బూమ్రాను ఎదుర్కోవడం కష్టం

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ న్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్`2026 ఫైనల్‌కు భారత జట్టు చేరడం వెనుక ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఎలా దోహద పడ్డాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుమ్రా వేసిన ప్రతి ఓవర్ టీమిండియాకు కలిసి వచ్చింది. కష్ట కాలల్లో జట్టును ఆదుకోవడం అతడికి కొత్తేం కాదు. అయితే.. తాజాగా బుమ్రా బౌలింగ్‌పై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫ్యాప్ డుప్లెసిస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా టీమిండియాలో ఉండటం ఎంత అదృష్టమో భారత్‌కు అర్థం కావడం…

Read More

జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు

–కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు కలెక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరికవిశాలాంధ్ర`విజయవాడ: జిల్లాలో వంట గ్యాస్‌కు కొరత లేదని, బాట్లింగ్, సరఫరాలో ఎక్కడా ఇబ్బంది లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నించినా, బ్లాక్ మార్కెటింగ్ కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ హెచ్చరించారు. కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం కలెక్టరేట్‌లో ఆర్‌డీవోలు, పౌర సరఫరాల శాఖ అధికారులు తదితరులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం…

Read More

Seshachalam Forest Fire: శేషాచల అడవుల్లో కార్చిచ్చు.. ఎగిసిపడుతున్న మంటలు.. భయాందోళనలో భక్తులు..! |

Last Updated:Apr 26, 2026 10:47 PM IST తిరుపతి శేషాచలం అటవీలో ఘాట్ రోడ్డుకు సమీపంగా మళ్లీ అగ్నిప్రమాదం, దట్టమైన పొగతో వాహనదారుల్లో భయం, అటవీ శాఖ సిబ్బంది మంటల నియంత్రణకు తీవ్రంగా శ్రమిస్తున్నారు + తిరుపతి శేషాచల అడవిలో మంటలు..! తిరుపతి శేషాచల అటవీ ప్రాంతంలో మరోసారి అగ్నిప్రమాదం చెలరేగి ఆందోళన కలిగించింది. తిరుమలకు వెళ్లే డౌన్ ఘాట్ రోడ్డుకు సమీపంలోని అడవి ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగతో…

Read More

PM Modi Chandrababu: సీఎం చంద్రబాబుతో ప్రధాని మోదీ ఏం మాట్లాడారు? గంటకు పైగా చర్చల్లో వ్యూహమేంటి? |

భేటీ వివరాలు, చర్చలు: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా రూ.9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి.. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి కుటుంబంతో కలిసి ప్రార్థనలు చేశారు. నారా లోకేశ్‌తో ఫిట్‌నెస్, ఆరోగ్యం గురించి సంభాషించారు. లోకేశ్‌ మరింత బరువు తగ్గకుండా ఉండాలని మోదీ సలహా ఇచ్చారని డెక్కన్ క్రానికల్ రిపోర్ట్ చేసింది. ఈ భేటీ సుదీర్ఘంగా కొనసాగింది. వివిధ అంశాలపై అభిప్రాయాలు మార్పిడి జరిగింది. చంద్రబాబు అమరావతి, పోలవరం,…

Read More

Gangamma Jatara: 11 రోజుల వేడుక.. అడుగడుగునా ఆచారాల పండుగ.. కామిదొడ్డి గంగమ్మ జాతర విశిష్టత ఇదీ! |

గంగమ్మ జాతరలు అనేవి సంవత్సరం పొడవునా చిత్తూరు జిల్లాలో జరుగుతుంటాయి. అవి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిర్ణయించిన మాసాలలో, ఏళ్ల ఆనవాయితీ, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార అలవాట్లు పద్ధతిగా పాటించి మరీ చేస్తుంటారు. కానీ జాతర అంటే గ్రామీణ ప్రాంతాల్లో గుర్తొచ్చేది ఒక్కటే కుటుంబాల సమేతంగా, దేశం కానీ దేశంలో ఉన్నా సరే కచ్చితంగా జాతర రోజు ఆ కుటుంబ సభ్యులు ఒక్కటి కావడం అది గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుకో తగ్గ విషయం. ఇదే సంస్కృతి…

Read More

AP and Telangana News Live: నేడు చిత్తూరు జిల్లా పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

AP and Telangana News Live: ఏపీ, తెలంగాణ లైవ్ అప్‌డేట్స్.. ఇక్కడ చూడండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

టీడీపీ పదవుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సింహ భాగం

*పొలిట్ బ్యూరోలో చంద్రబాబు, దగ్గుమళ్ల ప్రసాదరావు*జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటుగా యువనేత నారా లోకేష్*జాతీయ అధికార ప్రతినిధిగా నీలాయపాళెం విజయకుమార్*రాష్ట్ర కమిటీలో 17మందికి చోటు (విశాలాంధ్ర-తిరుపతి, చిత్తూరు) తెలుగుదేశం పార్టీ అధిష్టానం బుధవారం ప్రకటించిన జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీల ఎంపికలో ఉమ్మడి చిత్తూరు జిల్లా తన ప్రత్యేకతను చాటుకుంది. పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాపై అధినేత నారా చంద్రబాబునాయుడు మరోసారి తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. కేవలం పదవుల పంపిణీ మాత్రమే కాకుండా, అన్ని వర్గాలకు…

Read More

మామిడి పండ్ల కోసం వాహనాలు ఆపివేసిన ప్రయాణికులు, ట్రాఫిక్ అంతరాయం.

తూర్పుగోదావరి జిల్లా: వేసవిలో మామిడి పండ్లకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ, మార్కెట్లో రుచి సరిగా లేకపోవడం గమనార్హం. అయితే, తూర్పుగోదావరి జిల్లాలో చెట్టుపై పండిన మామిడి పండ్లను కోసి, చెక్క బల్లలపై పేర్చి అమ్ముతున్నారు. అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్లే జాతీయ రహదారిపై ఈ ప్రత్యేక దృశ్యం కనిపిస్తోంది. ఈ సంవత్సరం వర్షాల కారణంగా మామిడి దిగుబడి తగ్గింది. అయినప్పటికీ, రహదారి వెంట అనేక రకాల మామిడి పండ్లు లభిస్తున్నాయి. వాహనదారులు, బాటసారులకు…

Read More

సీఈసీపై అభిశంసన – Visalaandhra

నేడు పార్లమెంటు ముందుకు200 మంది ఎంపీల సంతకాలు న్యూదిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అభిశంసనకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. పార్లమెంటు ఉభయ సభల్లో శుక్రవారం నోటీసు సమర్పించనున్నాయి. 130 మంది లోక్‌సభ ఎంపీలు, 63 మంది రాజ్యసభ ఎంపీలు దీనిపై సంతకాలు చేశారు. గురువారం కూడా కొందరు సభ్యులు ముందుకొచ్చి సంతకాలు చేశారని ప్రతిపక్ష నాయకుడు ఒకరు తెలిపారు. నిబంధనల ప్రకారం 100 మంది ఎంపీలు సంతకాలు చేస్తే లోక్‌సభలో, 50 మంది మద్దతిస్తే…

Read More