కూటమి ప్రభుత్వంతోనే రైతుకు భరోసా

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కూటమి ప్రభుత్వంతోనే రైతుకు భరోసా ఉంటుందని సొసైటీ ఛైర్మన్ మీసేవ ఆంజనేయులు, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ముక్కన్న, యూనిట్ ఇంచార్జీ తలారి అంజి, సొసైటీ డైరెక్టర్లు ఎంజీ నరసన్న, హనుమేష్ అన్నారు. బుధవారం టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆదేశాల మేరకు మండల పరిధిలోని జాలవాడి, పెద్దకడబూరు గ్రామాలలో…

Read More

Pet Bird Story: ఇంట్లో ఆ 2 చిలకలు చేసే సందడి పిల్లలు కూడా చేయరు.. ఆ ఫ్యామిలీకి ఆవే పాజిటివ్ ఎనర్జీ | ట్రెండింగ్

Last Updated:Mar 18, 2026 6:03 PM IST Pet Bird Story: ఇంట్లో పిల్లలు ఉంటేనే సందడే అంటారు అందరు. కాని అదే స్థానంలో పచ్చని చిలకలు రెండు ఉంటే ఆ సందడి మరోలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఫ్యామిలీకి ఈ రెండు చిలకలే పాజిటివ్ ఎనర్జీ. + Parrot Lovers Pet Bird Story: పక్షులు, పావురాలను ప్రేమించే వ్యక్తులు, వాటిని పెంచుకునే వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. కాకినాడకు చెందిన…

Read More

రష్యా నుంచి చైనాకు చమురు ట్యాంకర్.. భారత్ దిశగా…

చైనాకు తరలిస్తున్న రష్యా చమురు ట్యాంకర్ అక్వాటైటాన్ భారత్ వైపు మళ్లింది. దక్షిణ చైనా సముద్ర జలాల్లో అది భారత్ దిశ వైపు తిరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత ప్రభుత్వం దేశంలో చమురు సంక్షోభం లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రష్యా నుంచి భారత్ దిగుమతులను పెంచింది. ఈ క్రమంలో అక్వాటైటాన్ ట్యాంకర్ మార్చి 21న కర్ణాటకలోని న్యూమంగళూరుకు చేరుకోనుంది. ఈ ఏడాది జనవరి చివరలో బాల్టిక్ సీ పోర్టులో ఈ…

Read More

శ్రీవారి భక్తులకు శుభవార్త… విశాఖపట్నం, తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ట్రైన్ | New Regular Train Connects Visakhapatnam with Tirupati |

రైలు నెంబర్ 18508 తిరుపతిలో ప్రతి మంగళవారం రాత్రి 9.50 గంటలకు బయల్దేరుతుంది. రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక ఇప్పటికే విశాఖపట్నం, తిరుపతి మధ్య పదుల సంఖ్యలో ట్రైన్స్ ఉన్నాయి. 11 గంటల నుంచి 16 గంటల్లో విశాఖపట్నం నుంచి…

Read More

ఏపీలో టెన్త్ మూల్యాంకనంపై సర్కార్ కఠిన నిబంధనలు..

ఏపీలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూల్యాంకనంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై జరిమానా విధించాలని నిర్ణయించింది. మార్కుల నమోదు, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌లో తప్పులు దొర్లితే కఠిన చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. గతేడాది పదో తరగతి మార్కుల లెక్కింపులో కొన్ని పొరపాట్లు జరగడంతో ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఎలాంటి…

Read More

Simhachalam Temple: ఉగాది నాడు అప్పన్న సన్నధిలో.. ఉచిత సామూహిక అక్షరాభ్యాసం | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 4:15 PM IST Ugadi Special Aksharabhyasam: ప్రతి ఏటా జరిగే ఉత్సవాల్లో భాగంగానే ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం నాడు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో చిన్నారుల కోసం ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరగనుంది. ఉగాది పర్వదినం సందర్భంగా సింహాచలంలో చిన్నారులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాసం Simhachalam Temple: ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు…

Read More

హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పీజీ డాక్టర్ మృదుల కు ప్రథమ బహుమతి

విశాలాంధ్ర అనంతపురం టౌన్ : ప్రభుత్వ వైద్య కళాశాల హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని, మొట్టమొదటి పీజీ స్టూడెంట్ డాక్టర్ మృదుల కు బీకాన్-2026 నేషనల్ కాన్ఫరెన్స్ లో జాతీయస్థాయిలో జరిగిన క్విజ్ పోటీలో ప్రథమ బహుమతి సాధించడం మెడికల్ కళాశాలకు గర్వకారణమని ఇంచార్జీ ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ శంకర్ తెలిపారు. ఇంకా ప్రవేశం పొంది వారం రోజులే అయినా, నేషనల్ కన్ఫరెన్స్లో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన విభాగాధిపతి ఆచార్య డాక్టర్ శ్రీనివాస్…

Read More

AP POLITICS: వాళ్లిద్దరినే టార్గెట్ చేసిన వైసీపీ నేతలు.. రోడ్డెక్కి మరీ విమర్శలు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 18, 2026 12:47 PM IST AP POLITICS: ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ వార్ కొనసాగుతుంది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్లెక్కారు. + AP POLITICS AP POLITICS: ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ వారు కొనసాగుతుంది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్లెక్కారు. కోడిని కోస్తే జైల్లో పెట్టిన అధికారపార్టీ నేతలు మరి తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతలు డ్రగ్స్‌కు ప్రధాన సూత్రధారులుగా మారితే మీరేం చేస్తున్నారు..?…

Read More

మా టార్గెట్ మాత్రం మిస్ కాదు..మొజ్తాబా ఎక్కడున్నా అంతం చేస్తాం: ఇజ్రాయెల్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei)  ఎక్కడ ఉన్నా వెంబడించి అంతం చేస్తామని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. తమ దేశానికి ముప్పుగా ఉన్నవారు ఎప్పుడూ తమ టార్గెట్‌లోనే ఉంటారని, మా టార్గెట్ మాత్రం మిస్ కాదని ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్సెస్‌ (IDF) వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఖమేనీ ఎక్కడున్నారనే దానిపై ప్రస్తుతం తమ వద్ద సమాచారం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు ఐడీఎఫ్ ప్రతినిధి ఎఫీ డెప్రిన్ సమాధానమిచ్చారు. ‘‘ఆయన ఎక్కడున్నారన్న దానిపై…

Read More

పాడైన స్క్రాప్‌తో సూపర్ క్రియేషన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పార్క్..!

రాజమహేంద్రవరం సెంటర్ జైల్ పార్క్‌లో పాత ఇనుముతో రూపొందించిన కళాఖండాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఎగిరే పక్షులు, జంతువుల రూపాలు సాయంత్రం వెలుగుల్లో మరింత అందంగా మెరిసి ఫోటోలకు ప్రేరేపిస్తున్నాయి. Source link

Read More