Road Safty: రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రతా సెస్ అమలు.. తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం |

Last Updated:Mar 11, 2026 8:29 PM IST Road Safty: తెలంగాణలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి , ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త విధానాన్ని అమలు చేయబోతోంది. కొత్త వాహనాల కొనుగోలుపై ‘రోడ్ సేఫ్టీ సెస్’ విధించడం ద్వారా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Road Safty Road Safty: తెలంగాణలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి , ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడానికి తెలంగాణ…

Read More

కేజీబీవీలో ప్రవేశాలకు ప్రకటన; అర్హుల విద్యార్థులు త్వరగా దరఖాస్తు చేసుకోండి.

విజయనగరం జిల్లా: కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విద్యా సంవత్సరానికి గాను 26 పాఠశాలల్లో ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్ ద్వారా మార్చి 12 నుండి ఏప్రిల్ 1 వరకు అవకాశం ఉంది. ఆసక్తిగల విద్యార్థినులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించడమైనది. దరఖాస్తు గడువు తేదీని దృష్టిలో ఉంచుకుని త్వరగా అప్లై చేసుకోవాలి. మరింత సమాచారం కోసం సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Read More

Temple Theft: తిరుమలలో కలకలం.. హుండీ లెక్కింపులో సేవకుడి భారీ బంగారం దొంగతనం.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 11, 2026 6:00 PM IST ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో హుండీలు లెక్కింపు సమయంలో సురేష్ అనే సేవకుడు 59 గ్రాముల బంగారం చోరీ ప్రయత్నం. సెక్యూరిటీ చెక్ చేసి పోలీసులకు అప్పగించారు. + ద్వారకాతిరుమల హుండీ లెక్కింపు 59 గ్రాములు బంగారం లెఫ్ట్ చేసిన సేవకుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రం, ప్రతినెలా కోట్లాది రూపాయల ఆదాయం. మరి హుండీలు లెక్కింపు చేయాలంటే కచ్చితంగా సేవకులు కావాల్సిందే…..

Read More

ధర్మవరంలో పాత ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు

విశాలాంధ్ర -ధర్మవరం; ధర్మవరం పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పాత ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రి నుండి 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడానికి చర్యలు వేగవంతం అవుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారంతో ఈ ప్రతిపాదనపై అధికారులు పరిశీలన చేపట్టారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ రమేష్ నాథ్‌తో కలిసి ఆయన నియోజకవర్గ…

Read More

Rah Veer : రోడ్డు ప్రమాద బాధితుల్ని కాపాడితే రూ.25వేల నగదుతో పాటు రహ్ వీర్ అవార్డు | తెలంగాణ వార్తలు

Last Updated:Mar 11, 2026 5:25 PM IST Rah Veer(Good Samaritan): మనం వెళ్తున్న సమయంలో రోడ్డుపై ప్రమాదం జరిగితే క్షతగాత్రులను కాపాడటానికి చాలామంది భయంతో ముందుకు రావడానికి వెనుకాడుతుంటారు. పోలీస్ కేసులు, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందనే ఆందోళనతో సహాయం చేయకుండా వెళ్లిపోతారు. Rah Veer Rah Veer(Good Samaritan): మనం వెళ్తున్న సమయంలో రోడ్డుపై ప్రమాదం జరిగితే క్షతగాత్రులను కాపాడటానికి చాలామంది భయంతో ముందుకు రావడానికి వెనుకాడుతుంటారు. పోలీస్ కేసులు, కోర్టు చుట్టూ…

Read More

ఆర్ఓబి పనులను వేగవంతం చేయండి..

మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య విశాలాంధ్ర ధర్మవరం ; ఆర్ఓబి పనులను ఆర్ అండ్ బి అధికారులు, ఆర్ఓబి కాంట్రాక్టర్లు వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ తన ఛాంబర్ లో వారితో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు ఎన్నో పనుల మీద పట్టణంలో వెళుతుంటారని అటువంటి వారికి ఆర్ఓబి పనులు జరగకపోవడం వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. అంతేకాక…

Read More

Tiger Alert: ఫేమస్ టూరిస్ట్‌ ప్లేసులో తిష్ట వేసిన పెద్దపులి.. పర్యాటకులు అక్కడికి వెళ్లవద్దని హెచ్చరిక

Tiger Alert: రంపచోడవరం మండలం రాజువొమ్మంగి పరిసర ప్రాంతంలో దోబూచులాడిన పెద్దపులి ఒక్కసారిగా మరల రూట్ మార్చి కాకినాడ జిల్లా దాదాపు దూరం ప్రయాణం చేసి దారపల్లి వాటర్ ఫాల్స్ సమీప ప్రాంతానికి చేరుకున్నట్లుగా అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు. Source link

Read More

ప్రపంచవ్యాప్తంగా నిలిచిన ఇన్‌స్టా సేవలు.. వేలల్లో ఫిర్యాదులు

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవాళ‌ ఉదయం నుంచి పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు తమ డైరెక్ట్ మెసేజ్‌లు (డీఎంలు) యాక్సెస్ చేయలేకపోతున్నామని, చాట్ థీమ్‌లు మాయమయ్యాయని ఫిర్యాదులు చేస్తున్నారు. సెర్చ్ టూల్ కూడా పనిచేయడం లేదని, కాంటాక్ట్స్ కనిపించడం లేదని ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా నెటిజన్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమకు మెసేజ్‌లు ఉన్నప్పటికీ, నోటిఫికేషన్లు వస్తున్నప్పటికీ మెసేజ్‌ల పేజీ మొత్తం ఖాళీగా కనిపిస్తోందని ఒక…

Read More

Adulterated Milk: పసివాడి ప్రాణం తీసిన కల్తీ పాలు.. రాజమండ్రిలో 12కి చేరిన మృతుల సంఖ్య

Adulterated Milk: ఏపీలో తీవ్రవిషాదకరమైన ఘటనగా రాజమండ్రి కల్తీ పాలు వ్యవహారం నిలిచిపోయింది. ప్రాణాలు పోయాల్సిన పాలు కాలకూట విషంగా మారి పది మందికిపైగా ప్రాణాలు తీసేసింది. Source link

Read More

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన శుక్లా అనూహ్యంగా తెలుగులో ప్రమాణం చేసి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. ఈయన తెలంగాణకు నాల్గవ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం…

Read More