నీవు చేసిన మోసాలపై బహిరంగ విచారణకు మేం సిద్ధం

సిపిఐ మండల సహాయ కార్యదర్శి తిక్కన్న, జాఫర్ పటేల్ హనుమయ్యకు సవాల్ విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : నీవు చేసే మోసాలపై బహిరంగ విచారణకు మేం సిద్ధంగా ఉన్నామని, నీవు విచారణకు సిద్ధంగా ఉన్నావా అని సిపిఐ మండల సహాయ కార్యదర్శి తిక్కన్న, జాఫర్ పటేల్ హనుమయ్యకు సవాల్ విసిరారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ పార్టీపైగానీ, నాయకులపై…

Read More

Bullet Train: వందేళ్ల నిరీక్షణ.. పట్టాలే లేని నేలపై బుల్లెట్ ట్రైన్ రాబోతుంది.. హై స్పీడ్ కారిడార్‌తో మారనున్న ఆ ప్రాంతం భవిష్యత్తు | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Feb 23, 2026 9:47 AM IST పలమనేరు మీదుగా చెన్నై – బెంగళూరు బుల్లెట్ రైలు, బెంగళూరు – విజయవాడ హైస్పీడ్ కారిడార్‌తో అత్యాధునిక రైల్వే స్టేషన్ ఏర్పాటుకు NHSRCL ప్రణాళికలు వేగంగా సాగుతున్నాయి. హై స్పీడ్ కారిడార్ తో మారనున్నపలమనేరు పట్టణ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ చిత్తూరు జిల్లాలోని కీలక పట్టణమైన పలమనేరు ముఖచిత్రం త్వరలో పూర్తిగా మారిపోనుంది. దశాబ్దాలుగా రైల్వే కూతకు దూరంగా ఉన్న ఈ పట్టణానికి, ఇప్పుడు ఏకంగా బుల్లెట్…

Read More

అమీర్‌పేటలోని కోచింగ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం.. చిక్కుకున్న విద్యార్థులు

అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాంప్లెక్స్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో నాలుగో అంతస్తులో క్లాసులు జరుగుతున్నాయి. దీంతో పలువురు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. ఒక్కసారిగా పొగ కమ్మేయడంతో లోపల ఉన్న విద్యార్థులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బయటకు వచ్చే దారి కూడా పొగతో నిండిపోవడంతో విద్యార్థులు బాల్కనీల్లోకి వచ్చి రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. కొందరు భయం ఆపుకోలేక కిందకు దూకే ప్రయత్నం…

Read More

Rain Alert: ఏపీ రెయిన్ అలర్ట్.. ఈరోజు ఆ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం |

దీని ప్రభావంతో ఇవాళ(మార్చి 9) ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్టణం జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వివరించింది. అయితే అక్కడ ఒకవైపు ఎండలు, మరోవైపు తేలికపాటి వానలు దంచికొట్టనున్నాయి. దీంతో ప్రజలు కాస్త చల్లదనంతో ఊపిరిపీల్చుకోనున్నారు. Source link

Read More

విద్యాబుద్ధుల కోసం గణపతి దర్శనం.. అయినవిల్లిలో రికార్డు స్థాయిలో విద్యార్థుల రద్దీ..! Students crowd at Ainavilli Ganapati. |

ఉగాది సందర్భంగా స్వామివారికి బెల్లం గారెలను నైవేద్యంగా సమర్పించి, అదే ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఆలయాన్ని పూలు, పండ్లతో అద్భుతంగా అలంకరించి, ముందుగా ఏకాంత పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో విద్యార్థులు, భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించుకున్నారు. Source link

Read More

బతికే ఉన్నాం

నెతన్యాహు`ముజ్తబా వీడియో రుజువులు తెహ్రాన్/తెల్ అవీవ్: పశ్చిమాసియాలో యుద్ధం తారస్థాయికి చేరుకున్న తరుణంలో ఇరాన్ అధినేత ముజ్తబా ఖామేనీ మరణించినట్లు అమెరికా అనుకూల వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టాయి. అటు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జాడలేరని, ఆయన ప్రాణాలతోనే ఉన్నారా అంటూ ఇరాన్ మీడియా అనుమానాలు రేకెత్తించింది. దీంతో ఆ ఇద్దరు నాయకులు తామింకా బతికే ఉన్నామని రుజువు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే నెతన్యాహు కొన్ని వీడియోలు విడుదల చేయడం, ఇటీవల అమెరికా…

Read More

చెరువు నిర్మాణ పనులను పరిశీలించిన అధికారులు…

విశాలాంధ్ర -నార్పల (అనంతపురం జిల్లా) :- మండల పరిధిలోని గుంజేపల్లి గ్రామంలో కొనసాగుతున్న చెరువు నిర్మాణ పనులను మంగళవారం ప్రత్యేకాధికారి నారపరెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ, సర్వేయర్ సురేష్, విఆర్ఓ పెద్దన్న, గౌతమి తదితరులు పాల్గొన్నారు. చెరువు తవ్వకం, బండ బలం, నీటి నిల్వ సామర్థ్యం వంటి అంశాలపై అధికారులు వివరాలు తెలుసుకున్నారు.గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొని పనులు నిర్వహిస్తున్న తీరును…

Read More

Skating Training: రూ.500 ఫీజుతో స్కేటింగ్ శిక్షణకు అవకాశం.. ఇక్కడ ట్రైనింగ్‌తో జాతీయ స్థాయి పతకాలు గ్యారంటీ.. |

Last Updated:Feb 12, 2026 1:53 PM IST విజయనగరం విజ్జు స్టేడియం స్కేటింగ్ శిక్షణ కేంద్రం చిన్నారులకు తక్కువ ఫీజుతో శిక్షణ ఇచ్చి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించేందుకు ప్రోత్సహిస్తోంది. + 500 రూపాయల ఫీజుతో స్కేటింగ్ శిక్షణకు అవకాశం విజయనగరం పట్టణం చివరలో ఉన్న విజ్జు స్టేడియం నేడు స్కేటింగ్ క్రీడలో ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేసే కేంద్రంగా మారుతోంది. చిన్నతనం నుంచే స్కేటింగ్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో…

Read More

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక!

తెల్లవారుజామున తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డ వైనంమణిపాల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులుఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరు పర్యటన ముగించుకుని అర్ధరాత్రి 2 గంటలకు విజయవాడ చేరుకున్న ఆయనకు, తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణంలో విమానం ఆలస్యం కావడం, విశ్రాంతి లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని,…

Read More

శ్రీవారి వస్త్రాలు కొనాలా..? తిరుమల భక్తులకు టీటీడీ గోల్డెన్ ఛాన్స్.. తేదీలు ఇవే..! ttd-online-e-auction-makes-srivari-vastralu-available-to-devotees |

Last Updated:Feb 25, 2026 7:00 PM IST తిరుమల తిరుపతి దేవస్థానం మార్చి 2 నుంచి 9, 2026 వరకు శ్రీవారికి సమర్పించిన వస్త్రాలను ఆన్‌లైన్ ఈ-వేలం ద్వారా విక్రయించనుంది. భక్తులకు అరుదైన అవకాశం. తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఈ- వేలం ద్వారా వస్త్రాలు కొన్ని అవకాశం తేదీలు ఇవే. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో మంచి అవకాశం కల్పించింది. శ్రీవారికి మరియు అనుబంధ ఆలయాలకు భక్తులు సమర్పించిన వస్త్రాలను ఆన్‌లైన్ ఈ-వేలం…

Read More