ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు..

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో చెన్నై పోర్ట్ నుంచి ఆగిన ఎగుమతులుఉత్పత్తికి తగ్గ ధర లేక పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనఏపీలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఇప్పుడు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 100 కోడిగుడ్ల హోల్‌సేల్ ధరను రూ.420గా నిర్ణయించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా వినియోగం తగ్గడం, అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపడమే ఈ…

Read More

ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. 90 కంపెనీలు, వేల ఉద్యోగాలు.. హిందూపురంలో మెగా జాబ్ మేళా! Nandamuri Balakrishna to host job fair in Hindupur on 15th. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 07, 2026 1:25 PM IST శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో Nandamuri Balakrishna ఆధ్వర్యంలో ఈ నెల 15న Saptagiri Degree Collegeలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 90కి పైగా కంపెనీలు పాల్గొంటాయి. ఈనెల 15న  నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా… శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేలా భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే…

Read More

మెగాస్టార్ చిరంజీవికి ‘ఎన్టీఆర్’ జాతీయ పురస్కారం

గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం అవార్డుల ప్రకటన హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ‘గద్దర్’ అవార్డులను శనివారం ప్రకటించింది. ఈ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవికి ‘ఎన్టీఆర్’ జాతీయ పుష్కారంతో సత్కరించనున్నారు. ప్రముఖ నటుడు కమల్ హసన్ కు పైడి జయరాజ్ అవార్డు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ్ ను సినారే అవార్డు వరించింది. స్పెషల్ జ్యూరీ అవార్డులను తమ్మారెడ్డి భరద్వాజ ప్రకటించారు. మార్చి 19వ తేదీ ఉగాది రోజున ఈ పురస్కారాల ప్రదానం జరగనుంది. దివంగత ప్రజాయకుడు…

Read More

OLX Scam: ఓఎల్ఎక్స్ దొంగ దొరికేశాడు.. మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన కేటుగాడు చివరకు అరెస్ట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 07, 2026 6:38 AM IST అంతర్రాష్ట్ర స్థాయిలో ఓఎల్ఎక్స్ (OLX) వేదికగా అమాయకులను బురిడీ కొట్టిస్తున్న భీమడ అజిత్ కుమార్ అనే ఘరానా మోసగాడిని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ప్రతీకాత్మక చిత్రం OLX Scam: ఇటీవలి కాలంలో ఓఎల్‌ఎక్స్‌లో కార్లు అమ్ముతానంటూ పలువురిని మోసం చేసిన దొంగ దొరికాడు. అంతర్రాష్ట్ర స్థాయిలో ఓఎల్ఎక్స్ (OLX) వేదికగా అమాయకులను బురిడీ కొట్టిస్తున్న భీమడ అజిత్ కుమార్ అనే ఘరానా…

Read More

‘హయ్య ఏ1్ణ వీసాదారులకు.. భారత్‌ ఎంబసీ అడ్వైజరీ

ఖతార్‌లో చిక్కుకుపోయిన భారతీయుల వివరాలు ఈ వెబ్ సైట్ ద్వారా తెలియచేయాలి న్యూదిల్లీ: ఖతార్‌ లోని భారత ఎంబసీ కీలక అడ్వైజరీ జారీ చేసింది. ‘హయ్య ఏ1 వీసాదారులు, తాత్కాలిక వీసా కలిగిన భారత పౌరులు వెంటనే తాము షేర్ చేసిన లింక్‌లో వివరాలు నింపాలని ఎంబసీ సూచించింది. అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్ ఘర్షణల వేళ.. పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ దేశంలో ఎంతమంది భారతీయులు చిక్కుకుపోయారో…

Read More

దూరపు విద్య పేరిట దందా..? ఆ జిల్లాలో ఒక్కో విద్యార్థి నుంచి రూ.15 వేల వసూళ్లు అంటూ ఆరోపణలు..! Distance education misuse in AP Serious allegations against teachers. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 07, 2026 10:39 AM IST విజయవాడ సమీపంలో విద్యార్థి ఉపాధ్యాయుడిని కొట్టిన ఘటనపై చర్చలు జరుగుతున్నాయి. అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు జిల్లాల్లో ఉపాధ్యాయులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. + ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల దోపిడీ పరీక్షల పేరుతో కోట్ల రూపాయల వసూల్?  ఏపీలో ఉపాధ్యాయుడు, విద్యార్థి మధ్య జరిగిన ఘర్షణలపై చర్చలు కొనసాగుతున్న సమయంలో మరో వివాదం విద్యా వ్యవస్థను కుదిపేస్తోంది. విజయవాడ సమీపంలో రెండు రోజుల క్రితం…

Read More

బూమ్రాను ఎదుర్కోవడం కష్టం

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ న్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్`2026 ఫైనల్‌కు భారత జట్టు చేరడం వెనుక ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఎలా దోహద పడ్డాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుమ్రా వేసిన ప్రతి ఓవర్ టీమిండియాకు కలిసి వచ్చింది. కష్ట కాలల్లో జట్టును ఆదుకోవడం అతడికి కొత్తేం కాదు. అయితే.. తాజాగా బుమ్రా బౌలింగ్‌పై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫ్యాప్ డుప్లెసిస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా టీమిండియాలో ఉండటం ఎంత అదృష్టమో భారత్‌కు అర్థం కావడం…

Read More

AP WDCW Jobs 2026: శ్రీకాకుళం మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు. 13 పోస్టులు, రూ.34,000 జీతం! | జాబ్స్ & ఎడ్యుకేషన్

ఈ ఉద్యోగాలు ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్ బేసిస్) ఉంటాయి. మహిళా సంక్షేమం, హింస బాధితులకు సహాయం వంటి సామాజిక సేవల్లో పనిచేయాలనుకునే వారికి ఇది గొప్ప ఛాన్స్ అని శ్రీకాకుళం జిల్లా అధికారిక వెబ్‌సైట్ srikakulam.ap.gov.in, Marchలో సమాచారం ఇచ్చింది. ఎందుకు ఈ ఉద్యోగాలు ముఖ్యం? మహిళలకు ఎలాంటి ప్రయోజనం? వన్ స్టాప్ సెంటర్ అంటే ఏమిటో చూద్దాం. ఇది మహిళలపై హింస, లైంగిక దాడుల బాధితులకు ఒకే చోట వైద్యం, చట్టపరమైన సహాయం, కౌన్సెలింగ్, ఆశ్రయం…

Read More

టీమిండియా నుండి ఒకే ఒక్కడు – Visalaandhra

‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ రేసులో సంజూ న్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్ 2026 ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకుంది. సెమీఫైనల్‌లో బలమైన ఇంగ్లాండ్ జట్టును ఓడించి భారత్ ఘనంగా ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఇప్పుడు భారత్ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ కీలక సమయంలో, టోర్నీ పొడవునా అద్భుత ప్రదర్శన చేసిన ఎనిమిది మంది స్టార్ ఆటగాళ్లతో కూడిన ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట’ షార్ట్‌లిస్ట్‌ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి…

Read More

Vijayawada: విజయవాడలో డ్రగ్స్ కలకలం.. బెంగళూరు నుంచి డ్రగ్స్ దిగుమతి.. నలుగురు నిందితుల అరెస్ట్, 16 గ్రాముల MDMA స్వాధీనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 07, 2026 7:03 AM IST బెంగళూరు నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ తీసుకొచ్చి, ఇక్కడ చిన్న ప్యాకెట్లుగా విడగొట్టి విక్రయిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 16 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడలో మరోసారి మాదకద్రవ్యాల కలకలం రేగింది. యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు…

Read More