Andhra Pradesh: ఏపీలో ఖైదీల జీతం ఎంతో తెలుసా? కర్ణాటకలో అయితే రోజుకు భారీ కూలీ.. తెలిస్తే వావ్ అనాల్సిందే |

ఖైదీలు తయారుచేసిన ఉత్పత్తుల అమ్మకం ద్వారా ఆదాయం ఆర్జించడంలో కేరళ రాష్ట్రం అగ్రగామిగా ఉంది. కేరళ ఏటా రూ. 222.69 కోట్లు ఆర్జిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ కేవలం రూ. 11.11 కోట్లతో దేశంలో 8వ స్థానంలో నిలిచింది. నివేదికలోని ఇతర కీలక అంశాల ప్రకారం, ఏపీలోని సెంట్రల్ జైళ్లు తమ సామర్థ్యానికి మించి ఖైదీలతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో కలిపి 8,659 మందిని ఉంచే సామర్థ్యం ఉండగా, 2024 డిసెంబరు నాటికి 7,861 మంది ఖైదీలు ఉన్నారు….

Read More

Visakhapatnam: విశాఖ యువతి మృతి ఘటనలో ఆరుగురికి రిమాండ్! వివరాలు వెల్లడించి ఏసీపీ నరసింహమూర్తి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 17, 2026 4:38 AM IST సరదాగా గడపడానికి వెళ్లిన చోట స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం, ఒక యువతి ప్రాణం బలితీసుకోవడానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ద్వారకా ఏసీపీ ఎ. నరసింహమూర్తి వెల్లడించారు. Visakhapatnam Visakhapatnam: విశాఖపట్నంలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన యువతి ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. సరదాగా గడపడానికి వెళ్లిన చోట స్నేహితుల…

Read More

విశాఖలో మార్చి 28న రాత్రి 8:30 నుంచి 9:30 వరకు లైట్లు ఆఫ్.. ఎర్త్ అవర్‌కు జీవీఎంసీ పిలుపు..! Earth Hour 2026 message in Visakhapatnam with lights off. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 25, 2026 9:24 PM IST ఎర్త్ అవర్ 2026 సందర్భంగా విశాఖపట్నం లో మార్చి 28 రాత్రి 8.30 నుంచి 9.30 వరకు లైట్లు ఆఫ్ చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పిలుపు, WWF India ఉద్యమానికి 20 ఏళ్లు. మార్చి 28న ‘ఎర్త్ అవర్’లో భాగంగా నగరంలో స్వచ్చందంగా విద్యుత్ లైట్లు ఆఫ్ చేయాలని పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ‘ఎర్త్ అవర్ 2026’ కార్యక్రమంలో భాగంగా…

Read More

Heat Wave Red Alert: ఎండలపై రెండు రాష్ట్రాల్లో ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్.. 5 రోజుల పాటు రోడ్లపైకి రాకపోతే బెటర్

IMD Red Alert: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపానికి జనం అల్లాడిపోతున్నారు. చూడటానికి వాతావరణం చల్లగానే అనిపిస్తున్నప్పటికి ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, తెలంగాణ-ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. ఏపీలో , తెలంగాణలో పలుచోట్ల ఈరోజు నుండి 45 నుండి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సుందని ప్రకటించింది. Source link

Read More

మొహరం వేడుకల్లో పచ్చని చెట్లు నరకకండి

– పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు పిలుపువిశాలాంధ్ర ధర్మవరం ;​ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా.మొహరం (పీర్ల పండుగ) వేడుకల సంబరాల్లో భాగంగా పచ్చని చెట్లను నరకడం సరికాదని, ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని ప్రముఖ పర్యావరణవేత్త, రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు పేర్కొన్నారు. అనంతరం వారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా పండుగ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.పండుగ సంప్రదాయాల పేరుతో ఎదిగిన…

Read More

శ్రీవారి దర్శనం పేరుతో భారీ మోసం.. సోషల్ మీడియా స్కామ్.. ఇద్దరు అరెస్ట్..! Tirupati VIP darshan scam. |

Last Updated:Apr 15, 2026 2:55 PM IST తిరుపతి లో శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో సోషల్ మీడియా లో మోసం, ఇద్దరు అరెస్ట్, యూపీఐ ద్వారా డబ్బులు దోచుకున్నట్టు పోలీసుల వెల్లడి, టిటిడి అధికారిక వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు సూచన సోషల్ మీడియాలో శ్రీవారి దర్శనం పేరుతో మోసం ఇద్దరు అరెస్ట్..! తిరుపతి పేరుతో, శ్రీవారి దర్శనం పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న మోసాలకు పోలీసులు చెక్ పెట్టారు. అమాయక భక్తుల విశ్వాసాన్ని ఆయుధంగా…

Read More

ఆచార్య రాచపాళెంకు అడిగోపుల సాహిత్య ప్రతిభాపురస్కారం

ప్రసిద్ధ అభ్యుదయ కవి అడిగోపుల వెంకటరత్నం పేరున ఆయన కుటుంబసభ్యులు నెలకొల్పిన “అడిగోపుల సాహిత్య ప్రతిభాపురస్కారం” 2026వ సంవత్సరానికి గాను ప్రసిద్ధ అభ్యుదయ సాహిత్య విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డికి ఇవ్వాలని నిశ్చయించారు. జులై నెల రెండవవారంలో తిరుపతిలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారం రాచపాళెంకు అందజేస్తారు.అరÆ శతాబ్ద కాలం సాహిత్య సేవలో ముప్‌పై గ్రంథాలతో అభ్యుదయ కవిత్వాన్ని సమృద్ధి చేసిన అడిగోపుల వెంకటరత్నం స్మారక పురస్కారం, తెలుగు సాహిత్య విమర్శను అరÆ శతాబ్ద…

Read More

Tirumala: గ్యాస్ కొరతతో తిరుపతి, తిరుమలలో కష్టాలు మొదలు.. అమాంతం పెరిగిన వీటి ధరలు |

Last Updated:Mar 18, 2026 11:04 AM IST Tirumala: గ్యాస్ కొరత సమస్య మరింత తీవ్రమవుతున్న కొద్దీ దాని ప్రత్యక్ష ప్రభావం కట్టెల మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తిరుపతి వంటి పట్టణాల్లో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చిన్న రెస్టారెంట్లు గ్యాస్ సిలిండర్లపై పూర్తిగా ఆధారపడే పరిస్థితి ఉండేది. + Tirumala Tirumala: గ్యాస్ కొరత సమస్య మరింత తీవ్రమవుతున్న కొద్దీ దాని ప్రత్యక్ష ప్రభావం కట్టెల మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తిరుపతి…

Read More

Buddhist site: షాకింగ్ డిస్కవరీ.. ఎవరూ ఊహించని చోట బయటపడ్డ బౌద్ధ కట్టడాలు .. వీడియో ఇదిగో..! Buddhist site Andhra Pradesh. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 27, 2026 6:28 PM IST అనకాపల్లి జిల్లాలో గెడ్డపాలెం కొండపై ప్రాచీన బౌద్ధ గృహాలు, స్తూపాలు, శిల్పాలు బయటపడి చరిత్రకారులను ఆకట్టుకుంటున్నాయి, పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది + News18 ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి చరిత్ర తన ఉనికిని గుర్తు చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బౌద్ధ ఆనవాళ్లు వెలుగులోకి వస్తుండగా, తాజాగా అనకాపల్లి జిల్లాలో ఒక కొండపై బయటపడిన గృహాలు, స్తూపాలు చరిత్రకారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సాధారణంగా కనిపించే ఒక కొండ…

Read More

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎవరూ వ్యతిరేకం కాదు

2023 పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించారుఆ బిల్లు లోని డీలిమిటేషన్ తో ముడిపెట్టిన అంశాన్ని సవరణ చేయాలి …అమరావతి రాజధాని నీ ఫ్రీ జోన్ గా ఏర్పాటు చేయాలి…సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్విశాలాంధ్ర అనంతపురం టౌన్ : పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని, మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎవరూ వ్యతిరేకం కాదని నూతనంగా తీసుకువచ్చినటువంటి దక్షిణాది ఈశాన్య రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్రపూరిత బిల్లుకు వ్యతిరేకమని, దానితోపాటు డిలిమిటేషన్ బిల్లుకు…

Read More