బెంగాల్లో బీజేపీ విజయం వెనక – Visalaandhra
పుదుచ్చేరితో కలిపితే అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు ఏ దృష్టితో చూసినా చరిత్రాత్మకమైనవే. బెంగాల్లో ఎలాగైనా అధికారం సంపాదించాలన్న బీజేపీ కోరిక తీరింది. తమిళనాడులో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ అనూహ్యమైన విజయం సాధించారు. కేరళలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అస్సాంలో బీజేపీ వరసగా మూడోసారి అధికారం సంపాదించింది. అస్సాంలో బీజేపీ గెలవడానికి నియోజకవర్గాల పునర్విభజన ఉపకరించింది. అయిదు రాష్ట్రాలలో శాసనసభలకు ఎన్నికలు జరిగితే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్…


