Wedding Season: ఎటు చూసినా పెళ్లి బాజాలే.. వధూవరులతో కళకళలాడుతున్న రత్నగిరి కొండలు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 09, 2026 1:18 PM IST Wedding Season: అన్నవరం రత్నగిరి కొండలపై వివాహాల రద్దీ, కొత్త దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం, వ్రతంతో ఆశీర్వాదాల కోసం భారీగా తరలివస్తున్నారు + News18 ఆ కొండపై వధూవరులు ఒకటైతే వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ముందుకు వెళ్తుందట, జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ కొండపై కొలువైన స్వామి చూసుకుంటారని ఎంతో నమ్మకంతో ఒకటైన వధూవరులు చెబుతూ ఉంటారు. పెళ్లిళ్లు సీజన్ వచ్చిందంటే…

Read More

“నాన్న లేడు.. నేను ఉన్నా”.. నానమ్మకు తలకొరివి పెట్టిన మనవరాలు.. కన్నీరు పెట్టిస్తున్న ఘటన..! women performing last rites,. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 10, 2026 3:52 PM IST అంబేద్కర్ కోనసీమలో రేణుక అనే యువతి నానమ్మ సత్యవేణి అంత్యక్రియలు స్వయంగా నిర్వహించి, పితృకర్మలు మగవారే చేయాలనే భావనను సవాలు చేసింది + News18 కాలం మారుతోంది.. సంప్రదాయాలపై ఉన్న పాత ఆలోచనలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు అంత్యక్రియలు అంటే కేవలం మగవారే చేయాలనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆడబిడ్డలు కూడా కన్న తల్లిదండ్రులు, పెద్దల పట్ల తమ బాధ్యతను నెరవేర్చేందుకు ముందుకు వస్తున్నారు. మేము…

Read More

కాకినాడ బాణాసంచా ప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల నష్టపరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి.

కాకినాడ: వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా మరణించారని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. స్థానికుల వివరాల ప్రకారం మృతుల సంఖ్య 23 వరకు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి ఘటన స్థలాన్ని సందర్శించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాణాసంచా తయారీ కేంద్ర యజమాని, అతని తండ్రి, తొమ్మిది మంది మహిళలు ఇందులో మరణించారని చెబుతున్నారు. ప్రమాదం…

Read More

Fake Gold : విశాఖలో ఫేక్ గోల్డ్ దందా గుట్టురట్టు.. నకీలీ హాల్ మార్క్‌తో మోసం.. అసలైన బంగారం గుర్తు పట్టడం ఎలా? | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 17, 2026 6:49 AM IST తక్కువ క్యారెట్ల బంగారాన్ని ఎక్కువ ధరకు విక్రయిస్తూ సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నారు. తాజాగా విశాఖపట్నం వన్‌టౌన్ ప్రాంతంలో బయటపడిన నకిలీ హాల్‌మార్క్ కేంద్రం ఉదంతం బులియన్ మార్కెట్‌లో కలకలం రేపుతోంది. ప్రతీకాత్మక చిత్రం Fake Gold : బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, కొనుగోలుదారుల ఆశలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. తక్కువ క్యారెట్ల బంగారాన్ని ఎక్కువ ధరకు విక్రయిస్తూ సామాన్యుల జేబులకు చిల్లు…

Read More

సనోఫీ కన్స్యూమర్ హెల్త్‌కేర్ ఇండియా స్థిరమైన వృద్ధి

ముంబై: సనోఫీ కన్స్యూమర్ హెల్త్‌కేర్ ఇండియా లిమిటెడ్ నాల్గవ తైమాసికానికి తన ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఇది కీలక వ్యాపార విభాగాలలో స్థిరమైన వృద్ధి ఊపును ప్రదర్శిస్తుంది. ఈ తైమాసికంలో ఆదాయ వృద్ధి సంవత్సరానికి 47% వద్ద ఉంది. దేశీయ అమ్మకాలు 23% పెరిగాయి. రీకాల్ చేయబడిన ఉత్పత్తులను మార్కెట్‌కు తిరిగి ప్రారంభించడం ద్వారా ఇది జరిగింది. క్యూ4లో పన్ను తర్వాత లాభం (పీఏటీ) రూ.665 మిలియన్లకు చేరుకుంది, ఇది సంవత్సరానికి 50% పెరుగుదల. 2025…

Read More

తిరుమలలో వసంతోత్సవాల సందడి.. మార్చి 30 నుంచి మూడు రోజులు వైభవంగా ఉత్సవాలు..! Tirumala Salakatla Vasantotsavams grand services cancelled. |

Last Updated:Mar 23, 2026 4:50 PM IST తిరుమల శ్రీవారి ఆలయంలో వసంతోత్సవం మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు వైభవంగా జరగనుంది. టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసి కొన్ని సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది. + తిరుమల సాలకట్ల వసంతోత్సవం ఎప్పుడంటే…!!! తిరుమల శ్రీవారి ఆలయంలో వసంత ఋతువు సందర్భంగా జరిగే సాలకట్ల వసంతోత్సవాలు ఈసారి మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ…

Read More

పాలీసెట్–2026కు ఉరవకొండలో అన్ని ఏర్పాట్లు పూర్తి

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఈనెల 25వ తేదీన ఉరవకొండలో తొలిసారిగా నిర్వహించనున్న పాలీసెట్–2026 పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కోఆర్డినేటర్ కె. అశ్రఫ్ అలీ తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ఈసారి మొత్తం 503 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.పరీక్ష నిర్వహణ కోసం రెండు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని, అభ్యర్థులు తప్పనిసరిగా ఉదయం 9 గంటలలోపే…

Read More

యూఏఈకి ఇజ్రాయిల్ ‘ఐరన్ డోమ’

అబుదాబి: ఇజ్రాయిల్ తన ప్రధాన రక్షణ వ్యవస్థ ఐరన్ డ్రోమ్ వ్యవస్థను మొదటిసారి విదేశాలకు పంపించింది. ఐరన్ డోమ్ వ్యవస్థతో పాటు సైనిక సిబ్బందిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి పంపించింది. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఇతర ఆస్తులపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇందులో భాగంగా యూఏఈపై నిరంతర క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తోంది. ఇరాన్ దాడులను యూఏఈ తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో అడ్డుకుంది. కానీ కొన్ని ఇరాన్ ఆయుధాలు కీలక…

Read More

కరెన్సీనోట్లను తరలిస్తుండగా కూలిన విమానం.. 15 మంది దుర్మరణం

బొలీవియా(Bolivia) రాజధాని లా పాజ్(La Paz) సమీపంలో ఎల్ ఆల్టో(El Alto) నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. బొలీవియన్ వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ విమానం(Hercules aircraft) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 15మంది మరణించగా.. 30మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. విమానం బొలీవియా సెంట్రల్ బ్యాంక్ నుంచి కొత్త నోట్లను తీసుకుని వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్ సంఘటనా…

Read More

భారీ ఊరేగింపులు, ప్రత్యేక ఘటాలు.. జొన్నాడలో అమ్మవారి జాతర సందడి..! Paiditalli Ammavari 70th Jathara showcases cultural grandeur in Jonnada. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 11, 2026 7:07 PM IST జొన్నాడలో పైడితల్లి అమ్మవారి 70వ జాతర భీమరావు కుటుంబీకుల ఆధ్వర్యంలో ఖరగ్‌పూర్, సోలాపూరి సంప్రదాయాలతో వైభవంగా జరిగి, గ్రామం సంస్కృతిక ఉత్సవాల్లో మునిగిపోయింది. + ఖరగ్‌పూర్ రేంజ్ లో అంగరంగ వైభవంగా పైడితల్లి అమ్మవారి జాతర  జొన్నాడ గ్రామం భక్తి, సంస్కృతి, సంప్రదాయాల కలయికతో కళకళలాడింది. పైడితల్లి అమ్మవారి జాతరను ఈసారి భీమరావు కుటుంబీకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించగా, గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది….

Read More