News Update Today: ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. ప్రత్యేక విమానాల్లో భారతీయుల తరలింపు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

News Update Today: ఇజ్రాయెల్, అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. యుద్ధ వాతావరణం ప్రభావంతో పౌరవిమానయాన రంగంలో అనిశ్చితి నెలకొని, అనేక దేశాల్లో విమాన రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఘర్షణల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేయబడటంతో వేలాది మంది ప్రయాణికులు విదేశాల్లోనే నిలిచిపోయారు. ఈ పరిస్థితుల్లో ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి అత్యవసర చర్యలు చేపట్టారు. భారత ప్రభుత్వ…

Read More

మంచి సమాజం కోసం పోరాటం చేద్దాం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి విశాలాంధ్ర-తిరుపతి: మానవ జాతిపై దోపిడి, పీడన లేని మంచి సమాజం కోసం పోరాటం చేద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి పిలుపు నిచ్చారు. తిరుపతి నగరం బైరాగిపట్టెడలో గల గంధమనేని శివయ్య భవన్ లో బుధవారం ప్రపంచ విప్లవ వీరుడు, సోవియట్ యూనియన్ స్థాపకుడు కామ్రేడ్ వ్లాదిమిర్ లెనిన్ 156వ జయంతి వేడుకలను సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా…

Read More

మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..

బంగారం, వెండి లోహాల ధరలను గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. పది గ్రాముల బంగారం ధర మళ్లీ లక్ష రూపాయల దిగువకు వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి.అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల సెటిల్‌మెంట్లు డాలర్లలో నిర్వహించేందుకు రష్యా సిద్ధమవుతుండడం బంగారం, వెండి లోహాల ధరలను గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. పది గ్రాముల బంగారం ధర మళ్లీ లక్ష రూపాయల దిగువకు వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధర సోమవారం గ్రాముకు రూ.1300కు పైగా తగ్గింది. ఈ…

Read More

నిందితులకుసుప్రీంలో చుక్కెదురు

రెవెన్యూ దస్త్రాల దహనం కేసు… న్యూదిల్లీ: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రెవెన్యూ దస్త్రాల దహనం కేసులో ఇద్దరు నిందితులకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఏ3గా ఉన్న మాధవరెడ్డి, ఏ4గా ఉన్న మునిరత్నానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దర్యాప్తు పురోగతికి తాము అడ్డురాలేమని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. నిందితుల్లో ఒకరు మాజీమంత్రి పెద్దిరెడ్డి మాజీ పీఏ కాగా, మరొకరు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు….

Read More

విడుదలకు ముందే ‘డెకాయిట’ హంగామా

హైదరాబాద్: వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, ఇప్పుడు ‘డెకాయిట’ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటబోతున్నాడు. ఏప్రిల్ 10, 2026న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్, శేష్ కెరీర్‌లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ సినిమా సుమారు రూ. 30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకుందట. అడివి శేష్ సినిమాలకు ఉండే…

Read More

వైభవంగా ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 01, 2026 7:30 PM IST ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత కన్నుల పండువగా జరుగుతోంది. సీఎం చంద్రబాబు సతీసమేతంగా ఈ కార్యక్రమానికి హాజరై, రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. వైఎస్సార్ కడప జిల్లాలోని చారిత్రక ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత కన్నుల పండువగా జరుగుతోంది. సీఎం చంద్రబాబు సతీసమేతంగా ఈ దివ్య…

Read More

Aunty Honey Trap Case: డబ్బు కోసం మరో ఆంటీ గలీజు పనులు.. ధనవంతుల్ని బకరాల్ని చేసిన ఖిలాడీ లేడీ

Honey Trap Case: తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య కాలంలో హనీట్రాప్ కేసులు ఎక్కువైపోయాయి. ఆ మధ్య నెల్లూరులో ఓ లేడీ డాన్ తన రాజకీయ పలుకుబడితో జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీతో ఆసుపత్రిలో రొమాన్స్ చేసిన ఘటన మర్చిపోక ముందే మరో లేడీ డజాన్ అనంతపురంలో హనీట్రాప్ పేరుతో పెద్ద రాచకార్యమే వెలగబెట్టి జైలుపాలైంది. ఈకేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న లేడీ డాన్‌ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. Source link

Read More

ఇది కదా కావాల్సింది… తిరుపతి మీదుగా అరుణాచలం వరకు డైరెక్ట్ ట్రైన్స్ | Good news for Arunachalam travelers Direct trains to Tiruvannamalai |

రైలు నెంబర్ 07220 తిరువన్నామలై నుంచి నర్సాపూర్ వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఉదయం 11 గంటలకు తిరువన్నామలైలో బయలుదేరితే, మధ్యాహ్నం 2.25 గంటలకు తిరుపతికి, శుక్రవారం వేకువజామున 2 గంటలకు నర్సాపూర్‌కి చేరుకుంటుంది. ఈ రైలు దారిలో వెల్లూరు, కాట్పాడి, చిత్తూరు, పాకాల, తిరుపతి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఈ…

Read More

ఈపీఎఫ్ఓలో కీలక మార్పులు.. ఇకపై ఆ సేవలు ఉమంగ్ యాప్‌లోనే!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన సేవలను ఆధునికీకరించే ప్రక్రియలో భాగంగా కీలక మార్పులు చేసింది. సిస్టమ్ అప్‌గ్రేడ్ తర్వాత సరికొత్త యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మార్పుల వల్ల పీఎఫ్ ఖాతాదారులకు వేగవంతమైన, మరింత సురక్షితమైన సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఇప్పటివరకు ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన సేవలను ప్రభుత్వానికి చెందిన ‘ఉమంగ్’ (UMANG) యాప్‌కు బదిలీ చేసింది. ముఖ్యంగా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)…

Read More

గుండెపోటుతో పుల్లలరేవు విఆర్ఏ తలారి నాగన్న మృతి

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండలంలోని పుల్లలరేవు గ్రామానికి చెందిన వీఆర్ఏ(విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్) తలారి నాగన్న శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. దాదాపు 40 ఏళ్ల పాటు పుల్లలరేవు, గొందిరెడ్డిపల్లి గ్రామాల వి.ఆర్.ఏగా పని తహశీల్దార్ కార్యాలయంతో పాటు ఇతర మండల కార్యాలయాల సిబ్బంది, ఆయా గ్రామాల రైతులు, ప్రజలతో మమేకమై ఉంటూ మృదుస్వభావిగా మంచి గుర్తింపు పొందారు. విధుల నిమిత్తం గురువారం ఉదయం కూడా అధికారులతో కలిసి పుల్లలరేవు పొలాల రీసర్వే ప్రక్రియలో పాల్గొన్నారు….

Read More