Headlines

బెంగాల్‌లో బీజేపీ విజయం వెనక – Visalaandhra

పుదుచ్చేరితో కలిపితే అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు ఏ దృష్టితో చూసినా చరిత్రాత్మకమైనవే. బెంగాల్‌లో ఎలాగైనా అధికారం సంపాదించాలన్న బీజేపీ కోరిక తీరింది. తమిళనాడులో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ అనూహ్యమైన విజయం సాధించారు. కేరళలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అస్సాంలో బీజేపీ వరసగా మూడోసారి అధికారం సంపాదించింది. అస్సాంలో బీజేపీ గెలవడానికి నియోజకవర్గాల పునర్విభజన ఉపకరించింది. అయిదు రాష్ట్రాలలో శాసనసభలకు ఎన్నికలు జరిగితే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్…

Read More

తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ వాయిదా.. ఈసీ కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా మూడు దశల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే నిర్ణయించింది. తొలి దశలో గతేడాది బిహార్‌లో ఈ ప్రక్రియ పూర్తయింది. రెండో దశలో పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ సహా 11 రాష్ట్రాల్లో ఈ సవరణలు చేపట్టగా, ప్రస్తుతం అవి చివరి దశకు చేరుకున్నాయి.మూడో దశలో తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో మ్యాపింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో ఇప్పటికే సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 100…

Read More

బొత్సకు మళ్లీ అస్వస్థత…

శాసనమండలిలో ప్రసంగిస్తుండగా బొత్సకు అస్వస్థత వెంటనే మండలికి చేరుకుని పరీక్షలు చేసిన వైద్యులుప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందన్న డాక్టర్లువైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శాసనమండలిలో జరుగుతున్న చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతుండగా అస్వస్థతకు లోనయ్యారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలో బొత్స తీవ్రంగా ఇబ్బంది పడటాన్ని గమనించిన మంత్రి పయ్యావుల కేశవ్ వెంటనే స్పందించారు.బొత్స ఇబ్బందిని గుర్తించిన మంత్రి పయ్యావుల.. ప్రసంగాన్ని కాసేపు నిలిపివేసి, కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని…

Read More

పాక్‌లో ఇరాన్ సైనిక విమానాలు! – Visalaandhra

అమెరికా మీడియాలో కథనాలు వాషింగ్టన్: ఇరాన్ సైనిక విమానాల విషయంలో ఓ ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ గురించి తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇటీవల జరిగిన ఘర్షణల సమయంలో ఇరాన్ సైనిక విమానాలను తమ ఎయిర్‌ఫీల్డ్‌లలో ఉంచేందుకు పాక్ రహస్యంగా అనుమతించిందట. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆ కథనాల ప్రకారం… ఇరాన్ సైనిక ఆస్తులతో సహా అనేక విమానాలు రావల్పిండిలోని…

Read More

టీఎంసీ మ్యానిఫెస్టో విడుదల – Visalaandhra

10 కీలక హామీలతో విడుదల మమత కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోలు విడుదలకు సిద్ధపడుతున్నాయి. ఈ ఎన్నికలకు అధికార టీఎంసీ ముందు నుంచి దూకుడును ప్రదర్శిస్తోంది. అభ్యర్ధులను ముందుగానే ప్రకటించి అందరినీ అలోచనలో పడేసింది. అదే క్రమంలో శుక్రవారం తమ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించింది. రాష్ట్రంలో వరుసగా నాలుగోసారి అధికార పగ్గాలు చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రజలకు పలు వాగ్దానాలు చేశారు. ప్రతి…

Read More

Tipper lorry: టిప్పర్ లారీల దూకుడుకు బ్రేక్.. నడిరోడ్డుపై డ్రైవర్లకు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే..! Andhra Pradesh tipper lorry accidents | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 19, 2026 8:34 PM IST ఆంధ్రప్రదేశ్‌లో టిప్పర్ లారీల వేగం, ఓవర్‌లోడ్‌పై ఆందోళన, కాకినాడ-కొవ్వూరు ప్రమాదం తర్వాత రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తనిఖీలు, హెచ్చరికలు, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ ఆదేశం + News18 ఆంధ్రప్రదేశ్‌లో టిప్పర్ లారీల దూకుడు రోజురోజుకీ ప్రజల్లో భయాందోళనలు పెంచుతోంది. అధిక వేగం, ఓవర్‌లోడ్‌, రూల్స్ పట్టించుకోకుండా రోడ్లపై దూసుకెళ్తున్న ఈ భారీ వాహనాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇటీవల కాకినాడ-కొవ్వూరు రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో…

Read More

రిలయన్స్‌ కన్స్యూమర్ మాలిబన్ టీ టైమ్ బటర్ కుకీ పరిచయం

విశాలాంధ్ర/హైదరాబాద్: రిలయన్స్‌ కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్ (ఆర్సీపీఎల్), భారతదేశపు అత్యంత ఇష్టమైన చాయ్ సమయపు ఆచారం కోసం ప్రత్యేకంగా రూపొందించిన మాలిబన్ టీ టైమ్ బటర్ కుకీని (ధర రూ.5) విడుదల చేయడంతో, తన మాలిబన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. టీలో బిస్కెట్లను డిప్ చేసి తినడానికి ఇష్టపడే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన మాలిబన్ టీ టైమ్ బటర్ కుకీ, గొప్ప వెన్న రుచిని, సంతృప్తికరమైన కరకరలాడే అనుభూతిని మరియు టీలో డిప్ చేయడానికి అనువైన బలమైన…

Read More

రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాలి – Visalaandhra

–రామకృష్ణారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు): మంత్రాలయం సొసైటీ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదిగి ప్రజాసేవకు అంకితం కావాలని టీడీపీ సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, ఉపాధ్యక్షులుగా నల్లమల విజయ్ కుమార్, టీడీపీ ఆర్టీఎస్ తాలూకా అధ్యక్షులు దశరథ రాముడు, మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, యూనిట్ ఇంచార్జీ తలారి అంజి, మురళీ…

Read More

కృష్ణలంక ఘటన: చంద్రబాబు ఆ సీఐ వైపు నిలబడితే.. రాజకీయ ముఖచిత్రం ఎలా మారుతుంది?

పోలీసు వ్యవస్థలో లాకప్ డెత్ అనేది అత్యంత వివాదాస్పదమైన, సున్నితమైన అంశం. విజయవాడ కృష్ణలంక ఘటన తర్వాత రాష్ట్ర రాజకీయాలు దీని చుట్టే తిరుగుతున్నాయి. సహజంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు భయపడి పోలీసులను బలిపశువులను చేస్తుంటాయి. కానీ, ఈ కేసులో మృతుడి నేర చరిత్ర (22 కేసులు, పోక్సో, హత్య), సీఐ నాగరాజ్‌కు ఉన్న మంచి పేరును పరిగణనలోకి తీసుకుని.. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సీఐకి అండగా నిలబడితే…

Read More

Tiruchanur Temple: గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుచానూరు.. వసంతోత్సవాల రెండో రోజు విశేష కార్యక్రమాలు! |

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరేంద్రనాథ్, ఎస్ ఈ శ్రీ నరసింహ మూర్తి, ఏఈఓ శ్రీ దేవరాజులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్ రాయులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చలపతి తదితర అధికారులు పాల్గొన్నారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Source link

Read More