Simhachalam Temple: సింహగిరిపై కల్యాణ వైభవం.. ఆదివారం అంగరంగ వైభవంగా సింహాద్రి అప్పన్న వివాహం!
సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా రథోత్సవం, కళ్యాణం, అంకురార్పణతో భక్తులకు వైభవమైన దర్శనాలు. Source link
సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా రథోత్సవం, కళ్యాణం, అంకురార్పణతో భక్తులకు వైభవమైన దర్శనాలు. Source link
Ontimitta Kodandarama Swamy Kalyanam: ఏపీలోని కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని చారిత్రక కోదండరామస్వామి ఆలయంలో ఈరోజు శ్రీసీతారాముల కల్యాణం జరగనుంది. ఈవేడుకకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హాజరవుతారు. ఒంటిమిట్ట ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల మార్చి 26న ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 5వరకు కొనసాగుతాయి. Source link
Last Updated:Mar 11, 2026 11:04 AM IST Gooty Fort Festival: ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో అత్యంత పురాతన, చారిత్రక ప్రదేశమైన గుత్తికోటపై ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 14, 15 తేదీలైన శని, ఆదివారాల్లో గుత్తి కోట ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. Gooty Fort Utsav 2026 Gooty Fort Festival: ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో అత్యంత పురాతన, చారిత్రక ప్రదేశమైన గుత్తికోటపై ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 14, 15 తేదీలైన శని, ఆదివారాల్లో…
–పశ్చిమాసియా లో నెలకొన్న ఉద్రిక్తతలు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం పై చర్చలు మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్లో చర్చలు జరిపినట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వెల్లడించింది. పశ్చిమాసియా లో నెలకొన్న ఉద్రిక్తతలు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం పై ఇరువురి అగ్రనేతలు చర్చలు జరిపారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరాలో నెలకొన్న అనిశ్చితి, యుద్ధ పరిస్థితుల గురించి ఇరువురు నేతలు దాదాపు గంటసేపు మాట్లాడుకున్నట్లు తెలిపింది. యుద్ధం…
. ప్రజల హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత. ప్రజానాట్యమండలి మహాసభలో ఎమ్మెల్సీ కోదండరామ్ విశాలాంధ్ర- హైదరాబాద్: సమాజాన్ని మేల్కొలిపి, చైతన్యపరిచే విధంగా కళాకారులు తమ సాంస్కృతిక దృష్టి కోణాన్ని మలుచుకుని కళా రూపాలను రూపొందించాలని టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం.కోదండ రామ్ అన్నారు. సమస్య తీవ్రత తెలిసిన ప్ప్పుడే ఉద్యమం ఉప్పెనలా మారుతుందని, తద్వారా సమస్య పరిష్కారమవుతుంద న్నారు. కవి, రచయిత గూడ అంజయ్య రాసిన “దొర ఏందిరో… దొర పీకుడెందిరో” పాట ఒక శక్తిగా…
Last Updated:Apr 29, 2026 9:50 AM IST Blue Tea Benefits: మనలో చాలా మందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది. మరికొందరికి టిఫిన్ చేయగానే టీ తాగడం హాబీ. ఇంకొందరు పని ఒత్తిడి పెరిగినా లేదంటే బోర్ కొట్టినా ఓ కప్పు టీ తాగుతూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు టీలు అల్లం టీ, బెల్లం టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ అంటూ మనం ఇలా చాలా రకాల టీలు తాగుతున్నాం….
విశాలాంధ్ర – కంబదూరు..కంబదూరు మండలంలోని ఓబగానపల్లి గ్రామం నుంచి మండల కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సుమారు 15 సంవత్సరాల క్రితం కోట్లాది రూపాయల ప్రజాధనంతో 12 కిలోమీటర్ల పొడవున తారురోడ్డు నిర్మించారు. అయితే గాలిమరల నిర్మాణ పనుల సమయంలో భారీ వాహనాల రాకపోకలు అధికంగా సాగడంతో రహదారి పూర్తిగా దెబ్బతింది.ప్రస్తుతం రహదారిపై తారు పూర్తిగా ఊడిపోయి కంకర తేలిన పరిస్థితి ఏర్పడటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై సామాజిక మాధ్యమాల ద్వారా…
వాషింగ్టన్: త్వరలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్) కుదరబోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇదే క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ తనకు మంచి మిత్రుడని చెప్ప్పుకొచ్చారు. భారత్లో అమెరికా వాణిజ్య బృందం పర్యటన పూర్తైన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై తుది దశ చర్చల కోసం వచ్చిన యూఎస్ బృందం భారత అధికారులతో నాలుగు రోజుల (జూన్ 1-4)…
Last Updated:Feb 26, 2026 7:32 PM IST గోదావరి జిల్లాలో అనిత అనూష్, రోమన్ ఘలేర్ వివాహం యానం పట్టణంలో తెలుగు సంప్రదాయంగా జరగడంతో ఫ్రాన్స్ అతిథులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. + గోదావరి అమ్మాయి విదేశీ అబ్బాయికి పెళ్లి.. యానంలో అద్భుతం గోదావరి జిల్లాలో జరిగిన ఓ అంతర్జాతీయ ప్రేమకథ వివాహంగా మారి అందరి దృష్టిని ఆకర్షించింది. గోదావరి ప్రాంతానికి చెందిన యువతి, ఫ్రాన్స్ దేశానికి చెందిన యువకుడు తెలుగు సంప్రదాయం ప్రకారం అంగరంగ…
Last Updated:Mar 23, 2026 6:14 PM IST కుప్పం లో మార్చి 25 మెగా జాబ్ మేళా. APSSDC ఆధ్వర్యంలో 33 కంపెనీలు పాల్గొని చిత్తూరు నిరుద్యోగ యువతకు 13000 నుంచి 35000 జీతాలతో అవకాశాలు. 25 న కుప్పంలో మెగా జాబ్ మేళా కానీ వీరు మాత్రమే అర్హులు నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఒక్కసారి మీ ప్రతిభకు పదును పెడితే భవిష్యత్తులో స్థిరపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని చిత్తూరు…