CM Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Mar 06, 2026 2:04 PM IST ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించారు. News18 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా వినియోగంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు….


