Diarrhea Outbreak: ఓవైపు కల్తీ పాలు మరోవైపు డయేరియా.. భయపెడుతున్న అతిసార కేసులు |

Last Updated:Feb 26, 2026 4:17 PM IST Diarrhea Outbreak: శ్రీకాకుళంలో డయేరియా ప్రభావంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. అధికారికంగా ఒక మృతి మాత్రమే నిర్ధారించగా, మరికొన్ని మరణాలపై వివాదం కొనసాగుతోంది. ప్రభావిత ప్రాంతాలను ధర్మాన ప్రసాదరావు తదితర నాయకులు సందర్శించి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం వైద్యశిబిరాలు, శుద్ధ నీటి సరఫరా, పారిశుద్ధ్య చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. Source link

Read More

కంప్యూటర్ ప్రింట్‌లా చేతిరాత.. 70 వేల సర్టిఫికెట్లపై అక్షరాల ముద్ర వేసిన ఏయూ లైబ్రేరియన్..! B Yarraji Reddy handwriting secrets revealed at Andhra University. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 26, 2026 3:30 PM IST ఆంధ్ర యూనివర్సిటీలో బి. యర్రాజీ రెడ్డి చేతిరాతకు ప్రత్యేక గుర్తింపు, 70 వేల సర్టిఫికెట్లపై ఆయన రాత, విద్యార్థులకు ఉచితంగా దస్తూరి నేర్పిస్తూ భవిష్యత్తు మారుస్తున్నారు. + ఆయన చేతిరాతతో ఆంధ్ర యూనివర్సిటీ సర్టిఫికెట్లు పేపర్‌పై ఆయన అక్షరాలు కనిపిస్తే అది చేతిరాత అనిపించదు, కంప్యూటర్ ప్రింట్ తీసినట్టే ఉంటుంది. అక్షరాల్లో ఆ అందం, ఆ క్రమబద్ధత కనిపిస్తాయి. ఎంతోమంది విద్యార్థులకు చేతిరాత ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. రాత…

Read More

పిఎసిఎస్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు పయ్యావుల సోదరులకు కృతజ్ఞతలు

విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పిఎసిఎస్( ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ) చైర్మన్ పదవి కల్పించినందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు మరియు పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులకు నూతన చైర్మన్ గా ఎన్నికైన ప్యారం కేశవానంద హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులును కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్యారం కేశవానంద మాట్లాడుతూ,…

Read More

Adulterated Milk: అక్కడ టీ తాగుదామంటే భయం.. ఇలాగైతే ఛాయ్ దుకాణాలు బంద్ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 26, 2026 2:12 PM IST Adulterated Milk: ఏపీలో కల్తీ పాలు ఘటన నేపథ్యంలో ఆ మూడు జిల్లాల్లో రోడ్డుపై టీ తాగాలంటే ప్రజలు భయందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నిత్యం రద్దీగాఉండే అనేక టాప్ మోస్ట్ టీ సెంటర్‌లు సైతం కస్టమర్లు లేక వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. + Adulterated milk Adulterated Milk: ఏపీలో కల్తీ పాలు ఘటన నేపథ్యంలో ఆ మూడు జిల్లాల్లో రోడ్డుపై టీ తాగాలంటే…

Read More

న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది – Visalaandhra

: NCERT వివాదాస్పద బుక్‌ను నిషేధించిన సుప్రీం న్యాయవ్యవస్థపై ఎన్‌సీఈఆర్‌టీ ‘కుట్రే‘ సుప్రీంకోర్టు సంచలన తీర్పు! బేషరతుగా క్షమాపణలు చెప్పిన కేంద్రంఅవినీతి పాఠ్యాంశంపై కఠిన చర్యలు.. మార్చి 11న తదుపరి విచారణకు ఆదేశం జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఒక అధ్యాయాన్ని ప్రచురించడం వివాదం అవుతోంది. ఈ అంశాన్ని సుమోటోగా పరిగణించిన సుప్రీంకోర్టు.. గురువారం విచారణను ప్రారంభించింది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను మంటగలిపేలా…

Read More

Summer Tips: ఏసీ కొనే ప్లాన్ లో ఉన్నారా? మీ గదికి ఎన్ని టన్నుల ఏసీ సరిపోతుందో తెలుసా.. ఇలా తెలుసుకోండి | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 26, 2026 11:50 AM IST ఈశ్వర్ సూచనల ప్రకారం, గది పరిమాణం బట్టి టన్ను AC ఎంచుకుంటే మంచి కూలింగ్, కరెంట్ బిల్లు ఆదా. ఫిబ్రవరిలోనే వేసవి ప్రారంభమై ఏసీలకు డిమాండ్ పెరిగింది. + ఈ సమ్మర్ కి ఏసీ కొంటున్నారా? మీ ఇంటి సామర్థ్యాన్ని బట్టి ఇలా తీసుకోండి ఫిబ్రవరి లోనే సమ్మర్ మొదలైపోయింది. ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్తే భానుడు భగభగమంటూ  తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేడి…

Read More

ఏపీలో ఇంటింటికీ క్యూఆర్ కోడ్..ఆస్తి పన్ను చెల్లింపుల కోసం సరికొత్త విధానం

ఏపీలో పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను చెల్లింపులు, ఇతర పురపాలక సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సరికొత్త సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రతి ఇంటికీ, వాణిజ్య భవనానికీ ఒక ప్రత్యేక క్యూఆర్ (QR) కోడ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ విధానం ద్వారా ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్…

Read More

Telangana News Updates: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం |

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం రావడం కలకలం రేపింది. రాత్రివేళ భూ ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు ఆందోళన చెందారు. మంచిర్యాలకు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా ఉందని అధికారులు తెలిపారు. గోదావరి నది కారణంగా ఇలాంటి భూకంపాలు వస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో భూకంపాలు రావడం ఇది ఐదోసారి. గతేడాది 5.3 తీవ్రతతో ఇక్కడే భూకంపం వచ్చింది. అందువల్ల సరిహద్దు ప్రాంతాల…

Read More

విధ్వంసకులతో మోదీ వియ్యం – Visalaandhra

అత్యంత అననుకూలమైన పరిస్థితుల మధ్య ప్రధానమంత్రి మోదీ రెండు రోజుల పర్యటనకోసం బుధవారం ఇస్రాయెల్ పర్యటన ప్రారంభించారు. భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం అంతర్జాతీయ రంగంలో మోదీ పలుకుబడిని బాగా దెబ్బ తీసింది. సన్నిహిత మిత్రుడు అనుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోదీని ఖాతరు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహూ మధ్యవర్తిత్వంతో ట్రంప్‌కు దగ్గర కావాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. ఏ దేశ విదేశాంగ విధానమైనా తమ ప్రయోజనాల మీదే ఆధారపడి ఉంటుంది. ఈ సంబంధాలు…

Read More

Weight Gain Tips: సన్నగా ఉన్నామని ఫీలవుతున్నారా..! ఇలా చేస్తే 15రోజుల్లో బొద్దుగా మారిపోతారు తెలుసా

Weight Gain Tips: మీరు సన్నగా ఉన్నారని ఫీలవుతున్నారా.. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బరువు పెరగడం లేదా.. అందుకే ఇప్పుడు బక్క బలచగా ఉన్న వాళ్లు ఇంట్లో అమ్మమ్మలు చెప్పే పాత హెల్త్ చిట్కాలపై మొగ్గు చూపుతున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ 5పదార్థాల పాలు ఈ రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. Source link

Read More