Elephants Death: విద్యుత్ కంచెలకు తగిలి నేలకొరిగిన గజరాజులు.. అమర్చింది ఎవరో తెలుసా..? |

Last Updated:Mar 09, 2026 12:43 PM IST Elephant Death: తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. నెరబైలు పంచాయతీ పరిధిలోని ఫారెస్ట్ బంగ్లా దగ్గర రెండు ఏనుగులు ప్రాణాలు విడిచాయి. + విద్యుత్ కంచెలకు తగిలి 2 ఏనుగుల మృతి..! Elephant Death: అడవిలో ఉండాల్సిన క్రూరమృగాలు, వన్య ప్రాణులు జనావాసాల మధ్యకు వస్తే మృత్యువు తప్పదని మరోసారి రుజువైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల సంతతి అత్యధికంగా ఉండే ఉత్తరాంధ్ర, రాయలసీమలోని…

Read More

CM Chandrababu: ‘బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’.. కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు ఫైర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 23, 2026 3:27 PM IST రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు మృతిచెందిన ఘన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. News18 తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాలు సేవించి నలుగురు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నగరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, లాలచెరువు తదితర ప్రాంతాలకు చెందిన పలువురు అనధికారిక వ్యాపారి విక్రయించిన పాలు తాగడం వల్లే ఈ…

Read More

Telangana News Updates: వడదెబ్బ పరిహారం పెంచిన ప్రభుత్వం.. బాధితులకు రూ.4లక్షలు |

AP News Updates: ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వీరు దాదాపు 6 నెలల పాటూ పాలన సాగిస్తారు. లేదా ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యేవరకు ఈ విధుల్లో ఉంటారు. తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారుల పాలన ఉంటుంది. ఇందుకు సంబంధించి…

Read More

రాష్ట్రంలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు: సీఎం రేవంత్

నకిలీ ఉద్యోగులను సృష్టించిన ఏజెన్సీలపై ఆడిట్ చేసి కేసులు పెట్టాలని ఆదేశం ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్‌పై కఠినంగా లేకుంటే కలెక్టర్లపై చర్యలని హెచ్చరికరాష్ట్రంలో సుమారు 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారని, వారంతా కనీసం ఆధార్ కార్డు కూడా లేకుండా ఏళ్లుగా జీతాలు తీసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన విషయం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న 1.70 లక్షల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఈ నకిలీ ఉద్యోగులను గుర్తించినట్లు తెలిపారు….

Read More

ప్రపంచ వృద్ధిలో 16 శాతం భారత్‌దే: మోదీ

దిల్లీ:ప్రపంచ వృద్ధిలో 16% భారతదేశ అని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ ఆర్థిక రంగాన్ని వృద్ధిపథంలో నడిపించే సత్తా కలిగిన వాహకంగా భారత దేశం అవతరిస్తోందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. 21వ శతాబ్దిలో భారత్‌ సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌పై స్వారీ చేస్తోందన్నారు. ఈ పరుగును ఒత్తిడితోనే అనివార్య పరిస్థితులతోనో ప్రారంభించలేదని, దృఢమైన విశ్వాసంతో మార్పును తీసుకురావాలన్న నిబద్ధతతో చేపట్టామని తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక…

Read More

తెలంగాణలో హెల్త్ ఏటీఎంల ప్రారంభం.. నిమిషాల్లో 130 టెస్టులు ఉచితం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులకు, రిపోర్టుల కోసం రోజుల పాటు ఎదురుచూడాల్సిన ఇబ్బందులకు ముగింపు పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. వైద్యారోగ్య సేవలను బలోపేతం చేసే దిశగా, పేదలకు వేగవంతమైన మరియు నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఁహెల్త్ ఏటీఎంఁలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ యంత్రాల ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే సుమారు 130 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు. ఈ వినూత్న…

Read More

Today Top 10 News: హర్మూజ్‌ జలసంధిలో ఉద్రిక్తత.. ఇరాన్ దాడుల్లో భారతీయులకు గాయాలు | తెలంగాణ వార్తలు

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోలేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ 90 లక్షల ఓట్లను తొలగించడం వల్లే బీజేపీకి లబ్ధి చేకూరిందని ఆమె ఆరోపించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేయనని సంచలన ప్రకటన చేశారు. ఇండియా కూటమి బలోపేతం కోసం తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. 2. స్టాలిన్ ఓటమిపై కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు తమిళనాడులో విజయ్ సాధించిన విజయంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు….

Read More

కాణిపాక వినాయకుడిని దర్శించిన మంత్రి డోలా వీరాంజీనేయ స్వామి.. రాష్ట్ర అభివృద్ధికి ప్రార్థనలు..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 15, 2026 10:12 PM IST మంత్రి డోలా వీరాంజనేయ స్వామి కుటుంబంతో కలిసి కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని దర్శించారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. + కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకోన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి (Sri Varasiddhi Vinayaka Swamy Temple)ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ…

Read More

Ontimitta Temple: ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధం.. ట్రాఫిక్ మళ్లింపుపై పూర్తి వివరాలు ఇవే..

ఏప్రిల్ 1న ఒంటిమిట్ట శ్రీ సీతారామ కళ్యాణం సందర్భంగా కడప ఒంటిమిట్ట రేణిగుంట రహదారులపై ట్రాఫిక్ మళ్లింపు, 18 పార్కింగ్ స్థలాలు, సీఎం నారా చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు. Source link

Read More

ప్రియాంశ్, కనోలీ అద్భుతంగా ఆడారు

అలా షాట్‌లు కొట్టడానికి తెగింపు ఉండాలి: శ్రేయస్ క్రీడలు: ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ దూసుకుపోతోంది. ఆరింట ఐదు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజాగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 భారీ పరుగులు చేసింది. ఇందులో యువ బ్యాటర్లు ప్రియాంశ్ ఆర్య (93), కనోలీ (87) చెలరేగారు. వీరిద్దరూ కలిసి 80 బంతుల్లో 186 పరుగుల…

Read More