Headlines

మృతుని కుటుంబానికి ఆర్థిక సహయం అందజేత

విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని గవిగట్టు గ్రామానికి చెందిన హరిజన ఉశేని ఇటీవల అనారోగ్యంతో భాధపడుతూ సోమవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు గవిగట్టు మునిస్వామి, ఈరన్న మంగళవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం భమట్టి ఖర్చులకు గాను 30వేల రూపాయలు టిడిపి నాయకులు మునిస్వామి, గ్రామ విఆర్వో నర్సింహులు చేతులు మీదుగా మృతుని కుటుంబసభ్యులకు అందజేశారు. తమ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినందుకు…

Read More

ధర్మవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి

శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్యవిశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్డీవో గా విధులు నిర్వర్తిస్తున్న సూర్యనారాయణ రెడ్డి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య ప్రత్యేక అధికారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వము, కలెక్టర్ ఆదేశాల మేరకు తాను బాధ్యతలను స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తన విధులను బాధ్యతగా నిర్వర్తిస్తానని, పురపాలక ప్రజలకు న్యాయం చేకూర్చుతారని తెలిపారు. పట్టణములో రోజువారి…

Read More

ఉగాది వేళ సింహాచలంలో ఆధ్యాత్మిక వైభవం.. స్వామివారి సన్నిధిలో విశేష ఘట్టాలు..! Ugadi festival celebrated grandly at Simhachalam Swamivari Temple. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 2:42 PM IST ఉగాది పర్వదినం సందర్భంగా సింహాచలం దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. విశేష అర్చనలు, పచ్చడి నివేదన, పంచాంగ పఠనం, కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. + సింహాచలంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోయింది. తెల్లవారుజామున నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడగా, శ్రీస్వామివారికి విశేష అర్చనలు, ఉగాది పచ్చడి…

Read More

లేబర్ కోడ్ లను రద్దు చేయాలని నిరసిస్తూ ధర్నా

విశాలాంధ్ర- తాడిపత్రి: పట్టణంలోని పోలీస్ స్టేషన్ సర్కిల్లో గురువారం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మండల కార్యదర్శి నాగ రంగయ్య ఏఐటీయూసీ అంగన్వాడి యూనియన్ నాయకులు జ్యోతిలత, నాగేశ్వరి, శంకరమ్మ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపి, సార్వత్రిక సమ్మె విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ లను అమలు పరచి,…

Read More

టెన్త్ నుంచి ఇంజినీరింగ్ వరకు.. అందరికీ ఉద్యోగావకాశాలు.. ఏయూలో భారీ జాబ్ మేళా..!

ఏయూలో మెగా జాబ్ మేళా, టివిఎస్ ఇండియాన్ లిమిటెడ్ కాన్సెంట్రిక్స్ మెడ్ప్లస్ వంటి కంపెనీలు, 800కి పైగా ఉద్యోగాలు, 18 నుంచి 35 ఏళ్ల నిరుద్యోగ యువతకు అవకాశం Source link

Read More

Jabardasth Actors: పైడితల్లి అమ్మవారి జాతరలో జబర్దస్త్ నటులు సందడి.. హైపర్ ఆది పంచ్‌లతో మార్మోగిన రాజాం! |

Last Updated:Feb 24, 2026 11:14 AM IST రాజాం పట్టణంలో శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ జాతరలో జబర్దస్త్ టీమ్, తారక్ ఈవెంట్స్ బృందం వినోదం, భక్తి కలిపి సందడి చేశారు. భద్రతా చర్యలతో ఉత్సవం విజయవంతం. + రాజాంలో సందడి చేసిన జబర్దస్త్ నటులు రాజాం పట్టణంలో వెలసిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయం 100వ జాతర మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను,…

Read More

Palnadu: మత్తులో ముంచి.. అంతమొందించి.. పల్నాడు లాయర్ హత్య కేసులో నిందితుడిని పట్టించిన ‘ఫోన్ పే’! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 12, 2026 5:58 AM IST ఈ ఘటన, పోలీసుల లోతైన విచారణలో పక్కా ప్లాన్‌తో జరిగిన హత్యగా తేలింది. వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేస్తున్న వ్యక్తిని, రక్షణ కల్పించాల్సిన పోలీసు కానిస్టేబులే తన స్నేహితుడితో కలిసి అంతమొందించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రతీకాత్మక చిత్రం Palnadu: పల్నాడు జిల్లాలో గత శుక్రవారం (ఏప్రిల్ 10, 2026) జరిగిన యువ న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ (37) మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది. తొలుత రోడ్డు…

Read More

విశాఖలో మార్చి 28న రాత్రి 8:30 నుంచి 9:30 వరకు లైట్లు ఆఫ్.. ఎర్త్ అవర్‌కు జీవీఎంసీ పిలుపు..! Earth Hour 2026 message in Visakhapatnam with lights off. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 25, 2026 9:24 PM IST ఎర్త్ అవర్ 2026 సందర్భంగా విశాఖపట్నం లో మార్చి 28 రాత్రి 8.30 నుంచి 9.30 వరకు లైట్లు ఆఫ్ చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పిలుపు, WWF India ఉద్యమానికి 20 ఏళ్లు. మార్చి 28న ‘ఎర్త్ అవర్’లో భాగంగా నగరంలో స్వచ్చందంగా విద్యుత్ లైట్లు ఆఫ్ చేయాలని పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ‘ఎర్త్ అవర్ 2026’ కార్యక్రమంలో భాగంగా…

Read More

BR Naidu: ‘ఇకపై దుష్ప్రచార కథనాలు ప్రసారం, ప్రచారం చేస్తే కఠిన చర్యలు’.. బీఆర్ నాయుడు వీడియో కేసులో హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 03, 2026 10:43 PM IST TTD Chairman BR Naidu: గత రెండు, మూడు రోజులుగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై జరుగుతున్న విష ప్రచారానికి తెర పడనుంది. ఈ విష ప్రచారంపై హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు br naidu TTD Chairman BR Naidu: గత రెండు, మూడు రోజులుగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై…

Read More

New Twist in MLA Arava Sreedhar case | ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో మరో ట్విస్ట్.. | #local18V

సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే, జనసేన పార్టీ నేత అరవ శ్రీధర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడి మోసం చేశాడని శ్రీధర్పై ఓ యువతి చేసిన ఆరోపణలతో ఏవి అరవ శ్రీధర్పై జనసేన పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అయినప్పటికి ఆయన దర్జాగా పార్టీ కండువాకప్పి తిరుగుతున్నారు అంటూ ఆమె ఏకంగా ప్రజా దర్బార్ కార్యక్రమం వద్దకు చేరుకుని రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది.#AravaSreedhar #MLA #APPolitics…

Read More