Child Abuse: ఆ జిల్లాలో దారుణం.. కూతురు స్నేహితురాలైన ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం.. నిందితుడికి దేహశుద్ధి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 27, 2026 6:54 AM IST రాజానగరం మండలంలో కాశీవిష్ణు ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించగా, స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులు POCSO చట్టం కింద కేసు నమోదు చేశారు. News18 సమాజంలో నైతిక విలువలు నానాటికీ దిగజారిపోతున్నాయి. కంచే చేను మేసినట్లుగా, పక్కింటి పిల్లలను కన్నబిడ్డల్లా చూడాల్సిన వ్యక్తులే కామాంధులుగా మారుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని ఒక గ్రామంలో చోటుచేసుకున్న అమానుష ఘటన స్థానికంగా కలకలం రేపింది….

Read More

ఘనంగా ప్రారంభమైన షాప్ జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు

వన్ టౌన్ ఎస్ఐ ఉమాదేవి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలో షాప్ జిల్లా సాయి సైక్లింగ్ ఎంపికలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా వచ్చిన వన్ టౌన్ ఎస్ఐ ఉమాదేవి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్ ,స్కూల్ గేమ్స్ కార్యదర్శి లక్ష్మీనారాయణ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎంపికలు కాలేజీ సర్కిల్ నుంచి ప్రియదర్శిని స్కూల్ వరకు నిర్వహించామని తెలిపారు. గెలుపొందిన విజేతలకు ఈనెల 28…

Read More

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఏపీలో నేటి ధరలు ఇవే..

ఫిబ్రవరి 27, 2026 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం, డాలర్ బలహీనత కారణంగా ధరలు పెరిగాయి. Source link

Read More

ఘనంగా రోటరీ 121 వజన్మదిన ఉత్సవాలు.. రోటరీ క్లబ్

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని సాంస్కృతిక మండలి లో రోటరీ క్లబ్ 121వ జన్మదిన వేడుకలను రోటరీ క్లబ్ ప్రతినిధులు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా తొలుత కేక్ కట్ చేసి అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాగభూషణం, కోశాధికారి నరేందర్ రెడ్డి, తదితర సీనియర్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ 1905 ఫిబ్రవరి 27న అమెరికాలోని చికాగోలో యూనిటీ బిల్డింగ్స్ లో నలుగురు వ్యక్తులు సమాజసేవయే దృక్పతంగా స్థాపించిన సంస్థ ఇది…

Read More

AP News Updates: విద్యావ్యవస్థపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పేరెంట్స్ అలర్ట్.! |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2026-27 అకడమిక్ సంవత్సరం నుంచి.. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు AI-ఆధారిత విద్యా విధానాన్ని (AI ట్యూటర్) మొదటిసారిగా ప్రవేశపెట్టబోతోంది. దేశంలో ఇలా చేస్తున్న మొదటి రాష్ట్రం ఏపీనే. ఈ కొత్త విధానం విద్యార్థులకు వ్యక్తిగతీకరించిన (పర్సనలైజ్డ్) బోధనను అందిస్తుంది. AI సాంకేతికత ద్వారా ప్రతి విద్యార్థికీ.. స్థాయికి తగిన కంటెంట్, ఆసక్తి ఆధారంగా పాఠాలు అందుతాయి. ఇలా బోధనా నాణ్యత పెరిగి, విద్యార్థులు వేగంగా నేర్చుకుంటారు. ఈ మార్పు విద్యా…

Read More

వేదిక్ మ్యాథ్స్ జిల్లా స్థాయి ఒలింపియాడ్ పరీక్షలో రిషి విద్యాలయ విద్యార్థుల ప్రతిభ

విశాలాంధ్ర ధర్మవరం;;రిషి విద్యాలయాకి చెందిన విద్యార్థులు వేదిక్ మ్యాథ్స్ జిల్లా స్థాయి ఒలింపియాడ్ పరీక్షకు అర్హత సాధించి పాఠశాలకు గర్వకారణమని డి భాస్కర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పరీక్షలునిర్వహించిన మూడు రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసి తమ ప్రతిభ, కృషి, పట్టుదలను చాటుకున్నారు అని తెలిపారు.6వ తరగతి నుండి జతిన్ కుమార్, కె. గగన్ గీత్, నిఖిల్ సాయి , 7వ తరగతి నుండి ఆదిత్య సాయి, హర్షవర్ధన్ నాయక్, మధు విద్యార్థులు…

Read More

Solar Scheme: కరెంట్ బిల్లుకు చెక్.. సూర్యుడితో ఆదాయం పీఎం సూర్యఘర్ పథకానికి ఆజిల్లాలో భారీ స్పందన..!

పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం ద్వారా చిత్తూరు జిల్లాలో 1,385 ఇళ్లపై సోలార్ ప్యానెల్స్, 1,210 మందికి రూ.8.61 కోట్ల సబ్సిడీ, నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతోంది. Source link

Read More

28వ తేదీనే పెన్షన్ పంపిణీ – Visalaandhra

ఎంపీడీవో సాయి మనోహర్విశాలాంధ్ర ధర్మవరం; ఫిబ్రవరి 28వ తేదీనే పెన్షనర్లకు పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల పరిధిలోని 6,722 మంది పెన్షన్ దారులకు 2 కోట్ల 96 లక్షల 79 వేల 500 రూపాయలను 14 సచివాలయాలలోని ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. కావున పెన్షన్ దారులు తమ ఇంటి వద్దకే సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీ చేస్తారని…

Read More

Weather Update: ఉదయం ఎండ, రాత్రికి చలి.. మార్చిలో వాతావరణం ఎలా ఉంటుందంటే..? | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 26, 2026 5:44 PM IST Weather Update: విశాఖపట్నంలో అటు తెలుగు రాష్ట్రాల్లో వింతైన వాతావరణం నెలకొంటోంది. ఉదయం ఏడు గంటల వరకూ చలి తీవ్రత ఉంటోంది. పది గంటల నుంచి ఎండ తీవ్రత మొదలై.. మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ అదే వేడి కొనసాగుతోంది. + Weather Update Weather Update: విశాఖపట్నంలో అటు తెలుగు రాష్ట్రాల్లో వింతైన వాతావరణం నెలకొంటోంది. ఉదయం ఏడు గంటల వరకూ చలి తీవ్రత…

Read More

నీటి ఆదాకు నెటాఫిమ్‌తో కలిసి పనిచేస్తున్న అమెజాన్

బెంగళూరుః సుస్థిరమైన నీటిపారుదలలో ప్రపంచ అగ్రగామి ఆర్బియా ప్రెసిషన్ అగ్రికల్చర్‌లో భాగమైన నెటాఫిమ్‌తో కలిసి అమెజాన్ ఇండియా నేడు బెంగళూరు, హైదరాబాద్‌లలో కొత్త నీటి పొదుపు ప్రాజెక్టులను ప్రకటించింది. సంప్రదాయ వరద నీటిపారుదలని బిందు సేద్యంతో భర్తీ చేయడం ద్వారా ఈ ప్రాజెక్టులు సంవత్సరానికి 325 మిలియన్ లీటర్లకు పైగా నీటిని ఆదా చేస్తాయని భావిస్తున్నారు. బిందు సేద్యం నీటిని నేరుగా మొక్కల వేళ్ళకు అందిస్తుంది, పంట దిగుబడిని కొనసాగిస్తూ వథాను గణనీయంగా తగ్గిస్తుంది. భారతదేశంలోని నీటి…

Read More