ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమును సద్వినియోగం చేసుకోండి.. యువర్స్ ఫౌండేషన్

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల రాంనగర్లో ఉన్న శ్రీ ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు మార్చి 1వ తేదీ ఆదివారం ఉదయం పదిగంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమును నిర్వహిస్తున్నట్లు యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి వెంకట నాగార్జున, పిఆర్వో రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు స్వాతి క్లినిక్ లో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ…

Read More

ఎన్నికల హామీ అమలు – కదిరిగేట్ నిర్వాసితులకు రూ.10.74 కోట్ల చెల్లింపు

మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం:;ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ధర్మవరం అభివృద్ధికి అత్యంత కీలకమైన కదిరి గేట్ ఫ్లైఓవర్ నిర్మాణం గతంలో జరిగిన నిర్లక్ష్య పాలన కారణంగా నిలిచిపోయిందని తెలిపారు.ఈ పరిస్థితిని పూర్తిగా…

Read More

రాష్ట్రపతి పాలన నివారించేందుకే ఒప్పుకున్నాం – Visalaandhra

టీవీకేకు డీఎంకే కూటమి పక్షాలు మద్దతుపై స్టాలిన్ వివరణచెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సహా డీఎంకే కూటమి పక్షాలు మద్దతు ఇవ్వడంపై మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని నివారించాలనే ఉద్దేశంతోనే టీవీకేకు మద్దతిచ్చేందుకు తమ కూటమిలోని భాగస్వామ్య పక్షాలను అనుమతించామని పేర్కొన్నారు. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన కొందరు నేతలు డీఎంకేలో చేరిక సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టాలిన్ ఈ విధంగా మాట్లాడారు.‘టీవీకేతో వెళ్లే విషయాన్ని…

Read More

బలహీన ప్రధాని మోదీ – Visalaandhra

. దేశ గౌరవం ట్రంప్‌కు తాకట్టు. యుద్ధ ప్రభావంతో ధరల పెరుగుదల. ముర్ము వైఖరి సమర్థనీయం కాదు. కమ్యూనిస్టు సిద్ధాంతం శాశ్వతం నారాయణ విశాలాంధ్ర బ్యూరో-ఖమ్మం: ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య పునాదులున్న భారతదేశానికి మోదీ అత్యంత బలహీన ప్రధాని అని, యుద్ధాన్ని ఆపే కనీస ప్రయత్నం చేయడం లేదని సీపీఐ జాతీయ నాయకుడు డాక్టర్ కె. నారాయణ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సాగిలపడటం తప్ప మోదీ మరేపని చేయలేక పోతున్నారని అన్నారు. ఇందిరాగాంధీకి ఉన్న…

Read More

రాష్ట్రంలో భావజాల విధ్వంసం!

సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు మూడు ప్రక్రియలు చోటుచేసుకున్నాయి. అనవసర అంశాలను తెరపైకి తెచ్చి అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం. తిరుమల “కల్తీ”లడ్డు తిని ఎందరు చనిపోయారో తెలియదు. పాలకుల దృష్టిలో అది సర్వజన సంహారిణి. ఆహార ముడి పదార్థాల, హోటళ్ళలో ఆహార కల్తీలను, భూజల, వాయు, శబ్ద పర్యావరణ కాలుష్యాలను పట్టించుకోరు. గుడి గోడలు కూలి, దర్శనాల క్యూలో తోపుళ్ళకు ప్రాణాలు పోగొట్టుకున్న భక్తులు కనపడరు. రోడ్ల ప్రమాదాల్లో రోజూ…

Read More

నేడు సార్వత్రిక సమ్మె – Visalaandhra

దేశవ్యాప్త నిరసనలకు కార్మికులు, కర్షకులు సిద్ధం . హక్కుల పరిరక్షణకు ఐక్యపోరు. వామపక్షాలు, బ్యాంకు ఉద్యోగులు, ప్రజా సంఘాల మద్దతు న్యూదిల్లీ: సార్వత్రిక సమ్మెకు సర్వం సిద్ధమైంది. పది కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల అధ్వర్యంలో గురువారం 24 గంటల పాటు నిరసనలతో దేశం మార్మోగబోతోంది. ధర్నాలు, ప్రదర్శనలతో దేశవ్యాప్త సమ్మె పెద్దఎత్తున జరగబోతోంది. నాలుగు కార్మిక కోడ్‌లు, అమెరికా`భారత్ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు పోరుబాట పట్టారు. ఐక్యంగా సమ్మెకు సమాయత్తమయ్యారు. పోరాడి…

Read More

మూడు గ్రామాలు.. 2000 మందికి పైగా మర్చంట్ నేవీ ఉద్యోగులు.. ఈ గ్రామాలు చాలా స్పెషల్..! Srikakulam three villages emerge as Merchant Navy hub. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 25, 2026 3:36 PM IST శ్రీకాకుళం కలింగపట్నం బంధారువనిపేట కె మత్స్యలేశ్వరం నుంచి 2000 మందికి పైగా మర్చంట్ నేవీలో కెప్టెన్ స్థాయి వరకు ఎదిగి గ్రామాల ఆర్థిక సామాజిక రూపు మార్చిన గాథ. + ప్రతి ఇంటి నుంచి సముద్రయానం  2000 మంది సీమాన్స్ఉద్యోగులతో ప్రత్యేక శ్రీకాకుళం జిల్లాలోని కలింగపట్నం, బంధారువనిపేట, కె.మత్స్యలేశ్వరం గ్రామాలు.. మర్చంట్ నేవీ గ్రామాలుగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. ఈ మూడు గ్రామాల నుంచి సుమారు 2000…

Read More

Weekly Numerology Horoscope: ఏప్రిల్ 27 నుండి మే 3 మీ జాతకం ఇదే.. మీరు పుట్టిన డేట్ నంబర్ ఆధారంగా ఫ్యూచర్ తెలుసుకోండి |

Last Updated:Apr 28, 2026 11:48 AM IST Weekly Numerology Horoscope: గణేశుడు 1 నుండి 9 వరకు గల సంఖ్యలకు వృత్తి, ఆరోగ్యం, ఆర్థికం, సంబంధాలు, అదృష్ట సంఖ్యలు , రంగులకు సంబంధించిన వారపు సంఖ్యాశాస్త్ర అంచనాలను అందిస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ నంబర్ ఆధారంగా వారం మీ జాతకం తెలుసుకోండి. Source link

Read More

ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠిన చర్యలు : చంద్రబాబునాయుడు

శ్రీకాకుళంలో డయేరియా, రాజమహేంద్రవరంలో కల్తీపాలు, వేట్లపాలెంలో బాణసంచా లాంటి ఘటనలు బాధాకరమని ఆయన చంద్రబాబునాయుడు అన్నారు. ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. స్వార్థపరుల చేతుల్లోకి పరిస్థితులు వెళ్లడానికి వీల్లేదని, అలాంటి విషయంలో ఉదాసీనంగా ఉండబోమని స్పష్టం చేశారు. నీరు కలుషితం, పాలు కల్తీ అవుతుంటే ఆయా విభాగాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు.జిల్లాల కలెక్టర్లు కనీసం 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ సెక్రటరీలు, నాలుగు రోజులపాటు…

Read More

CM Chandrababu: కొత్త జిల్లాలో తొలిసారి అడుగుపెట్టిన సీఎం చంద్రబాబు.. కీలక ప్రాజెక్టుకు శంకుస్థాపన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 25, 2026 6:26 PM IST CM Chandrababu: మార్కాపురం జిల్లాలో చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు సాగునీరు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. image by x నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం తొలిసారి పర్యటించి, ప్రతిష్టాత్మక వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ…

Read More