నెతన్యాహుపై ట్రంప్ మండిపాటు

నేను లేకపోతే జైల్లో ఉండేవాడివని ఆగ్రహంవాషింగ్టన్: ఇజ్రాయిల్‌ను వెనకేసుకొస్తూ ఇరాన్‌పై యుద్ధానికి దగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్ప్పుడు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. నెతన్యాహుపై ట్రంప్ మండిపడినట్లు తెలుస్తోంది. తాను లేకపోతే ఇప్పటికే జైల్లో ఉండే వాడివంటూ నెతన్యాహుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. లెబనాన్‌లోని హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ సైనిక చర్యల విషయంపై నెతన్యాహును ట్రంప్ మందలించినట్లు అమెరికా అధికారిక వర్గాలను ఉటంకిస్తూ అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. బీరుట్…

Read More

AP News: ఈ 4 జిల్లాలోని ప్రజలకు అదిరే శుభవార్త.. బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్! | AP Budget 2026 Major ESI Hospital Expansion for Workers | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 14, 2026 1:45 PM IST ఏపీ వాసులకు గుడ్ న్యూస్! హెల్త్ నెట్‌వర్క్ రెడీ.. ఇక వైద్యం కోసం కష్టాలు ఉండవు! బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు. AP News: ఈ 4 జిల్లాలోని ప్రజలకు అదిరే శుభవార్త. ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్మిక వర్గాల అభ్యున్నతి కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక సంస్కరణలకు అనుగుణంగా పాత…

Read More

KGH Controversy: కేజీహెచ్‌లో కలకలం.. లిఫ్ట్ పక్కన బ్యాగులో కుళ్లిన శిశు మృతదేహం.. అసలేం జరిగిందంటే.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 21, 2026 2:08 PM IST KGHలో సూపరింటెండెంట్ కార్యాలయానికి సమీపంలో అనుమానాస్పద బ్యాగులో శిశువు మృతదేహం కలకలం రేపింది. భద్రతా లోపాలపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేజీహెచ్ లో లిఫ్ట్ పక్కనే బ్యాగులో శిశు మృతదేహం కలకలం విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (KGH) రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాలగా పేరుగాంచింది. అయితే, ఇక్కడ తరచూ ఏదో ఒక వివాదం లేదా లోపం వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా కేజీహెచ్…

Read More

Tirupati Crime News: కుటుంబాన్ని ఖతం చేసిన తండ్రి.. పిల్లలతో కలిసి ఆత్మహత్య.. అసలు ఏం జరిగింది? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 22, 2026 10:51 PM IST Tirupati Crime News: తిరుపతి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ యజమాని భార్య, తల్లిని హత్య చేసి, అనంతరం పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. News18 తిరుపతి జిల్లాలో బుధవారం నాడు అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని వెంకటకృష్ణపాలెం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పద…

Read More

మాస్టర్ స్విమ్మింగ్ పోటీలలో కాకతీయ స్విమ్మింగ్ క్రీడాకారుల ప్రతిభ….

విశాలాంధ్ర నందిగామ:-రాష్ట్రస్థాయి మాస్టర్ స్విమ్మింగ్ పోటీలలో నందిగామ కాకతీయ హెల్త్ క్లబ్ స్విమ్మింగ్ అకాడమీ క్రీడాకారులు తమ సత్తా చాటి 11 పథకాలను దక్కించుకున్నారని కాకతీయ హెల్త్ క్లబ్ చైర్మన్ కాపా రవీంద్రనాథ్ తెలిపారు స్విమ్మింగ్ కోచ్ గోపీచంద్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు అలాగే విజయతలగా పథకాలను గెలుచుకున్న వారికి పేరుపేరునా ఆయన ధన్యవాదాలు తెలిపారు ఆదివారం జగ్గయ్యపేట లో జరిగిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మాస్టర్ స్విమ్మింగ్ పోటీలకు జగ్గయ్యపేట డ్రీమ్ అసోసియేషన్…

Read More

Madhuri Reacts to the Cake Incident | కేక్ తెచ్చింది నేనే.. తప్పును ఒప్పుకున్న మాధురి!| #local18V

కేక్ తెచ్చింది నేనే.. తప్పును ఒప్పుకున్న మాధురి..! తిరుమలలో కేక్ కటింగ్ ఘటనపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదాల నేపథ్యంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ విషయంలో తనతో పాటు ఉన్న తనుజాను అనవసరంగా వివాదంలోకి లాగడం సరైంది కాదని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి విషయంలో తాము ఎప్పుడూ…

Read More

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ షాక్.. రాబోయే 5 రోజులు వర్షాలు.. గంటకు 40 కి.మీ వేగంతో గాలులు |

మొదటి రోజైన ఏప్రిల్ 24 రాత్రి నుండి ఏప్రిల్ 25 ఉదయం వరకు రాష్ట్రంలో మిశ్రమ వాతావరణం నెలకొంటుంది. ప్రధానంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అయితే, మరోవైపు రాబోయే మూడు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా 1 నుండి 2 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్,…

Read More

బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు

బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (ఎన్‌సీఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం, రిక్టర్ స్కేల్‌పై 4.6 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం ఉదయం 7:43 గంటల 17 సెకన్లకు చోటుచేసుకుంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఎన్‌సీఎస్ సమాచారం ప్రకారం, భూకంప కేంద్రం 14.027 ఉత్తర అక్షాంశం, 93.132 తూర్పు రేఖాంశం వద్ద బంగాళాఖాతంలో గుర్తించారు. ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎన్‌సీఎస్…

Read More

Vastu Tips: ఇంట్లో మొక్కలు ఎండిపోతున్నాయా.. ద్వారం నుంచి శబ్ధం వస్తోందా.. ఈ సంకేతాలు పెద్ద ప్రమాదానికి సూచన కావచ్చు..!

ఇంటి తలుపు, సూర్యరశ్మి, మొక్కలు, నీటి లీకేజీలు, కుటుంబ వాతావరణం గ్రహాల ప్రభావాన్ని చూపుతాయని పండితుడు ఉలిగుండం శ్రీనివాస శర్మ వ్యాఖ్య, లోకల్ 18 తెలుగు ధృవీకరించలేదు Source link

Read More

Self Enumeration Step by Step Guide | సింపుల్‌గా స్వీయ జనగణన… జస్ట్ ఈ స్టెప్స్ ఫాలో అవండి చాలు |

మొదట ఇల్లు, భవనం వివరాలు నమోదు చేయాలి. ఇందులో భవన నంబర్, జనగణన హౌస్ నంబర్ నమోదు చేయాలి. ఇంటి నేల, గోడలు, పైకప్పు ఏ పదార్థాలతో నిర్మించబడ్డాయో ఎంపిక చేయాలి. ఇవి మట్టి, ఇటుక, సిమెంట్, చెక్క, టైల్స్, ఆస్బెస్టాస్ షీట్స్ వంటి కోడ్‌ల రూపంలో ఉంటాయి. తర్వాత ఆ ఇల్లు ఎలా ఉపయోగంలో ఉందో నమోదు చేయాలి. నివాసంగా ఉందా, నివాసం తో పాటు ఇతర పని కోసం వాడుతున్నారా, షాప్, ఆఫీస్, స్కూల్,…

Read More