Gold Silver Rates: పసిడి పతనానికి బ్రేక్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుత రేట్స్ ఇవే |

24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరిగి రూ. 1,44,550 నుంచి రూ. 1,44,710కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.150 పెరిగి రూ. 1,32,500 నుంచి రూ. 1,32,650కి చేరింది. ఇక 18 క్యారట్ బంగారం ధర రూ.120 పెరిగి రూ.1,08,410 నుంచి రూ. 1,08,530కి చేరింది. Source link

Read More

Mega Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 15న ఆంధ్ర యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా! అటెండ్ అయితే జాబ్ రావడం పక్కా..

ఏయూ యుఈఐజీబీ ఆధ్వర్యంలో విశాఖలో ఏప్రిల్ 15 ఉదయం మెగా జాబ్ మేళా, 400 పోస్టులకు ఇంటర్వ్యూలు, 18 నుంచి 35 ఏళ్ల నిరుద్యోగులకు 15 నుంచి 30 వేల వేతనంతో అవకాశాలు Source link

Read More

Shivraj Singh Chouhan | శ్రీవారి సేవలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికారు.#ShivrajSinghChouhan #tirumalatemple #tirumalanews Source link

Read More

చిన్నారుల నాట్యానికి నంది పురస్కారం.. శ్రీకాకుళం అకాడమీ ఘనత..! Rajyashyamal Dance Academy students win Nandi Puraskaram. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 01, 2026 6:07 PM IST రాజ్యశ్యామల డాన్స్ అకాడమీ శిష్యబృందం “శివోహం”లో అద్భుత నృత్యం చేసి నంది పురస్కారం సాధించింది. లీలా కృష్ణ రెడ్డి మార్గదర్శకత్వం, చిన్నారుల ప్రతిభకు ప్రశంసలు లభించాయి. + విద్యార్థుల ప్రతిభ అదుర్స్  రాష్ట్ర వేదికపై మెరిసిన రాజ్యశ్యామల శిష్యులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజ్యశ్యామల డాన్స్ అకాడమీ మరోసారి తమ ప్రతిభతో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. గురువు లీలా కృష్ణ రెడ్డి మార్గదర్శకత్వంలో శిక్షణ పొందుతున్న…

Read More

Tamil Devotees Offer Prayers at Tirumala | విజయ్ గెలుపు.. తిరుమలలో తమిళ భక్తుల మొక్కులు

తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం మధ్య తమిళనాడుకు చెందిన భక్తులు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచారు. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో TVK పార్టీ ఘన విజయం సాధించడంతో, ఆ పార్టీ విజయంకోసం ముందుగానే శ్రీవారిని ప్రార్థించినట్లు భక్తులు తెలిపారు. తమ కోరిక నెరవేరడంతో తిరుమలకు వచ్చి మొక్కు చెల్లించుకున్నామని, ఇది తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని వారు పేర్కొన్నారు. భక్తి, రాజకీయ ఆశయం కలిసి ఒక ప్రత్యేక అనుభూతిని కలిగించాయని, శ్రీవారి కృప లేకుండా ఇది సాధ్యం కాలేదని వారు…

Read More

Car Rental Scam: ఎక్కువ రెంట్ ఇస్తానంటూ కార్లతో మాయం.. కొత్త తరహా స్కామ్ చేసిన కేటుగాడు | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 21, 2026 3:42 PM IST డబ్బులు ఎక్కువ ఇస్తామంటే ఎవరైనా ఆశ పడతారు. మరీ ముఖ్యంగా కార్లు, బైక్స్, వెహికల్స్ రెంట్‌కి ఇచ్చే ట్రావెల్స్ యజమానులు ఇందుకు తక్కువ ఏమి కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో కూడా ఇలాంటి మోసమే ఒకటి జరిగింది. కార్లను బాడుగకు తీసుకుని EMI చెల్లిస్తానని చెప్పి ఊడయిస్తున్న వ్యక్తి  డబ్బులు ఎక్కువ ఇస్తామంటే ఎవరైనా ఆశ పడతారు. మరీ ముఖ్యంగా కార్లు, బైక్స్, వెహికల్స్ రెంట్‌కి ఇచ్చే…

Read More

కాంగ్రెస్‌కు ‘ఆత్మనిర్భర్ భారత’ గిట్టదు

నిరాశావాదులు వాళ్లు అంటూ రాహుల్‌కు మోదీ చురకలున్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ‘ఆత్మనిర్భర్ భారత’ అంటే గిట్టదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపైన, కాంగ్రెస్ పార్టీపైనా గుజరాత్‌లోని సూరత్‌లో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ధ్వజమెత్తారు. దేశంలో కొందరు నిరాశావాదులు ఉన్నారనీ, ‘అత్మనిర్భర్ భారత’ ప్రచారాన్ని, దేశ దృఢ సంకల్పన్ని విమర్శించడమే వీళ్లు పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఇతర దేశాలపై ఆధారపడం వల్ల ఏ దేశం తాను నిజంగా సాధించాల్సిన అభివృద్ధిని…

Read More

విశాఖ రైల్వే స్టేషన్‌లో బిగ్ రీలీఫ్.. రాపిడో పికప్ పాయింట్ ప్రారంభం..! special rapido pickup point opened at visakha railway station. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 17, 2026 8:26 PM IST విశాఖ రైల్వే స్టేషన్ వద్ద ఈస్ట్ కోస్ట్ రైల్వే రాపిడో ప్రత్యేక పికప్ పాయింట్ ప్రారంభం, లలిత్ బోహ్రా ఆవిష్కరణ, ప్రయాణికులకు వేచి సమయం తగ్గి లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుదల విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో రాపిడో పికప్ సౌకర్యం ప్రారంభం విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు చేరుకునే ప్రయాణికులకు ఇక పెద్ద ఊరట లభించ నుంది. స్టేషన్ పరిసరాల్లో రైడ్ బుకింగ్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈస్ట్…

Read More

పోలవరం ప్రాంతంలో పెద్దపులి సంచారం.. 11 గ్రామాలకు హై అలర్ట్

ఏలూరు జిల్లా పోలవరం మండలం, పాపికొండలు నేషనల్ పార్క్ పరిధిలో ఒక పెద్దపులి సంచరిస్తుండటం స్థానిక ఏజెన్సీ గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో, తాజాగా ఉప్పారేల్లి పరిసర ప్రాంతాల్లో పులి కదలికలు స్పష్టంగా కనిపించడంతో అటవీశాఖ అప్రమత్తమైంది. పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటకుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గోదావరి నదిలో పర్యాటక బోట్ల రాకపోకలను, అలాగే స్థానిక…

Read More

తెలంగాణ ఇక్కడి భూమిపుత్రుల జాగీర్‌: కేటీఆర్‌

పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌తెలంగాణ ఇక్కడున్న నాలుగు కోట్ల మంది భూమి పుత్రుల జాగీరని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. అయితే, ఇక్కడికి ఎవరైనా రావొచ్చని స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలంగాణకు వస్తే అడ్డుకుంటామని ఎవరూ చెప్పలేదని పేర్కొన్నారు. అయితే తెలంగాణ ఆవిర్భావం రోజు హైదరాబాద్‌లో సభ పెడతానంటే ఎలా? అని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ మీ అయ్య జాగీరా?్ణ్ణ అంటూ మంగళవారం పవన్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా కేటీఆర్‌…

Read More