పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జనసేన పుట్టినరోజు వేడుకలు, సాంప్రదాయ ఎడ్ల బండి పోటీలు నిర్వహణ.

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎడ్ల బండి పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీలు గ్రామీణ సంస్కృతికి ఊపిరి పోశాయి. చేబ్రోలు గ్రామంలోని పొలాల్లో, రోడ్లపై ఎడ్ల గిత్తలు పోటీ పడడంతో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా సీనియర్స్, జూనియర్స్ విభాగాల నుండి 42 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ పోటీలు సాయంత్రం ముగిశాయి. సీనియర్ విభాగంలో గుమ్ములేరు ప్రాంతానికి చెందిన ఎడ్ల జత విజయం సాధించగా, జూనియర్ విభాగంలో…

Read More

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా ‘రాకాస’.. నవ్వులు, థ్రిల్ల్స్ గ్యారెంటీ..! Rakasa fantasy comedy thriller reveals | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 22, 2026 10:18 PM IST నిహారిక కొణిదెల నిర్మాణంలో సంగీత్ శోభన్, నయన్ సారిక నటించిన ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ రాకాస ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధం. ఫ్యాంటసి కామెడీ ద్రిలర్ రాకాస.. నిర్మాత నీహారిక కొణిదెల.. ఏప్రిల్ 3 న విడుదల..!< ఫాంటసీ, కామెడీ, థ్రిల్లర్ మిశ్రమంగా తెరకెక్కిన ‘రాకాస’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా, జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్…

Read More

యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం

కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమేగ్యాస్, ఆయిల్ ధరల పెంపుతో రవాణా రంగంపై ప్రభావంట్రంప్‌ను నిలదీయడంలో మోదీ మౌనంమోదీపై చంద్రబాబు ఒత్తిడి తేవాలి29న హైదరాబాద్‌లో “నో వార్” భారీ ప్రదర్శనతిరుమలకు అపకీర్తి తెచ్చే వారిని పదవిలో ఉంచుతారా?` సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ విజయవాడ ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ చేపడుతున్న యుద్ధం దేశవ్యాప్తంగా మానవాళిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ఈ యుద్ధం ద్వారా అమెరికాలోని కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరుతున్నాయని సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె….

Read More

Kanipakam Temple | భక్తులతో పోటెత్తిన కాణిపాకం.. దర్శనానికి 3 గంటలు |

Last Updated: Mar 22, 2026, 21:05 IST చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. నాలుగు రోజుల సెలవులు రావడంతో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు దీర్ఘ క్యూలలో నిలబడగా, దర్శనానికి సుమారు మూడు గంటల…

Read More

అశ్రునయనాల మధ్య హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు

వేలాదిగా తరలివచ్చిన అభిమానులు విశాలాంధ్ర, కళ్యాణదుర్గం: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు ఆదివారం కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామంలో అభిమానులు, పార్టీ కార్యకర్తల అశ్రునయనాల మధ్య నిర్వహించబడ్డాయి. వేలాది మంది అభిమానులు తరలివచ్చి పెద్దాయన్ను చివరిసారిగా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, స్థానిక నాయకులు, వైసీపీ, కాంగ్రెస్, సిపిఐ నేతలు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులు భార్య లక్ష్మీదేవి, కుమారులు…

Read More

Top 10 News: ఈరోజు టాప్ టెన్ వార్తలు.. ప్రపంచ నలుమూలల జరిగిన వార్తలు మీ కోసమే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు, ఈ నెల 25న రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. గత 20 నెలలుగా పార్టీలో అవమానాలు, మానసిక క్షోభ ఎదుర్కొంటున్నానని ఈ మేరకు జగిత్యాల జిల్లాకు చెందిన తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలకు ఆయన ఒక లేఖ రాశారు. ఆయన తదుపరి అడుగు ఏ పార్టీలోనన్నదిపై జగిత్యాలలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. 2.అమరావతి దాసులు 20 ఏళ్లు ఎక్కువ జీవిస్తారు నారా చంద్రబాబు నాయుడు ఏపీ అభివృద్ధి…

Read More

యుద్ధం వద్దు – శాంతి ముద్దు” నినాదంతో తిరుపతిలో మహా శాంతి ర్యాలీ

ప్రపంచ దేశాలకు తిరుపతి నుంచి బలమైన శాంతి సందేశం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, “యుద్ధం వద్దు – శాంతి ముద్దు”, “యుద్ధం కాదు – శాంతి కావాలి” అనే నినాదాలతో ఈరోజు తిరుపతి నగరంలో విశాలమైన శాంతి ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది.మరణిస్తున్న పసి కందులు, అమాయక ప్రజలు మరియు యుద్ధ వాతావరణం పట్ల మనస్సు కలత చెందిన రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్…

Read More

కిలో రూ.40 నుంచి రూ.4కు పడిపోయిన అరటి ధరలు.. రైతుల కష్టాన్ని నట్టేట ముంచిన యుద్ధం..!

గల్ఫ్ యుద్ధం దెబ్బకు చిత్తూరు జిల్లా అరటి రైతన్నల కలలు కూలిపోయాయి. జీ 9 అరటి ధర కిలో 20 నుంచి 4కి పడిపోగా, ఎకరాకు లక్షల్లో పెట్టుబడి పెట్టిన వారు నష్టాల్లో మునిగిపోయారు. Source link

Read More

హనుమంతరాయ చౌదరి మరణం ప్రజలకు తీరని లోటు…సిపిఐ నేత డి.జగదీష్

హనుమంతరాయ చౌదరి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సిపిఐ నాయకులు విశాలాంధ్ర, కళ్యాణదుర్గం: ప్రజా సమస్యల పరిష్కారాన్ని తన జీవిత ధ్యేయంగా తీసుకుని జీవితాంతం ప్రజాపక్షపాతిగా సేవలందించిన మాజీ ఎమ్మెల్యే, టిడిపి సీనియర్ నాయకుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి అజాతశత్రువుగా నిలిచారని, ఆయన మరణం టిడిపి పార్టీకి మాత్రమే కాకుండా కళ్యాణదుర్గం ప్రజలకు తీరని లోటు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దేవరగుడి జగదీష్ పేర్కొన్నారు.ఆదివారం ఎర్రంపల్లిలోని హనుమంతరాయ చౌదరి స్వగృహంలో ఆయన భౌతిక కాయానికి…

Read More

కోనసీమలో మహిళల వాలీబాల్ సందడి.. ఫైనల్‌లో ఐసిఎఫ్ విజయం..! womens volleyball tournament. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 22, 2026 6:01 PM IST కోనసీమ తూర్పుపాలెం లో అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ నిర్వహించిన మహిళల వాలీబాల్ టోర్నీలో ICF జట్టు విజయం సాధించగా రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ సత్కరించారు. + గోదావరి జిల్లాలో మహిళల వాలీబాల్ పోటీలు సత్తా చాటిన మహిళలు గ్రామీణ ప్రాంతంలో మహిళల క్రీడా స్పూర్తి ఏ స్థాయిలో ఉందో చాటి చెప్పేలా కోనసీమలో నిర్వహించిన వాలీబాల్ పోటీలు ఐదు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగాయి. రాష్ట్రం నలుమూలల…

Read More