కార్మికులు రాజకీయ చైతన్యంతో ఉద్యమించాలి – Visalaandhra

తిరుపతిలో జరిగే ఏఐటియుసి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి పిలుపు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం పోరాడుతూనే రాజకీయ చైతన్యంతో ప్రభుత్వాల తీరుపై ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ తిరుపతి నగర పదవ మహాసభలు స్థానిక గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్ లో కె వై రాజా అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ…

Read More

రాత్రివేళ బైక్ ర్యాలీలపై నిషేధం: ఈసీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఆంక్షలు విధించింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, శాంతియుత, హింసారహిత ఎన్నికలు నిర్వహించడానికి బైక్ ర్యాలీలను నిషేధించడం, పగటిపూట వెనుక కూర్చొని ప్రయాణించడంపై పరిమితులు విధించింది. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి అంటే మంగళవారం నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వస్తున్నాయి. ఏప్రిల్ 23న బెంగాల్‌లో 152 అసెంబ్లీ స్థానాలకు మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి. వైద్యారోగ్యం, కుటుంబ కార్యక్రమాల వంటి…

Read More

రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు.. రెండు గంటల పాటు చర్చ

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు వచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.ఈ బిల్లుపై మధ్యాహ్నం 1 గంట నుంచి చర్చ ప్రారంభమవుతుందని రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ తెలిపారు. చర్చ కోసం రెండు గంటల సమయాన్ని కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. సభ్యులు ఈ సమయంలో బిల్లుపై తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు….

Read More

AP News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్యాస్ సిలిండర్ల డెలివరీకి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 02, 2026 5:33 PM IST CM Chandrababu: సమర్ధ పాలనకు అన్ని శాఖల్లోనూ ఏఐ వినియోగం. రోన్, సీసీ టీవీ, శాటిలైట్ డేటా సమీకృతం చేసే మెకానిజం. వేసవి దృష్ట్యా ఆర్టీసీ బస్టేషన్లలో తాగునీటిపై శ్రద్ధ పెట్టండి. ఆర్టీజీఎస్, పబ్లిక్ పర్షెప్షన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. AP NEWS CM Chandrababu: అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ వినియోగించుకోవడం ద్వారా పాలనలో సమర్ధత మరింత పెంచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

Read More

Shocking News: పెళ్లాం ఊరెళ్తే నేవీ ఉద్యోగి కక్కుర్తి.. ఆశపడిన వచ్చిన ప్రియురాలిని ఎవడైనా ఇలా చేస్తాడా..

విశాఖపట్నం LV Nagarలో చింతాడ రవీంద్ర Indian Navy టెక్నీషియన్ తన పరిచయస్తురాలు మౌనికను హత్య చేసి శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచిన ఘటన నగరాన్ని కుదిపేసింది. Source link

Read More

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు… ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లు ఆవిరి!

మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు మహోగ్రరూపం దాల్చిన నేపథ్యంలో, భారత స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు ధరలు భగ్గుమనడంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీలు గత రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఈ ఒక్క సెషన్‌లోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.8 లక్షల కోట్లు ఆవిరైపోవడం మార్కెట్లలో నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతోంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్…

Read More

Public Nuisance: మద్యం మత్తులో మహిళలపై అసభ్య ప్రవర్తన.. నడి రోడ్డులో వ్యక్తికి దేహశుద్ధి చేసిన స్థానికులు |

Last Updated:Apr 03, 2026 6:28 AM IST తిరుపతి లీలామహల్ ఎస్‌బీఐ వద్ద మద్యం మత్తులో వ్యక్తి మహిళలపై అసభ్యంగా ప్రవర్తించాడు, స్థానికులు దేహశుద్ధి చేసి అలిపిరి పోలీసులకు అప్పగించారు, కేసు నమోదు + మద్యం మత్తులో హల్చల్..మహిళలపై అసభ్య ప్రవర్తన..! తిరుపతి నగరంలోని అత్యంత రద్దీగా ఉండే లీలామహల్ కూడలి సమీపంలో మద్యం మత్తులో ఒక వ్యక్తి సృష్టించిన బీభత్సం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎస్‌బీఐ (SBI) బ్యాంక్ వంటి బహిరంగ ప్రదేశంలో,…

Read More

మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడు భాస్కర్ కు ఆర్థిక సహాయం..

సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం; మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలు క్రియాశీలక సభ్యుడుగా ఉంటూ సంస్థకు ఎంతో సేవలను సభ్యుడు భాస్కర్ (శివ) అందించడం జరిగింది. కానీ శివ భార్యకు ఇటీవలే బత్తలపల్లి ఆర్ డి టి హాస్పిటల్ లో ఆపరేషన్ చేసి, సర్జరీ చేశారు. సమాచారం అందుకున్న మానవతా సంస్థ ట్రస్ట్ కమిటీ వారు వారిని ఆప్యాయంగా పలకరించి, పరామర్శించారు. తదుపరి ఆ కుటుంబానికి సంస్థ తరఫున రూ .10,000, వ్యక్తిగత సభ్యుల తరఫున…

Read More

Monsoon Rain: నైరుతీ రుతుపవనాల్ని ఎలా కనిపెడతారు? కంటికి కనిపించని గాలుల్ని ఎలా గుర్తిస్తారు?

Monsoon Rain: మన ఇంటికి రోజులో చాలాసార్లు గాలి వస్తూ ఉంటుంది. ఆ గాలిలో రకాలను మనం గుర్తించలేం. ఎందుకంటే గాలి కంటికి కనిపించదు. మరి భారత వాతావరణ శాఖ నైరుతీ రుతుపవనాల్ని ఎలా కనిపెడుతోంది? వాటి రాకను ఎలా గుర్తిస్తోందో, ఎలా ట్రాక్ చేస్తోందో తెలుసుకుందాం. Source link

Read More

విరోధులుగా కాదు… మిత్రులుగా ఉందాం

. సుస్థిర బంధాన్ని పటిష్ఠపర్చుకుందాం. తైవాన్ విషయంలో తేడా రానివ్వద్దు. హోర్మూజ్‌ను తెరవడమే శ్రేయస్కరం. ట్రంప్‌తో భేటీలో జిన్‌పింగ్ బీజింగ్: తమ మధ్య శత్రుత్వం వద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. అమెరికా, చైనా మిత్రదేశాలుగా ఉండటం అందరికీ ప్రయోజనకరమని చెప్పారు. ట్రంప్ చైనా పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో ఇద్దరు అధినేతలు భేటీ అయ్యారు. తొమ్మిదేళ్ల తర్వాత బీజింగ్‌లో ట్రంప్…

Read More