Vijayawada: తక్కువ ధర అని సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొంటున్నారా? అయితే మీరు రిస్క్‌లో పడే ఛాన్స్ ఉంది! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 23, 2026 7:39 AM IST ఈ బలహీనతనే సైబర్ నేరగాళ్లు, దొంగలు ఆసరాగా చేసుకుంటున్నారు. మార్కెట్‌లో లక్ష రూపాయలు పలికే ఫోన్‌ను కేవలం రూ. 40,000 లేదా రూ. 50,000లకే ఇస్తామంటూ నమ్మిస్తారు. తీరా కొన్నాక, కొన్ని రోజులకే పోలీసులు మీ తలుపు తట్టినప్పుడు కానీ తెలియదు.. మీరు కొన్నది దొంగిలించిన ఫోన్ అని! ప్రతీకాత్మక చిత్రం Vijayawada: నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ లేనిదే క్షణం గడవదు. ఐఫోన్ లేదా ఇతర ఖరీదైన…

Read More

Vijayawada: కటిక పేదరికంలోనూ గొప్ప మనసు.. రూ. 3 లక్షల బంగారు గొలుసు అప్పగించిన మహిళా స్వీపర్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 23, 2026 7:09 AM IST నేటి సమాజంలో రూపాయి కనిపిస్తేనే రంగు మార్చే మనుషులు ఉన్న ఈ రోజుల్లో, దొరికిన లక్షల రూపాయల విలువైన బంగారాన్ని ఏమాత్రం ఆశపడకుండా తిరిగి యజమానికి అప్పగించి ఓ మహిళా స్వీపర్ తన నిజాయతీని చాటుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ఆమె స్వీపర్ కావొచ్చు.. పొట్టకూటి కోసం రోజూ కూలీ కావొచ్చు.. ఏసీ గదుల్లో ఉద్యోగం చేయకపోవచ్చు.. కానీ, గుణంలోనూ.. వ్యక్తిత్వంలోనూ ఆమె ఎంతో ధనవంతురాలు. ఆమె…

Read More

Visakhapatnam: వైజాగ్ వాసులకు పవర్ కట్ అలర్ట్.. నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేత.. పూర్తి వివరాలు ఇవే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 23, 2026 6:01 AM IST వేసవి ఎండలు పెరుగుతున్న తరుణంలో, విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం మరియు ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచే పనులను చేపట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోన్-3 ఈఈ బి. సింహాచలం నాయుడు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రతీకాత్మక చిత్రం Visakhapatnam: విశాఖపట్నం నగరంలోని పలు సబ్ స్టేషన్ల పరిధిలో అత్యవసర మరమ్మతులు, లైన్ల నిర్వహణ పనుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు…

Read More

Visakhapatnam: వైజాగ్ వాసులకు అలర్ట్.. నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపివేత.. కారణం ఇదే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

నీటి సరఫరా ఎందుకు నిలిపివేస్తున్నారు? విశాఖ నగరానికి నీటిని అందించే ప్రధాన పైప్‌లైన్లకు సంబంధించి అత్యవసర నిర్వహణ మరియు మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది. నగరంలోని పంపింగ్ స్టేషన్ల వద్ద సాంకేతిక లోపాలను సరిదిద్దడం, అలాగే లీకేజీలను అరికట్టడం కోసం సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు వాటర్ సప్లై నిలిపివేయాలని వాటర్ వర్క్స్ విభాగం నిర్ణయించింది. వేసవి కాలంలో నీటి వృధాను అరికట్టేందుకు మరియు భవిష్యత్తులో ఎటువంటి అంతరాయాలు కలగకుండా ఉండేందుకే ఈ ముందస్తు మరమ్మతులు…

Read More

ఇడ్లీకి సాంబార్ లేదు.. పూరీకి కూర మళ్లీ వేయరు.. తాలీలో ఐటమ్స్ కట్.. గ్యాస్ క్రైసిస్ ఎఫెక్ట్..! Gas shortage in AP Telangana. |

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, విజయవాడ వంటి ప్రధాన పట్టణాల్లో హోటళ్లు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. కానీ ఇప్పుడు అక్కడి దృశ్యం పూర్తిగా మారిపోయింది. కొన్ని చోట్ల ఐటమ్స్ తగ్గించగా, మరికొన్ని చోట్ల ధరలు భారీగా పెంచేశారు. కస్టమర్లు తగ్గిపోవడంతో వ్యాపారులు కూడా నష్టాల్లో కూరుకుపోతున్నారు. Source link

Read More

CM Chandrababu: అమరావతి నిర్మాణం హైదరాబాద్‌నే మించిపోతుంది.. ఐఎస్‌బీ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 22, 2026 6:25 PM IST CM Chandrababu: అభివృద్ధి మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించడానికి సరిపోదని, అయితే సమాజంలో అసలైన మార్పుకు సాంకేతికతే ప్రధాన ఆధారమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వేదికగా జరిగిన సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్‌లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. cm chandrababu CM Chandrababu: అత్యంత అధునాతన టెక్నాలజీతో అమరావతిని స్మార్ట్ సిటీగా మారుస్తామని ఏపీ సీఎం…

Read More

మరో తిరుపతిగా మారుతున్న వాడపల్లి.. భక్తులతో కిటకిటలాడుతున్న క్షేత్రం..! Vadapalli Venkateswara Swamy temple. |

సామాన్య భక్తులు, వీఐపీలు, సినీ ప్రముఖులు అందరూ ఒకే దైవభక్తితో స్వామివారిని దర్శించుకోవడం ఈ క్షేత్ర ప్రత్యేకతగా మారింది. రోజురోజుకు పెరుగుతున్న విశ్వాసం, భక్తి ఈ ఆలయాన్ని నిజంగానే “మరో తిరుపతి”గా నిలబెడుతోంది. భవిష్యత్తులో ఈ క్షేత్ర ఖ్యాతి మరింత విస్తరించనుందని స్థానికులు, భక్తులు నమ్మకంగా చెబుతున్నారు. Source link

Read More

80 వేల ఉద్యోగాల హామీ.. పాయకరావుపేటలో మెగా స్టీల్ ప్రాజెక్ట్ ప్రారంభం..! Payakaraopeta Steel Plant foundation to | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 22, 2026 9:51 PM IST మార్చి 23 నక్కపల్లి సమీప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో పాయకరావుపేటలో 80 వేల ఉద్యోగాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి అని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వంగలపూడి అనితలు చెబుతున్నారు. + దేశమంతా చూసేవిధంగా హోంమంత్రి సొంత నియోజకవర్గ అభివృద్ధి రేపే పండుగ మార్చి 23 తేదీ ఆంధ్రప్రదేశ్‌కు కీలక ఘట్టంగా నిలవనుంది. రాష్ట్ర అభివృద్ధి దిశలో మరో పెద్ద అడుగుగా భావిస్తున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన మహోత్సవానికి…

Read More

నక్కపల్లిలో మెగా ఈవెంట్.. రూ.1.35 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 22, 2026 10:31 PM IST నక్కపల్లి లో Arcelor Mittal Nippon Steel గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపనకు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ హాజరు రాష్ట్రానికి నూతన దిశ. అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సర్వం సిద్ధం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలం రేపటి నుంచి చరిత్ర సాక్షిగా నిలవబోతోంది. భారీ స్థాయిలో నిర్మించనున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి…

Read More

చిత్తూరుపై రైల్వేశాఖ చిన్నచూపు

ఆగని కీలక ఎక్స్ ప్రెస్ రైళ్లు*కాట్పాడి, తిరుపతికి వెళుతున్న ప్రయాణీకులు (విశాలాంధ్ర-చిత్తూరు) జిల్లా కేంద్రమైన చిత్తూరు రైల్వే స్టేషన్ ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. ప్రతిరోజూ ఈ స్టేషన్ మీదుగా పదుల సంఖ్యలో ఎక్స్ ప్రెస్ రైళ్లు పరుగు తీస్తున్నా… అందులో సగం కంటే ఎక్కువ రైళ్లకు ఇక్కడ స్టాపింగ్ లేకపోవడం గమనార్హం. రూ.కోట్లు ఆదాయాన్ని రైల్వే శాఖకు అందిస్తున్నా… కనీసం రైళ్లు ఆపడం లేదంటే అధికారులకు ఈ ప్రాంతంపై ఎంతటి నిర్లక్ష్యం ఉందో అర్థమవుతోంది….

Read More