చట్టసభల్లో ప్రతిపక్ష గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర: వైఎస్ జగన్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 12, 2026 7:39 PM IST YS Jagan: సభలో ఏకైక ప్రతిపక్షంగా తమ పార్టీ ఉన్నా, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రభుత్వం భయపడుతోందని వైఎస్ జగన్ విమర్శించారు. News18 అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రజాప్రతినిధులతో కీలక భేటీ నిర్వహించారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చట్టసభల్లో ప్రతిపక్ష గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని…

Read More

Yanam Election Results: కేంద్రపాలిత యానంలో ముగిసిన ఉత్కంఠ.. మల్లాడి గెలుపుకు కారణం ఇదే.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 04, 2026 2:27 PM IST Yanam Election Results: కేంద్రపాలిత యానంలో ఉత్కంఠ భరిత కౌంటింగ్ తర్వాత మల్లాడి కృష్ణారావు, సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్‌పై 5568 ఓట్ల మెజార్టీతో గెలిచి విజయకేతనం ఎగరేశారు + News18 కేంద్రపాలిత ప్రాంతం యానంలో ఉత్కంఠ భరితంగా ఎన్నికల కౌంటింగ్ జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్, మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు మధ్య నువ్వా నేనా అనే విధంగా పోటీ నడిచింది. ప్రారంభంలోనే పోస్టల్…

Read More

Kitchen Tips: పిండిలో పురుగులు పడుతున్నాయా? ఇలా చేస్తే రూపాయి ఖర్చు లేకుండా పోతాయి.. ఎప్పటికీ రావు

ఇంట్లో పిండి పదార్థాలకు పురుగులు పట్టకుండా, ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సులభమైన సహజ సిద్ధమైన చిట్కాలు తెలుసుకోండి.. Source link

Read More

AP Weather: రాష్ట్రంలో పిడుగుల వాన.. భారీ ఈదురుగాలుల ప్రభావం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 26, 2026 4:56 AM IST రాష్ట్రంలో ఒకవైపు వర్షాలు, మరోవైపు పెరుగుతున్న ఎండలతో ప్రజలు ద్వంద్వ వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రజలు వాతావరణ సూచనలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను తగ్గించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. News18 ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు గత కొన్ని రోజులుగా తీవ్ర మార్పులకు లోనవుతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వారం రోజులుగా కొనసాగుతున్న వర్షాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడుతుండగా,…

Read More

AP, Telangana rains: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గాలివాన బీభత్సం.. నలుగురు మృతి, వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలి భారీ నష్టం | తెలంగాణ వార్తలు

శనివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. మెదక్, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో చిన్నపాటి గాలులతో చిరు జల్లులు పడ్డాయి. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం చెల్లెపాడు గ్రామంలో పిడుగుపాటుతో గొర్రెల కాపరి బెల్లరి నాగార్జున (35) అక్కడికక్కడే మృతి చెందాడు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో చేగుంట గ్రామానికి చెందిన చెన్నయ్య, మల్లయ్యలకు చెందిన గొర్రెలను మేపడానికి వెళ్లగా ఉరుములు, మెరుపులతో కూడి…

Read More

సర్వసభ్య సమావేశానికి పలువురు మండలాధికారులు గైర్హాజరు..

-అధికారులకు ప్రజాసమస్యలు పట్టవా-ప్రశ్నించిన సర్పంచులు, ఎంపీటీసీలు విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీఓ బి. విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం జరిగిన సాధారణ సర్వ సభ్యసమావేశానికి పలువురు మండలాధికారులు గైహాజరయ్యారు. ముఖ్యఅతిథిగా జడ్పిటిసి పసుపుల హేమావతి హాజరయ్యారు. మూణ్ణెల్ల క్రితం జరిగిన అభివృద్ధి పనుల పురోగతిని, చేపట్టాల్సిన పథకాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యల గురించి సభ్యులకు వివరించాల్సిన అధికారులు సమావేశానికి రాకపోవడంపై సర్పంచులు, ఎంపీటీసీలు ప్రశ్నించారు….

Read More

డిమాండ్‌కు మించి దిగుబడి.. టమాటా ధరలు కుప్పకూలాయి.. రైతుల కష్టం వృథా..! Tomato prices below Rs 8 per kg in Visakha. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 5:34 PM IST విశాఖపట్నంలో టమాటా ధరలు కిలో రూ.8లోపే ఉన్నాయి. రైతు బజార్లలో రూ.5కే విక్రయిస్తున్నారు. టమాటా సరఫరా ఎక్కువగా ఉండటంతో ధరలు పడిపోయాయి. వినియోగదారులకు ఇది ఊరటనిచ్చే వార్త. + వినియోగదారులకు గుడ్ న్యూస్..! పడిపోతున్న టమాటా ధరలు..కిలో 8 రూపాయల లోపే టమాటా వినియోగదారులకు ఊరటనిచ్చే వార్త.. ఒకప్పుడు కిలో రూ.200 వరకు ఎగబాకిన టమాటా ధరలు ఇప్పుడు కుప్పకూలాయి. ప్రస్తుతం విశాఖపట్నంలో టమాటా ధరలు కిలోకు…

Read More

AP Weather Update: ఏపీలో ఇవాళ వర్షం.. ఈ జిల్లాలో బలమైన గాలులతో ఉరుములు, మెరుపులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 15, 2026 4:55 AM IST ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో ఏర్పడిన ఈ ద్రోణి క్రమంగా చురుకుగా మారుతూ విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయని ఏపీ వాతావరణ శాఖ చెబుతోంది . ఈ పరిస్థితుల కారణంగా వచ్చే 48 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం News18 పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో ఏర్పడిన…

Read More

Rose Milk | ఈ రోజ్ మిల్క్ ఎప్పుడైన తాగారా .. 73 ఏళ్ల టేస్ట్ మామూలుగా ఉండదు..!

73 ఏళ్ల చరిత్ర కలిగిన రాజమండ్రి రోజ్ మిల్క్ సెంటర్కు వేసవిలో భారీగా ప్రజలు తరలివచ్చి ప్రత్యేక రుచిని ఆస్వాదిస్తూ కుటుంబాలతో కలసి సందడి చేస్తున్నారు. Source link

Read More

మార్కాపురం బస్సు ప్రమాదం కేసు… బస్సు యజమాని అరెస్ట్

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలను కలచివేసింది. 14 మంది ప్రాణాలను బలిగొన్న ఈ విషాద ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలడంతో, బస్సు డ్రైవర్ యువరాజుతో పాటు యజమాని హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్‌ను ప్రధాన నిందితుడిగా చేరుస్తూ సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేశారు.ప్రస్తుతం వీరిద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణ ముగిసిన అనంతరం కోర్టులో…

Read More