Headlines

రైల్వే జాబ్ టార్గెట్ చేస్తున్నారా.. ఇక్కడ ఉచిత కోచింగ్ + స్టైఫండ్.. యువతకు గోల్డెన్ ఛాన్స్..!

ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్ విజయనగరం ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 కోసం బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రెండు నెలల ఉచిత కోచింగ్ స్టైఫండ్‌తో, 100 సీట్లు, దరఖాస్తు గడువు ఈ నెల 8. Source link

Read More

Vastu Tips: ఇంట్లో మొక్కలు ఎండిపోతున్నాయా.. ద్వారం నుంచి శబ్ధం వస్తోందా.. ఈ సంకేతాలు పెద్ద ప్రమాదానికి సూచన కావచ్చు..!

ఇంటి తలుపు, సూర్యరశ్మి, మొక్కలు, నీటి లీకేజీలు, కుటుంబ వాతావరణం గ్రహాల ప్రభావాన్ని చూపుతాయని పండితుడు ఉలిగుండం శ్రీనివాస శర్మ వ్యాఖ్య, లోకల్ 18 తెలుగు ధృవీకరించలేదు Source link

Read More

Simhachalam: సింహాచల స్వామివారి ఉంగరం మాయం.. చివరికి ఎక్కడ దొరికిందో తెలిస్తే షాక్ అవుతారు..!

సింహగిరి శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో బంగారు ఉంగరం నేపథ్యంతో అంగుళీయక అన్వేషణ ఉత్సవం, వేలాది భక్తులను ఆకట్టుకుని ఉత్కంఠగా ముగిసింది Source link

Read More

Amaravati Capital: అమరావతిని ఇకపై అలా పిలవాలా..? ఏం మాట్లాడుతున్నారు మేడమ్, తస్మాత్ జాగ్రత్త | విజయవాడ వార్తలు (Vijayawada News)

Last Updated:Apr 03, 2026 5:52 PM IST Amaravati Capital: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, ఎంపీ రేణుకా చౌదరి తాజాగా పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అంతే కాదు ఆమె చేసిన కామెంట్స్‌కి కౌంటర్‌గా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించడం కొసమెరుపు. Amaravati Capital Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇకపై అమరావతే. ఇది ఎవరూ ఎప్పటికి మార్చడానికి వీల్లేకుండా…

Read More

కోనసీమలో ఆలయాల అభివృద్ధి జోరు.. పుష్కరాల కోసం కోట్లతో పనులు..! Godavari Maha Pushkaralu 2027. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 03, 2026 6:19 PM IST 027 గోదావరి మహా పుష్కరాల కోసం రాజమండ్రి అంబేద్కర్ కోనసీమలో ఘాట్లు ఆలయాల అభివృద్ధి జోరుగా సాగి, భక్తుల కోసం మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నారు + పుష్కరశోభతో మారిపోతున్న గోదావరి జిల్లాలు 2027 జూన్ నెలాఖరు నుంచి జూలై మొదటి వారం వరకు 12 రోజుల పాటు జరగనున్న గోదావరి మహా పుష్కరాల నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో పండుగ వాతావరణం ముందుగానే ప్రారంభమైంది. ముఖ్యంగా రాజమండ్రి కేంద్రంగా…

Read More

Today Top 10 News: ఇంకా విధ్వంసం మొదలుపెట్టలేదు.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

Amaravati Capital: ఏపీ రాజధానిని రాష్ట్రం, కేంద్రం నిర్ణయించలేదు.. మహిళా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 03, 2026 3:42 PM IST Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్రం ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదు. ఇది ముమ్మాటికి ఆ భగవంతుడు నిర్ణయించారు. + Amaravati Capital Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్రం ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదు. ఇది ముమ్మాటికి ఆ భగవంతుడు నిర్ణయించారు. అందుకే అమరావతి రాజధాని చట్టబద్దత బిల్లు ఆమోదిస్తూ ప్రకటించిన సమయం 11.11 అంటూ ఒక టీడీపీ మహిళ…

Read More

Banana: ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండు తింటున్నారా.. వైద్యులు చెబుతున్న నిజాలు తెలుసుకుంటే షాక్ అవుతారు..!

ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండు తింటే శక్తి, జీర్ణక్రియకు మేలు, కానీ ఇనుము తక్కువవారికి, సున్నిత జీర్ణవ్యవస్థ ఉన్నవారికి సమస్యలు రావచ్చని డాక్టర్ సురేష్ హెచ్చరిక Source link

Read More

Organic Food: ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆర్గానిక్ ఫుడ్ వైపు పరుగులు తీస్తున్న ప్రజలు..! organic food boom in srikakulam. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

ఈ మార్పుకు శ్రీకాకుళం వంటి చిన్న పట్టణాలు కూడా సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు అరుదుగా కనిపించే ఆర్గానిక్ షాపులు ఇప్పుడు అక్కడ ఐదు నుంచి ఆరు వరకు ఏర్పడటం విశేషం. ముఖ్యంగా సిరిధాన్యాలు, అంటే మిల్లెట్స్‌కు భారీ డిమాండ్ పెరిగింది. సామలు, కొర్రలు, జొన్నలు, అరికలు, వరిగలు వంటి ధాన్యాలతో తయారుచేసిన బిస్కెట్లు, స్నాక్స్, మిక్చర్లు ఆరోగ్యానికి మంచివని భావించి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దార్లపూడి రవి గత 15 సంవత్సరాలుగా…

Read More

అమెరికా ఆర్మీ చీఫ్‌పై వేటు – Visalaandhra

ధవీకరించిన పెంటగాన్ వర్గాలు వాషింగ్టన్: ఒక వైపు ఇరాన్‌పై యుద్ధం కొనసాగుతోన్న తరుణంలో అమెరికాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా సైన్యాధ్యుక్షునిపై వేటు పడింది. ఆర్మీ జనరల్ ర్యాండీ జార్జ్‌ని పదవి నుంచి వైదొలగాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కోరగా, ఆయన వెంటనే వైదొలిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. ఆర్మీలోని అత్యున్నతస్థాయి అధికారిని పదవి నుంచి వైదొలగాలని హెగ్సెత్ కోరినట్లు తెలిపాయి. రక్షణ విభాగాన్ని పునరుద్ధరించేందుకు హెగ్సెత్ వేగంగా…

Read More