మామిడి పండ్ల కోసం వాహనాలు ఆపివేసిన ప్రయాణికులు, ట్రాఫిక్ అంతరాయం.

తూర్పుగోదావరి జిల్లా: వేసవిలో మామిడి పండ్లకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ, మార్కెట్లో రుచి సరిగా లేకపోవడం గమనార్హం. అయితే, తూర్పుగోదావరి జిల్లాలో చెట్టుపై పండిన మామిడి పండ్లను కోసి, చెక్క బల్లలపై పేర్చి అమ్ముతున్నారు. అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్లే జాతీయ రహదారిపై ఈ ప్రత్యేక దృశ్యం కనిపిస్తోంది. ఈ సంవత్సరం వర్షాల కారణంగా మామిడి దిగుబడి తగ్గింది. అయినప్పటికీ, రహదారి వెంట అనేక రకాల మామిడి పండ్లు లభిస్తున్నాయి. వాహనదారులు, బాటసారులకు…

Read More

మా వంతు ఎప్ప్పుడు బాబు గారూ!

14న జరిగే కేబినెట్ భేటీలోనైనా చర్చిస్తారా?ఇనాం భూబాధితుల ఎదురుచూపులు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల ఇనాం భూబాధిత కుటుంబాలు 11 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సొంత ఇల్లు, కరెంటు మీటరు, ఏళ్ల తరబడి కట్టిన పన్ను రసీదులు, రిజిస్ట్రేషన్ దస్తావేజులు వంటి అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ, ఈ ఆస్తులను అమ్ముకోవడా నికి లేదా బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవడానికి వీలులేని దుస్థితితో అల్లాడిపోతున్నారు. ఈ సమస్య మÖలం 1956 ఇనాం చట్టంలో…

Read More

Sri Rama Navami: ఉత్తరాధి భద్రాద్రిలో ఘనంగా రాములోరి పెళ్లి.. రామతీర్థంలో శ్రీరామనవమి ఉత్సవాలు |

Last Updated:Mar 27, 2026 2:45 PM IST Sri Rama Navami: ఉత్తరాది భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం గ్రామంలో ఉన్న రామాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. + ఉత్తరాది భద్రాద్రిగా పేరుగాంచిన రామతీర్థంలోఘనంగా శ్రీరామనవమి మహోత్సవాలు Sri Rama Navami: ఉత్తరాది భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల…

Read More

Chrysanthemum Farming Profits | చామంతి సాగులో సూపర్ ట్రిక్… ఖచ్చితంగా లాభాలే!

చిత్తూరు జిల్లా, కుప్పం నియోజక వర్గం, శాంతిపురం మండలానికి చెందిన సోమశేఖర్ అనే రైతన్న తన పొలంలో విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు చేస్తున్నాడు.చామంతి పూల తోటలను విద్యుత్ వెలుగులతో పూల సాగులో నూతన ఒరవడిని సృష్టిస్తున్నాడు ఈ రైతన్న సవాలుగా మారిన వాతావరణ పరిస్థితుల నుంచి చామంతిని కాపాడుకుంటూ పొలమంతా విద్యుత్ కాంతులను నింపి పంట దిగుబడితో సేద్యంలో రాణిస్తున్నాడు. వేల సంఖ్యలో వెలుగుతున్న బల్బులతో పువ్వుల సాగు చేస్తున్నాడు.ఇలా సాగు ఎందుకుచేస్తారు.. ఇలా…

Read More

Saree: చీర కట్టుకోవడం ఇక కష్టం కాదు.. కొత్తగా ట్రెండ్ అవుతున్న సారీ ప్రీ-ప్లీటింగ్ సేవలు..!

విశాఖపట్నంలోని వాను వండర్స్ సారీ ప్రీ-ప్లీటింగ్ సేవల వల్ల చీర కట్టుకోవడం సులభమై, మహిళల్లో చీరలపై ఆసక్తి పెరిగింది. 20-40 ఏళ్ల మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. Source link

Read More

Success Story: తక్కువ పెట్టుబడి – ఎక్కువ ఆదాయం.. రెసిన్ ఆర్ట్ వ్యాపారంలో విజయనగరం యువతి మౌనిక సరికొత్త దారి.. |

Last Updated:Mar 30, 2026 12:40 PM IST విజయనగరం తోటపాలెం మౌనిక రెసిన్ ఆర్ట్ తో కస్టమైజ్డ్ డిజైనింగ్ ప్రోడక్ట్స్ తయారు చేసి Instagram ద్వారా దేశవ్యాప్తంగా విక్రయిస్తూ మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. + తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే స్వయం ఉపాధి విజయనగరం పట్టణంలోని తోటపాలెం చెందిన మౌనిక స్వయం ఉపాధిలో కొత్త దారిని చూపిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తోంది. ఇంటి వద్దే ఉంటూ రెసిన్ ఆర్ట్‌తో విభిన్నమైన డిజైనింగ్ ప్రోడక్ట్స్ తయారు చేసి…

Read More

600 ఏళ్ల క్రితం రాయలసీమ లవ్ స్టోరీ.. ఆఫ్ఘన్ వ్యాపారి, రాజకుమారి అమర ప్రేమగాథ..! Kadiri love story Mohiyar Chandravadana tomb inspires religious harmony Kadiri love story Mohiyar Chandravadana tomb inspires religious harmony. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Feb 12, 2026 9:50 PM IST విజయనగర కాలంలో మొహియార్‌, చంద్రవదనల ప్రేమగాథ కదిరి ప్రాంతంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి, వారి సమాధి ఇరు మతాల వారికి పవిత్ర స్థలంగా మారింది. + 600 సంవత్సరాల క్రితమే ఆఫ్గానిస్తాన్ అబ్బాయి రాయలసీమ అమ్మాయి ప్రేమ ప్రేమకథ… రాయలసీమ నేలలో శతాబ్దాల చరిత్ర, భక్తి, వీరగాథలతో పాటు హృదయాన్ని తాకే ప్రేమకథలు కూడా దాగి ఉన్నాయి. అలాంటి అరుదైన అమర ప్రేమగాథల్లో ఒకటి ఆఫ్ఘనిస్తాన్‌కు…

Read More

తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదల… బాలికలదే పైచేయి

తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు ప్రకటించారు. సీనియర్ నేత కే. కేశవరావు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు.ఎప్పటిలాగే ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 96.26 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 94.07 శాతంతో కాస్త వెనుకబడ్డారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,28,239 మంది…

Read More

Quantum Facility: టెక్నాలజీలో ఏపీకి కొత్త మైలురాయి.. క్వాంటం ఫెసిలిటీ ప్రారంభం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 14, 2026 4:45 PM IST Andhra Pradesh Quantum Facility: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సాంకేతిక రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయిని ఆవిష్కరించారు. దేశంలోనే మొట్టమొదటి ‘క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ’ని ఆయన ప్రారంభించారు. Quantum Facility: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సాంకేతిక రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయిని ఆవిష్కరించారు. దేశంలోనే మొట్టమొదటి ‘క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ’ని ఆయన ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తు అవసరాలను తీర్చే దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని…

Read More

ఇక మూడో దశ ఎస్‌ఐఆర్ : ఈసీ

న్యూదిల్లీ: మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ నిర్వహించనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్, త్రిపుర ఉన్నాయి. ఈ దశలో 3.94 లక్షల మందికిపైగా బూత్ స్థాయి అధికారులు 36.73 కోట్ల…

Read More