మనీ…మనీ…

చింతపట్ల సుదర్శన్ పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ పరవశించిపోయేట్టు, పరవశంగా కళ్లుమూసుకుంది డాగీ రోడ్డు మీద దొరికిన బ్రెడ్డు తింటూ. ఉన్నటుండి ఏదో వస్తువు వెన్ను మీద దభీమని పడ్డంతో ఉలిక్కి పడి రోడ్డుకు మరోవైపు పరుగెత్తి నిలబడి చూసింది. తనను అటాక్ చేసిన ‘టెర్రరిస్టు’ ఎవరా అని. తను ఇందాక నిలబడిన చోట ఓ వస్తువు ఎండకి మెరుస్తున్నది. ఏంటో వెళ్లి చూస్తే పోయేదేముంది అనుకుని చుట్టూ ఓ లుక్కు వేసి వెళ్లింది. రోడ్డు…

Read More

నర్సరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సర్ ఆర్ధర్ కాటన్ జయంతి వేడుకలు

విశాలాంధ్ర – కడియం : ధవలేశ్వరం వద్ద కాటన్ దొర నిర్మించిన బ్యారేజీ వలన గోదావరి పరివాహక ప్రాంతం సస్యశ్యామలంగా మారిందని పలువురు నర్సరీ రంగ పెద్దలు పేర్కొన్నారు. కడియం మండలం, కడియపులంక సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ నందు, అధ్యక్షులు పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో, కాటన్ దొర 223 వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాటన్ దొర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కటింగ్ చేసి పంచిపెట్టారు….

Read More

Weather today: భూతాపం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో ఉరుములతో వర్షాలు.. IMD అలర్ట్

Weather today: ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి అనుకుంటున్న తరుణంలో.. రోజూ వానలు పడే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. భూతాపం పెరగడం వల్లే ఇలా అవుతోంది. మరి ఏపీ, తెలంగాణకి సంబంధించి ఏప్రిల్ 28 మంగళవారం వాతావరణం ఎలా ఉందో చూద్దాం. Source link

Read More

Super El Nino: షాక్ ఇచ్చిన వాతావరణం.. మొదలైన సూపర్ ఎల్‌నినో.. ఏపీ, తెలంగాణపై ప్రభావం ఎలా ఉంటుంది? |

ఈ ఏడాది వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ కాలంలో మొదటి భాగం కొంతవరకూ బాగానే ఉండవచ్చు. అంటే.. ప్రారంభంలో.. వర్షాలు త్వరగానే, బాగానే పడతాయి. కానీ.. కొన్ని రోజుల తర్వాత అంటే.. ఆగస్టు, సెప్టెంబర్‌ సమయంలో ఎల్ నినో బలపడితే వర్షాలు బలహీనపడతాయి. IMD ప్రకారం సుమారు 800 మిల్లీ మీటర్ల వర్షం మాత్రమే పడేలా కనిపిస్తోంది. అదే జరిగితే, దేశవ్యాప్తంగా 60 శాతం రైతులకు నీటి కష్టాలు ఉంటాయి. తెలంగాణ, ఏపీలో నీటి సంరక్షణ, డ్రిప్…

Read More

కార్మికులు రాజకీయ చైతన్యంతో ఉద్యమించాలి – Visalaandhra

తిరుపతిలో జరిగే ఏఐటియుసి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి పిలుపు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం పోరాడుతూనే రాజకీయ చైతన్యంతో ప్రభుత్వాల తీరుపై ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ తిరుపతి నగర పదవ మహాసభలు స్థానిక గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్ లో కె వై రాజా అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ…

Read More

Vijayawada Weather Forecast: పెరుగుతున్న ఎండలు.. కోస్తా తీరంలో ఉక్కపోత.. వెదర్ రిపోర్ట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 13, 2026 4:07 AM IST ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా విజయవాడ వంటి నగరాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కపోతకు గురయ్యే అవకాశం ఉంది. PC : Wikipedia Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారుతోంది. శీతాకాలం ప్రభావం తగ్గి, ఫిబ్రవరి రెండో వారంలోనే వేసవి తాపం మొదలైంది. నేడు (ఫిబ్రవరి 13, శుక్రవారం) రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు…

Read More

రాహుల్ జీ .. రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ?..

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వేళ కవిత ట్వీట్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం కోసం రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను గుర్తుచేస్తూ ఆమె ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ జీ.. దో లాక్ నౌకరీ దోఁ అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏడాదిలో…

Read More

అల్పాహారమును పంపిణీ చేసిన శ్రీ సత్య సాయి సేవ సమితి

విశాలాంధ్ర ధర్మవరం;! పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది రోగులకు, సహాయకులకు అల్పాహారంలో భాగంగా ఉదయం పాలు, బ్రెడ్లు, బిస్కెట్లను శ్రీ సత్య సాయి సేవ సమితి.2 నిర్వాహకులు వైద్యులు, సిస్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పుట్టపర్తి బాబా ఆశీస్సులతో, దాతల సహాయ సహకారములతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించుట మాకెంతో సంతోషాన్ని, వృత్తిని ఇస్తుందన్నారు. పుట్టపర్తి బాబా తెలిపిన మేరకు సేవా కార్యక్రమాలను ప్రతి…

Read More

ఆర్బీఐ డెడ్‌లైన్ ఎఫెక్ట్.. డాలర్‌పై బలపడిన రూపాయి

ఇవాళ‌ ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ బలపడింది. ఉదయం రూపాయి దాదాపు 10 పైసలు లాభపడి 92.57 వద్ద ట్రేడ్ అవుతోంది. గురువారం ముగింపు ధర 92.66గా ఉంది. బ్యాంకులు తమ ఆర్బిట్రేజ్ పొజిషన్లను రద్దు చేసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధించిన గడువు నేటితో ముగియనుండటమే ఇందుకు ప్రధాన కారణం.ఆఫ్‌షోర్ నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్స్ (ఎన్‌డీఎఫ్‌) మార్కెట్‌లో బ్యాంకుల మితిమీరిన లావాదేవీలను నియంత్రించేందుకు ఆర్బీఐ గత నెలలో కీలక…

Read More

పెన్నహోబిలంలో ఘనంగా ధ్వజారోహణం – బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఉరవకొండ మండలం పెన్నహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ఆరంభంతో క్షేత్రం మొత్తం భక్తులతో కిక్కిరిసి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడపట ధ్వజారోహణం బుధవారం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందు అర్చకులు ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌తో పాటు ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు,…

Read More