గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ-దిశ

ప్రజా సాధికారత, సంపద సృష్టే లక్ష్యం. బిల్ గేట్స్‌తో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలుపై గేట్స్ ప్రశంస. డిజిటల్ విప్లవంలో సీఎం పాత్ర కీలకమంటూ కితాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశ-దిశ ఏర్పడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ అమరావతి రాక చారిత్రాత్మకంగా నిలుస్తుందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల సాధికారతకు ఇది…

Read More

‘సింగూరు ప్రాజెక్టు’ పనులుపూర్తి చేయండి

. టెక్నికల్ కమిటీని నియమించండి. పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్‌కు డీపీఆర్‌లు. అధికారులకు మంత్రుల ఆదేశం విశాలాంధ్ర – హైదరాబాద్: యుద్ధ ప్రాతిపదికన సింగూరు ప్రాజెక్టు డ్యామ్ సేఫ్టీ పనులు పూర్తి చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన సింగూరు ప్రాజెక్టు డ్యామ్ సేఫ్టీ పై మంత్రులు దామోదర్ రాజ నర్సింహ, వివేక్ వెంకటస్వామి, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ఈ. శ్రీధర్, ఈఎన్సీలు, ఇంజినీరింగ్ శాఖ…

Read More

Amaravati Farmers Visit Kanipakam Temple | కాణిపాకంలో మొక్కులు తీర్చుకున్న అమరావతి రైతులు

అమరావతి రాజధానికి ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంతో అమరావతి రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ మొక్కుల ప్రకారం చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.#KanipakamTemple #AmaravatiFarmers #andhrapradesh Source link

Read More

నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. పాలకొండలో భారీ జాబ్ మేళా.. ఒకే చోట ఉద్యోగ అవకాశాలు..! Palakonda job mela |

Last Updated:Apr 26, 2026 7:39 PM IST పాలకొండలో ఈనెల 29న భారీ జాబ్ మేళా, పార్వతిపురం మన్యం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు, 10 కంపెనీలు ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తాయి 29న పాలకొండలో భారీ జాబ్ మేళానిరుద్యోగ యువతకు సువర్ణావకాశం నిరుద్యోగ యువతకు ఆశాకిరణంగా నిలిచే భారీ జాబ్ మేళా పాలకొండలో జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా…

Read More

వేసవి సెలవుల్లో విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించాలి..

తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉండాలి.. ఎం ఈ ఓ గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; వేసవి సెలవుల్లో విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించాలని, తల్లిదండ్రుల సంరక్షణలో నే ఉండాలని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని తెలిపారు. ఈ సెలవుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఎటువంటి పరిస్థితులలో ఆదనపు తరగతులు నిర్వహించరాదని వారు తెలిపారు. విద్యార్థులు ఎండాకాలంలో ఎండ అధికంగా ఉన్నందున ఎవరు…

Read More

Free Electricity: గుడ్ న్యూస్.. వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. మంత్రి కీలక ప్రకటన |

Last Updated:Feb 21, 2026 10:21 PM IST Free Electricity: గొట్టిపాటి రవికుమార్ ప్రకటించిన కూటమి ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలు, ఉచిత విద్యుత్, చార్జీల తగ్గింపు, పీఎం సూర్యఘర్ పథకం, చంద్రబాబు నాయుడు సంస్కరణలు కీలకంగా నిలిచాయి. Source link

Read More

ఐపీఎస్ సునీల్‌కు చుక్కెదురు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి ఎం.సునీల్‌నాయక్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ అర్హతపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ నెల 12 వరకు సునీల్ నాయక్ విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సునీల్ నాయక్ విచారణ సోమవారంతో ముగియనుండగా… దర్యాప్తు అధికారి విజ్ఞప్తి మేరకు విచారణను హైకోర్టు పొడిగించింది. అలాగే సునీల్ నాయక్ దాఖలు…

Read More

Rare Incident: గుడ్డు పెట్టిన కోడిపుంజు! ఊరంతా షాక్.. ప్రకృతి వైపరీత్యమా? వింత సంకేతమా? | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 30, 2026 2:32 PM IST శ్రీకాకుళం బొర్రంపేటలో కోడిపుంజు గుడ్డు పెట్టడం సంచలనం. Satish ఇంట్లో ఘటన. Poultry శాస్త్రవేత్త Balakrishna దీన్ని అరుదైన జన్యు మార్పుగా వివరించారు. కోడిపుంజు గుడ్డు పెట్టింది..శ్రీకాకుళం జిల్లా బొర్రంపేటలో అరుదైన ఘటన! శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్పేట మండలం బొర్రంపేటలో చోటుచేసుకున్న ఒక విశేష ఘటన స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా కోడిపెట్ట గుడ్లు పెట్టడం ప్రకృతి సహజ ధర్మం. కానీ ఇక్కడ ఒక కోడిపుంజు గుడ్డు…

Read More

సుప్రీంకోర్టులో మల్లారెడ్డికి దక్కని ఊరట

సుప్రీంకోర్టులో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిలకు చుక్కెదురైంది. జీడిమెట్ల భూ సర్వేకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు.మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని జీడిమెట్ల సర్వే నం. 82/1/ఈఈలో గల 0.33 గుంటల భూమికి హద్దులు నిర్ణయించాలని కోరుతూ శేరి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తొలుత హైకోర్టును ఆశ్రయించారు. తన భూమికి వెళ్లే దారిని మూసివేశారని,…

Read More

విశాఖపట్నంలో బాంబు బెదిరింపు ఫేక్ మెయిల్స్ కలకలం, పోలీసులు అలర్ట్. Bomb threat fake mails stir in Visakhapatnam cyber investigation | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 25, 2026 3:36 PM IST విశాఖపట్నం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు ఫేక్ మెయిల్ రావడంతో పోలీసులు, బాంబు స్క్వాడ్, స్నిఫర్ డాగ్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. సైబర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. + విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు…! క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పోలీసులు తాజాగా అనంతపురంలో కలకలం రేపిన బాంబు బెదిరింపు మెయిల్ ఘటన మరువకముందే.. విశాఖపట్నంలో మరోసారి అలాంటి ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కోర్టు వ్యవస్థలతోనే ఆటలాడుతున్న…

Read More