Maha Shivaratri 2026: ప్రముఖ శైవక్షేత్రాలకు స్పెషల్ ఆర్టీసీ బస్సులు.. ఆ జిల్లా ప్రజలకు ఇక పండగే

Maha Shivaratri 2026: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని APSRTC ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు సిద్ధమైంది. ఈ నెల 15, 16 తేదీల్లో విజయనగరం జిల్లా కేంద్రం నుంచి ప్రముఖ శైవక్షేత్రాలకు అదనపు బస్సులను కేటాయించింది. Source link

Read More

Gold Price: పసిడి ప్రియులకు షాక్.. ఒక్క రోజులో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు ఎంతంటే |

భారత మార్కెట్‌లో నిన్న బంగారం ధర స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ఆంధ్రప్రదేశ్‌లో (విజయవాడ, విశాఖపట్నం) 22 క్యారట్ల బంగారం రూ.2,290 పెరిగి రూ.1,54,200 నుంచి రూ.1,56,490కి చేరింది. 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.2,100 పెరిగి రూ.1,41,350 నుంచి రూ.1,43,450కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.1,720 పెరిగి రూ.1,15,650 నుంచి రూ.1,17,370కి చేరింది. ఇక 18 క్యారట్ల బంగారం ధర సైతం రూ.1,17,370 కు…

Read More

Gold Silver Rates Today: మూడో రోజు బంగారం, వెండి ధరలు పతనం.. నేడు విజయవాడలో ధరలు ఇవే |

రెండు రోజుల వరుస పతనం తర్వాత, ఫిబ్రవరి 18న బంగారం ధరలు స్వల్పంగా స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే, వారంతో పోలిస్తే ఈసారి ధరలు భారీగానే తగ్గాయి. విజయవాడ మార్కెట్‌లో నేడు రూ.1,54,420 వద్ద బంగారం ట్రేడ్ అవుతుంది. గత 3 రోజుల్లోనే 24 క్యారెట్లపై 100 గ్రాములకు రూ.35,500 వరకు ధర తగ్గింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,41,350 వద్ద కొనసాగుతూ ఉంది. ఇక 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,15,650…

Read More

Health Tips: పొడి దగ్గు, గొంతు దురదకు ఇదే మంచి మందు.. తేనె,నల్ల మిరియాలను ఇలా వాడితే చాలు

Health Tips: మీ ఇంట్లో ఎవరికైనా పొడి దగ్గు, గొంతు దురద, లేదా రాత్రిపూట దగ్గు వచ్చి నిద్రలేమి ఉంటే ఇంట్లో పెద్దవాళ్లు, అమ్మమ్మ చెప్పే ఆయుర్వేద వైద్యం బాగా పని చేస్తుంది. ఖరీదైన మందులతో పని లేకుండా ఉపశమనం కోసం వారు ముందుగా వంటగదికి వెళ్లేవారు. అక్కడ మసాలా దినుసుల్లో వాడే నల్ల మిరియాలు, తేనెతో ఈ సమస్యకు చక్కని పరిష్కారించే వారు. Source link

Read More

Tirumala Temple: తిరుమల శ్రీవారి సన్నిధిలో యుఎస్ఏ క్రికెటర్లు.. వరల్డ్ కప్ విజయమే లక్ష్యం..! |

Last Updated:Feb 17, 2026 1:13 PM IST USA క్రికెట్ జట్టు సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించి, మోనాంక్ పటేల్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిటిడి ఘన సత్కారం, ICC, BCCI, ACA సహకారం గుర్తించారు. + శ్రీవారి సన్నిధిలో యుఎస్ఏ క్రికెటర్లు.. వరల్డ్ కప్ విజయమే లక్ష్యం..! తిరుమల కొండపై ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోర్కెలు తీర్చే వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల…

Read More

Business Tips: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. ఏడాది పొడవునా ఆదాయం ఇచ్చే వ్యాపారం.. వెంటనే తెలుసుకోండి..

IID ఆధ్వర్యంలో “RAS & Biofloc Fish Farming – Setup to Profit” ఉచిత వెబినార్ 22 ఫిబ్రవరి 2026న నిర్వహించబడుతుంది. శ్రీకాకుళం జిల్లాకు ఇది గొప్ప అవకాశం. Source link

Read More