించిన షాపులు, వాణిజ్య సముదాయాలు వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.ఆలయం తూర్పు భాగంలో ఉన్న భోగా లింగేశ్వర స్వామి ఆలయం దర్శనానికి అడ్డుగా నిర్మించిన షాపులను అధికారులు ఇప్పటికే తొలగించడం ప్రారంభించారని…

Read More