షాంపూ స్నానం నుంచి హెయిర్ కట్ వరకు.. పెంపుడు జంతువులకు ప్రత్యేక స్పా..! Special spa services for pets in Visakha receive good response from owners | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 14, 2026 7:15 PM IST విశాఖపట్నంలో కార్తీక్ నిర్వహిస్తున్న పెట్ స్పా సెంటర్‌లో కుక్కలు, పిల్లులకు స్నానం, హెయిర్ కట్, గోళ్లు కత్తిరించడం వంటి సేవలు అందిస్తున్నారు. హోమ్ స్పా సదుపాయం కూడా ఉంది. + పెంపుడు జంతువులకు ప్రత్యేక స్నానం.. ప్రత్యేక షాంపూ, సబ్బులతో ఇటీవల కాలంలో పెంపుడు జంతువులపై ప్రేమ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా కుక్కలు, పిల్లులను ఇంట్లో పెంచుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వాటిని కుటుంబ సభ్యుల్లా…

Read More

మరో రూ.20 పెరగనున్న లీటర్‌ పెట్రోల్‌?

ఇప్పటి వరకు రూ.7.38 పెరిగిన పెట్రో ధరలుపెంపు ఇంతటితో ఆగదని నిపుణుల అంచనాఇంధన ధరలు ఇప్పటికే నాలుగు సార్లు పెరిగాయి. లీటరుపై దాదాపు రూ.7.38 వరకు భారం పడింది. ఈ పెంపు ఇంతటితో ఆగదని సమాచారం. చమురు సంస్థల నష్టాల నేపథ్యంలో ధరలు మరింత పెంచక తప్పదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం లాంటి ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలు తాజా పెంపుతో పూర్తిగా భర్తీ కాలేదు. అంతర్జాతీయ మార్కెట్…

Read More

ఇందాపూర్ ప్రకంపనలు

. మండలిలో అధికార, ప్రతిపక్ష పోటాపోటీ నిరసనలు. తిరుమలకు నెయ్యి సరఫరాపై చర్చకు వైసీపీ పట్టు. గందరగోళం…వాయిదాల పర్వం. 26న చర్చించేందుకు బీఏసీలో నిర్ణయం విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:శాసన మండలి సమావేశాలు ఉద్రిక్తంగా మారాయి. మండలిలో చైర్మన్ పోడియం వద్ద, మండలి వాయిదా అనంతరం చైర్మన్ చాంబర్ ఎదుట వైసీపీ సభ్యులు నిరసనలతో మండలి కార్యకలాపాలకు అడుగడుగునా అవాంతరం ఏర్పడింది. ప్రశ్నోత్తరాల సమయం ముందుకు కొనసాగలేదు. మండలి సమావేశం సోమవారం చైర్మన్ కొయ్యే మోషెన్‌రాజు అధ్యక్షతన ప్రారంభం కాగా……

Read More

బెంగాల్‌లో బీజేపీ విజయం వెనక – Visalaandhra

పుదుచ్చేరితో కలిపితే అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు ఏ దృష్టితో చూసినా చరిత్రాత్మకమైనవే. బెంగాల్‌లో ఎలాగైనా అధికారం సంపాదించాలన్న బీజేపీ కోరిక తీరింది. తమిళనాడులో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ అనూహ్యమైన విజయం సాధించారు. కేరళలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అస్సాంలో బీజేపీ వరసగా మూడోసారి అధికారం సంపాదించింది. అస్సాంలో బీజేపీ గెలవడానికి నియోజకవర్గాల పునర్విభజన ఉపకరించింది. అయిదు రాష్ట్రాలలో శాసనసభలకు ఎన్నికలు జరిగితే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్…

Read More

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ షాక్.. రాబోయే 5 రోజులు వర్షాలు.. గంటకు 40 కి.మీ వేగంతో గాలులు |

మొదటి రోజైన ఏప్రిల్ 24 రాత్రి నుండి ఏప్రిల్ 25 ఉదయం వరకు రాష్ట్రంలో మిశ్రమ వాతావరణం నెలకొంటుంది. ప్రధానంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అయితే, మరోవైపు రాబోయే మూడు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా 1 నుండి 2 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్,…

Read More

అస్వస్థతలో యనమల.. ఫోన్ చేసిన చంద్రబాబు.. ఆరోగ్యంపై కీలక అప్‌డేట్..!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గుండె సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరి స్టంట్ చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుండగా, పార్టీ నేతలు, అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. Source link

Read More

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ సిపిఐ జిల్లా కమిటీ పిలుపు మేరకు శనివారం బస్టాండ్ ఆవరణంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్ పై 3.29, డీజిల్ పై 3.14 రూపాయలు పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపిందని…

Read More

Weather today: అక్కడో తుపాను.. 4 రోజులు ఉరుములతో వర్షాలు.. ఏపీ, తెలంగాణకు అలర్ట్! |

కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణ వచ్చే 4 రోజులపాటూ.. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్‌లో వచ్చే 5 రోజులపాటూ.. అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడతాయనీ, మెరుపులు వస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) చెప్పింది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. మే 10, 11 తేదీలలో తీరప్రాంత కర్ణాటకలో మెరుపులు సంభవించవచ్చని IMD చెప్పింది. అలాగే.. వచ్చే 7 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి,…

Read More

CM Chandra Babu on Convoy | 2 రోజుల్లో కీలక ప్రకటన.. సీఎం ఏం చేయబోతున్నారు

ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రజలంతా పెట్రోల్, డీజిల్ పొదుపు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో కీలక ప్రకటన చేస్తామని అన్నారు. Source link

Read More

Gold and Silver Price: పసిడి ప్రియులకు షాక్‌లు మీద షాక్‌లు.. బంగారం మరింతగా పెరిగే ఛాన్స్.. విజయవాడ ధరలు ఇవే |

స్వచ్ఛమైన బంగారంగా పేరొందిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.7,140 పెరిగి రూ.1,68,710 ధర ట్రేడ్ అవుతోంది. అదే బంగారు ఆభరణాల్లో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.6,550 పెరిగి రూ.1,54,650 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే మాత్రం రూ.5,350 పెరిగి రూ.1,26,530 వద్ద ప్రయాణం చేస్తోంది. Source link

Read More