కాలం మారినా పేరు మారలేదు.. విజయనగరంలో హాట్ టాపిక్ ఈ షాప్..! ayurvedic shop running for four generations in vijayanagaram |

Last Updated:Mar 30, 2026 6:25 PM IST విజయనగరం గంటస్తంభం వద్ద ఉన్న వానపాము షాప్ నాలుగు తరాలుగా ఆయుర్వేద మందులు అమ్ముతూ, అరుదైన వనమూలికలతో ప్రజల నమ్మకాన్ని నిలబెడుతోంది + అరుదైన వనమూలికలకు కేంద్రంగా వానపాము షాప్ విజయనగరం పట్టణంలో ఆయుర్వేద మందులు ఎక్కడ దొరుకుతాయి అని అడిగితే, ఎక్కువ మంది నోట ముందుగా వినిపించే పేరు ‘వానపాము షాప్’. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ దుకాణం కేవలం ఒక మెడిసిన్ షాప్ మాత్రమే…

Read More

Weather Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. రాష్ట్రంలో భానుడి భగభగలు.. నేడు, రేపు తీవ్ర వడగాల్పుల హెచ్చరిక! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

శనివారం(28-03-26): శ్రీకాకుళం జిల్లా బూర్జ, విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, గుర్ల, మెరకముడియం, రాజాం, రేగడి ఆముదాలవలస, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, పాలకొండ, సాలూరు, సీతానగరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు (16) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.  రాయలసీమ జిల్లాల్లో 40-42°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందన్నారు. ఆయా ప్రజలు జాగ్రత్తలు వహించాలని తెలిపారు. అలాగే రేపు…

Read More

రాజోలు రిటర్న్ గిఫ్ట్.. కోనసీమలో అభివృద్ధి పనులు ప్రారంభించిన పవన్ కళ్యాణ్..! Pawan Kalyan Konaseema development | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 09, 2026 6:50 PM IST డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమలో రాజోలు, అంతర్వేది, పి గన్నవరం ప్రాంతాలకు 30 కోట్ల అభివృద్ధి పనులకు వర్చువల్ శంకుస్థాపన, తాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం + కష్టాల్లో ఆదుకున్న రాజోలు కోసం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో చూడండి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాల జల్లు కురిపించారు. రాజోలు నియోజకవర్గంతో ఉన్న తన అనుబంధాన్ని మరోసారి చాటుతూ, స్థానిక ప్రజల…

Read More

ఆరు నెలలు నీటిలో.. ఆరు నెలలు వెలుపల.. గండి పోచమ్మ జాతర ఘనంగా ప్రారంభం..! Gandi Pochamma Jatara splendor devotion. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 21, 2026 3:44 PM IST గోదావరి తీరంలోని గండి పోచమ్మ ఆలయంలో ఉగాది అనంతరం జాతర వైభవంగా సాగి, గిరిజన భక్తి, పాపికొండల పర్యాటకంతో కలిసి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. + జలదిగ్బంధంలో ఉండే గండిపోచమ్మ ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉగాది పండుగ చుట్టూ గ్రామదేవతల ఉత్సవాలు ప్రతి ప్రాంతంలో ప్రత్యేకతను సంతరించుకుంటాయి. అయితే గోదావరి తీరంలో ఉన్న ఒక దివ్యక్షేత్రంలో మాత్రం ఈ వేడుకలు మరింత వైవిధ్యంగా, భక్తి పరవశంతో సాగుతాయి. అడవి…

Read More

దుర్గగుడిలో సిబ్బంది బాగోతం.. రోల్డ్‌గోల్డ్ పేరుతో హుండీ బంగారం మాయం!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో సిబ్బంది చేతివాటం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భక్తులు అమ్మవారికి సమర్పించిన హుండీ కానుకల లెక్కింపులో కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు. అసలైన బంగారాన్ని రోల్డ్‌గోల్డ్ వస్తువుల పేరుతో పక్కదారి పట్టించి కాజేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనపై ఆలయ ఈవో శీనా నాయక్ తీవ్రంగా స్పందించి, సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆలయంలో హుండీల లెక్కింపు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భక్తులు సమర్పించిన కానుకల్లోని అసలైన బంగారు ఆభరణాలను…

Read More

Tirumala Vasantotsavam: తిరుమలలో వసంత శోభ.. నేటి నుండి మూడు రోజుల పాటు శ్రీవారి వసంతోత్సవాలు! |

Last Updated:Mar 30, 2026 11:49 AM IST తిరుమలలో వసంతోత్సవాలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు వైభవంగా. మలయప్ప స్వామి వేంచేపులు, స్నపన తిరుమంజనం, టీటీడీ ఆర్జిత సేవల రద్దుతో భక్తులకు ప్రత్యేక అనుభూతి. తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాల ఈరోజు నుండి వైభవం ప్రారంభం..! తిరుమల పుణ్యక్షేత్రం మరో మహోత్సవానికి సిద్ధమైంది. శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ పరిసరాలు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రతి సంవత్సరం వేసవి తాపం నుంచి…

Read More

22 నెలల శిశువు ధన్షిక మూడు రికార్డులు నమోదుచేసింది.

విజయనగరం: బొబ్బిలి మండలం కొత్తపెంటకు చెందిన 22 నెలల చిన్నారి ధన్షిక అసాధారణ ప్రతిభ కనబరిచింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇన్‌ఫ్లుయెన్సర్ వరల్డ్ రికార్డ్స్, నోబెల్ వరల్డ్ రికార్డ్‌లలో స్థానం సంపాదించి సంచలనం సృష్టించింది. రెండేళ్లు నిండకముందే మూడు ప్రపంచ రికార్డులు సాధించడం విశేషం. సిరికి లక్షుంనాయుడు, హారిక దంపతులు తల్లిదండ్రులు. ధన్షిక తన జ్ఞాపకశక్తితో, స్పష్టమైన ఉచ్చారణతో అందరినీ ఆకట్టుకుంటోంది. అక్షరాలను, వాటికి సంబంధించిన పదాలను, సంఖ్యలను, వారాల పేర్లను, నెలలను, శరీర భాగాలను,…

Read More

Kendriya Vidyalaya Admissions 2026-27: విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 20, 2026 6:37 AM IST కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 ప్రవేశాల ప్రక్రియ మార్చి 20 నుంచి ప్రారంభం. బాలవాటిక, మొదటి తరగతి ఆన్‌లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 2 వరకు. బాలవాటిక-2, పై తరగతులు ఏప్రిల్ 2-8 ఆఫ్‌లైన్ దరఖాస్తులు. News18 దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీలు) 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ మార్చి 20 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా కేవీల్లో…

Read More

ఉద్యోగులకు ఏపీ సర్కార్ వరాలు.. 2 నెలల పితృత్వ సెలవులు, ఐవీఎఫ్ రాయితీ

ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, జనాభా నియంత్రణ విధానాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో తగ్గుతున్న జనాభా వృద్ధి రేటును పెంచే లక్ష్యంతో మూడో సంతానం పొందిన పురుష ఉద్యోగులకు ప్రయోగాత్మకంగా రెండు నెలల పాటు పితృత్వ సెలవులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఈ వివరాలు వెల్లడించారు. పిల్లల సంరక్షణలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన…

Read More