విజృంభిస్తున్న సీజనల్ జ్వరాలు.. ఆ జిల్లాలో రోజుకు 25 పైగా కేసులు.. వైద్యుల హెచ్చరిక..! Doctors warn sudden rise of viral fevers in Visakha. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 27, 2026 10:11 PM IST ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా విశాఖపట్నంలో వాతావరణ మార్పుల కారణంగా సీజనల్ వైరల్ ఫీవర్స్ కేసులు పెరిగాయి. కేజీహెచ్, విమ్స్ ఆసుపత్రుల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. +  పెరుగుతున్న సీజనల్ జ్వరాలు.. ఒకసారిగా జ్వరం, జలుబు దగ్గులతో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్‌లో సీజనల్ జ్వరాలు ఒక్కసారిగా పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉదయం…

Read More

మేమూ బొద్దింకలమే.. జనరేషన్ జెడ్ చూస్తోంది : వైఎస్ జగన్

డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాలి మెగా డీఎస్సీ పరీక్ష, నియామకాల ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, దీనిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో విచారణ జరిపించాలని వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ డిమాండ్ చేశారు. నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, డీఎస్సీకి సంబంధించి వెలుగులోకి వస్తున్న వాస్తవాలు అత్యంత దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కుంభకోణాలతో లక్షలాది మంది అభ్యర్థుల నమ్మకాన్ని వమ్ము చేసిందని,…

Read More

పాపం ట్రంప్!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిస్థితి రోట్లో తలదూర్చినట్టుగా ఉంది. ఇస్రాయెల్ పనుపున ఇరాన్ పై నిష్కారణ యుద్ధానికి దిగిన ట్రంప్ ఆ యుద్ధం విరమించే మార్గం తోచక బెంబేలెత్తిపోతున్నారు. రెండు వారాలకు పై నుంచి ఇరాన్ ప్రతిఘటిస్తున్న తీరు ట్రంప్‌ని దిక్కు తోచని పరిస్థితిలోకి నెట్టేసింది. ఇస్రాయెల్ మీద, పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాల మీద ఇరాన్ తీర్చుకుంటున్న ప్రతీకారం అనూహ్య రీతిలో ఉంది. ఇరాన్ కనక దారి మార్చుకుంటే దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకోవడానికి తాము…

Read More

రెండు జిల్లాల్లో పులి దాగుడుమూతలు.. పశువులపై వరుస దాడులు.. అడవిని వదిలి ఎందుకు వచ్చింది..? Tiger movement in Godavari districts. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 24, 2026 5:18 PM IST గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం తీవ్ర భయం రేపుతోంది. కాకినాడ, రంపచోడవరం ప్రాంతాల్లో పశువులపై దాడులతో ప్రజలు అటవీశాఖపై చర్యలు కోరుతున్నారు. + అడవిలో కాదు మైదానంలో వేట పెద్దపులికి సక్సెస్ అట?  ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అడవిలోనే ఉండాల్సిన ఈ క్రూర మృగం తరచూ అడవిని వదిలి సమీప గ్రామాల మైదానాల్లోకి రావడం, ఆవులు, గేదెలపై దాడులు…

Read More

Ministers cut vehicles following fuel guidelines | నాలుగే కార్లతో నారా లోకేష్ కాన్వాయ్

Z-కేటగిరీ భద్రతా మంత్రి నరలోకేష్ కారు కాంక్లేవ్ రెండు కార్లకు తగ్గించబడింది, మంత్రులు వాహన వినియోగం పరిమితం చేయాలని, ప్రధానమంత్రి మోడీ సూచించిన ఇంధన మరియు ఖర్చు జాగ్రత్తలు అనుసరించారు. Source link

Read More

Srisailam Temple: మయూర వాహనంపై శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జునుల విహారం.. విశేషాలివే.. |

Last Updated:Feb 12, 2026 10:21 AM IST శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మయూర వాహన సేవ, కళాకారుల ప్రదర్శనలు, భక్తుల ఉత్సాహం, రమేష్ నాయుడు, శ్రీనివాసరావు పాల్గొనడం విశేషం. + మయూర వాహనంపై భ్రమరాంబా మల్లికార్జునుల విహారం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలతో పులకించిపోతోంది. లోకారాధ్యుడైన శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబా దేవి అమ్మవార్ల దివ్య సన్నిధిలో బ్రహ్మోత్సవాలు నాల్గవ రోజుకు చేరుకున్నాయి. బుధవారం రాత్రి అత్యంత వైభవంగా…

Read More

తెలంగాణ ఎడ్‌సెట్ 2026 ఫలితాలు విడుదల

తెలంగాణలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎడ్‌సెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రతాప్ రెడ్డి ఈ ఫలితాలను వెల్లడించారు. ఈ పరీక్షలో మొత్తం 96.95 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వారు తెలిపారు. ఈ ఏడాది ఎడ్‌సెట్‌కు మొత్తం 35,600 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 29,342 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 28,446 మంది అర్హత సాధించినట్లు ప్రకటించారు….

Read More

పేపర్ మిల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఏవి నాగేశ్వరావు విశాలాంధ్ర – కడియం : కడియం పేపర్ మిల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అక్రమ లాక్ అవుట్, అక్రమ సస్పెన్షన్లు ఎత్తి వేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరావు డిమాండ్ చేశారు. శుక్రవారం కడియం పేపర్ మిల్లు వద్ద గల కార్మికుల నిరసన శిబిరం వద్దకు హాజరై సంఘీభావం తెలిపారు. ఆంధ్రా పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ నందు కాంట్రాక్టు కార్మికులు ఏప్రిల్ 27 నుండి వేతన పెంపు,…

Read More

6 నెలలు.. 20 కేసులు.. 85 మంది అరెస్ట్.. 300 కిలోల గంజాయి సీజ్.. ఎస్పీ షాక్ హెచ్చరిక..! 20 year jail for ganja cases sp warning to youth. |

Last Updated:Apr 10, 2026 2:43 PM IST విజయనగరం ఎస్పీ ఎ ఆర్ దామోదర్ గంజాయి డ్రగ్స్‌పై యువతకు గట్టి హెచ్చరిక, అక్రమ రవాణా నిల్వ విక్రయ వినియోగంపై కఠిన చర్యలు, 6 నెలల్లో 20 కేసులు 85 అరెస్టులు News18 విజయనగరం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ యువతకు గట్టిగా హెచ్చరిక జారీ చేశారు. తాత్కాలిక ఆనందం కోసం…

Read More

విశాఖలో మార్చి 28న రాత్రి 8:30 నుంచి 9:30 వరకు లైట్లు ఆఫ్.. ఎర్త్ అవర్‌కు జీవీఎంసీ పిలుపు..! Earth Hour 2026 message in Visakhapatnam with lights off. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 25, 2026 9:24 PM IST ఎర్త్ అవర్ 2026 సందర్భంగా విశాఖపట్నం లో మార్చి 28 రాత్రి 8.30 నుంచి 9.30 వరకు లైట్లు ఆఫ్ చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పిలుపు, WWF India ఉద్యమానికి 20 ఏళ్లు. మార్చి 28న ‘ఎర్త్ అవర్’లో భాగంగా నగరంలో స్వచ్చందంగా విద్యుత్ లైట్లు ఆఫ్ చేయాలని పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ‘ఎర్త్ అవర్ 2026’ కార్యక్రమంలో భాగంగా…

Read More