Kadiri Theru Festival: లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం.. కదిరి తేరు చూడాల్సిందే | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 10, 2026 1:06 PM IST Kadiri Theru Festival: శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైన ఘట్టం “కదిరి తెరు” (రథోత్సవం). ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అతిపెద్ద రథోత్సవాలలో ఇది ఒకటి. + kadiri akshmi narasimha swamy Kadiri Theru Festival: శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైన ఘట్టం “కదిరి తేరు” (రథోత్సవం). ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అతిపెద్ద రథోత్సవాలలో ఇది…

Read More

గ్యాస్ ధరల పెంపుపై వామపక్షాల సమరశంఖం

విశాలాంధ్ర, నెల్లిమర్ల /కంటోన్మెంట్ :​నెల్లిమర్ల విద్యుత్ స్టోర్స్ వద్ద మంగళవారం వామపక్షాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం నేతలు ముయ్యద పాపారావు, కిల్లంపల్లి రామారావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యుద్ధాన్ని సాకుగా చూపి కమర్షియల్ సిలిండర్‌పై ₹150, గృహ అవసరాల సిలిండర్‌పై ₹60 పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని వారు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి…

Read More

Mega Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! ఏయూలో మెగా జాబ్ మేళా

Mega Job Mela: మోడల్ కెరీర్ సెంటర్, యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో ఆంధ్రయూనివర్సిటీ నేషనల్ కెరీర్ సర్వీస్ విశాఖపట్నం నందు ఈనెల 11న ఉదయం. 10.30 గంలకు UEI & GB, A.U ఆధ్వర్యంలో ఈ క్రింది ఉద్యోగములకు జాబ్ మేళా నిర్వహించబడును. Source link

Read More

ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు

కాంగ్రెస్ పార్టీ నాయకులు తుప్పర్తి పరమేష్ విశాలాంధ్ర ధర్మవరం; ఆర్ డి టి స్వచ్ఛంద సేవా సంస్థకు ఎఫ్ సి ఆర్ ఏ ను రెన్యువల్ చేయకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని, అటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే హక్కు కూటమి ప్రభుత్వానికి లేదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు తలమానికం పేద ప్రజల గుండెచప్పుడు అయిన…

Read More

బిడ్డను పట్టుకొని చెరువులో దూకిన తల్లి.. ఇంత దారుణ నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటంటే..?

నెల్లి భాగ్యలక్ష్మి, వడిసెల దుర్గాప్రసాద్ భార్యాభర్తలు. అత్తింటి వేధింపుల వల్ల భాగ్యలక్ష్మి తన నాలుగేళ్ల బిడ్డతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహిళా దినోత్సవం రోజున జరిగింది. Source link

Read More

చెరువు కట్ట బలోపేతానికి నిర్దిష్ట చర్యలు

-టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రంలోని రాప్తాడు చెరువు కట్టను బలోపేతానికి నిర్ధిష్ట చర్యలు చేపట్టడంపాటు నీటి వనరులకు జీవం పోసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించామని టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ తెలిపారు. రాప్తాడు, అయ్యవారిపల్లి మధ్యలోని చెరువు ప్రాంతంలో పునరుద్ధరణకు మంగళవారం ఏడీసీసీ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, డి.సి.ఎం.ఎస్ చైర్మన్ నెట్టెం వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ నాయుడు, సర్పంచ్ సాకే తిరుపాలు, ప్రసన్నాయపల్లి శీనా, ఎంపీడీవో…

Read More

ప్రాణాలతో ఆటలాడుతున్న రహదారి.. అంగర–కపిలేశ్వరం మార్గంపై ప్రజల ఆవేదన..! Kapileswaram Angara road potholes causing problems for people in East Godavari | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 10, 2026 11:05 PM IST తూర్పుగోదావరి జిల్లాలో కపిలేశ్వరం–అంగర రహదారి గోతులతో ప్రమాదకరంగా మారింది. ప్రజలు, విద్యార్థులు ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు. రహదారి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. + తూర్పుగోదావరి..ఆరహదారిపై వెళ్ళామా ఇక అంతే సంగతులు పచ్చని ప్రకృతి సోయగాలతో, ప్రశాంత వాతావరణంతో ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లాలో ఒక రహదారి మాత్రం ప్రజలకు నరకయాతనగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు సౌకర్యంగా ఉండే ఈ మార్గం ఇప్పుడు గోతులతో…

Read More

అంగన్వాడి పరిశుభ్రత పక్షోత్సవాలు – Visalaandhra

విశాలాంద్ర -వలేటివారిపాలెం (ప్రకాశం జిల్లా ) : కందుకూరు ప్రాజెక్టు వలేటివారిపాలెం మండలంలోని నూకవరం అంగన్వాడి సెంటర్ లో సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి పరిశుభ్రతపక్షోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కే సునీత పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మార్చి ఒకటవ తేదీ నుండి 15 వరకు అంగన్వాడీ పరిశుభ్రత పక్షోత్సవాలు జరగనున్నట్లు తెలిపారు కేంద్రాల్లో పోషకాహార పరిశుభ్రత పాటించి గర్భిణీలు బాలింతలు చిన్నారులకు…

Read More

Kalabhairava Swamy Temple: కాలభైరవ స్వామికి అభిషేకించిన బండారు.. ఇలా వాడితే పీడలు, దోషాలు మాయం |

Last Updated:Mar 10, 2026 3:27 PM IST Kalabhairava Swamy Temple: కాలభైరవ స్వామికి అభిషేకం చేసిన బండారు కోసం బెంగళూరు హైదరాబాద్ కర్నూలు నగరాల నుండి భక్తులు అధికంగా వస్తున్నారు. కాలభైరవ స్వామి బండారు ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని లోకల్ 18 తెలుసుకునే ప్రయత్నం చేసింది. + అభిషేకించె కాల భైరవ స్వామి బండారు అన్నింటికీ ఇదే… Kalabhairava Swamy Temple: శ్రీ సత్య సాయి పట్టపర్తి జిల్లా ముత్యాల చెరువు దగ్గర…

Read More

రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండ

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని, సాగులో రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుందని టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళీ పేర్కొన్నారు. బుక్కచెర్ల సొసైటీ వద్ద రైతులకు ఎరువుల పంపిణీ చేయగా ముఖ్య అతిథులుగా ఏడీసీసీ ఛైర్మన్ కేశవరెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ నెట్టెం వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, ఏడిఏ అల్తాఫ్ అలీ ఖాన్, ఏఓ కృష్ణ చైతన్య హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రైతుల సమస్యల…

Read More